Telugu Gateway

Top Stories - Page 214

జనసేన ఒక్క ఎమ్మెల్యే జంప్ అయినట్లేనా!

11 Jan 2020 3:52 PM IST
గత ఎన్నికల్లో జనసేన ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటును గెలుచుకుంది. ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పుడు జంప్ అయినట్లే కన్పిస్తున్నారు. గత కొంత కాలంగా ఆయన ముఖ్యమంత్రి...

ఢిల్లీకి పవన్ కళ్యాణ్

11 Jan 2020 3:19 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అకస్మిక ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఓ వైపు జనసేన విస్తృత స్థాయి సమావేశం జరుగుతున్న తరుణంలో ఆయన ఢిల్లీ పర్యటన...

జగన్ అలా ఎంటర్..ఇలా టీడీపీ ఎటాక్

10 Jan 2020 12:45 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లో అలా సీబీఐ కోర్టుకు హాజరయ్యారు..ప్రతిపక్ష టీడీపీ ఎటాక్ ప్రారంభించింది. రకరకాల కారణాలతో సీఎం అయిన తర్వాత...

సీఎంగా తొలిసారి కోర్టుకు జగన్

10 Jan 2020 11:40 AM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీఎం పదవి చేపట్టిన తర్వాత తొలిసారి శుక్రవారం నాడు హైదరాబాద్ లో సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో ఆయన...

అమరావతి జెఏసీ కార్యాలయానికి తాళం

10 Jan 2020 10:45 AM IST
రాజధాని రైతుల ఆందోళన ఉదృతం అవుతోంది. ఇఫ్పటికే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతో మిగిలిన పార్టీలు కూడా రైతులకు అండగా నిలుస్తున్నాయి. సర్కారు మాత్రం రాజధాని...

స్టాలిన్ కు కేంద్రం షాక్

9 Jan 2020 8:43 PM IST
డీఎంకె అధ్యక్షుడు స్టాలిన్ కు కేంద్రం షాకిచ్చింది. స్టాలిన్ తో పాటు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు కూడా ఈ...

అమరావతిపై రైతులతో చర్చలు జరపాలి

9 Jan 2020 3:53 PM IST
ఏపీ రాజధాని అమరావతి విషయంలో సర్కారు వైఖరిని జనసేన తప్పుపట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందేందుకు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం...

భారత్ కు వృద్ధి రేటు షాక్!

7 Jan 2020 9:13 PM IST
మాంద్యం ప్రభావం దేశ ఆర్ధిక వ్యవస్థపై బాగానే ప్రభావం చూపించే సూచనలు కన్పిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో భారీ ఎత్తున ఉపాధి అవకాశాలకు...

తెలంగాణ మునిసిపోల్స్ కు లైన్ క్లియర్

7 Jan 2020 9:06 PM IST
హైకోర్టు తేల్చేసింది. తెలంగాణ మునిసిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. రిజర్వేషన్లు ఖరారు చేయకుండా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయటం నిబంధనలకు విరుద్ధం...

నాపై దాడి వెనక చంద్రబాబు మనుషులు

7 Jan 2020 6:08 PM IST
చినకాకాని వద్ద తన కారుపై జరిగిన దాడి ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పందించచారు. ఇది తెలుగుదేశం శ్రేణుల పనే అని ఆరోపించారు....

రాజధానిపై విశాఖ ప్రజలూ సంతృప్తిగాలేరు

7 Jan 2020 4:42 PM IST
వైసీపీ సర్కారు అమరావతి రైతుల విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై జనసేన అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం చేయటం సరికాదని...

కెసీఆర్, జగన్ ల భేటీ 13న!

7 Jan 2020 4:10 PM IST
తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కెసీఆర్, జగన్మోహన్ రెడ్డి మరోసారి భేటీ అయ్యేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 13న ఈ భేటీ హైదరాబాద్ లో జరగనుంది. ఈ శుక్రవారం నుంచి...
Share it