Telugu Gateway

Top Stories - Page 210

ఏపీ సీఎం జగన్ ‘పల్లెబాట’

24 Jan 2020 10:06 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరి 1 నుంచి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. క్షేత్రస్థాయిలో పథకాల అమలు ఎలా ఉందో తెలుసుకోవటానికి...

మంత్రులు..ఎమ్మెల్యేలను డమ్మీలు చేసిన జగన్

23 Jan 2020 9:34 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యంలో ‘నియంతలా’ వ్యవహరిస్తున్నారని మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. జగన్ తన మంత్రులు,...

భూ దందాల కోసమే మూడు రాజధానులు

23 Jan 2020 4:03 PM IST
వైసీపీ ప్రభుత్వం కేవలం భూ దందాల కోసమే మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. జగన్ సర్కారు తలపెట్టిన ఈ...

పేదలకు ఉపయోగపడే బిల్లులూ అడ్డుకుంటారా?

23 Jan 2020 2:13 PM IST
పేద ప్రజలకు ఉపయోగపడే బిల్లులను కూడా మండలిలో అడ్డుకోవటం ఏమిటో అర్ధం కావటంలేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మండలిలో బిల్లులు...

మండలి ఛైర్మన్, యనమల పై వైసీపీ విమర్శల దాడి

23 Jan 2020 1:48 PM IST
నిబంధనల ప్రకారం లేకున్నా మూడు రాజధానుల బిల్లును తన విచక్షాధికారంతో సెలక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు ప్రకటించిన మండలి ఛైర్మన్ షరీఫ్ పై వైసీపీ...

అసెంబ్లీ బాయ్ కాట్ కు టీడీపీ నిర్ణయం

23 Jan 2020 10:34 AM IST
శాసనసభ, శాసనమండలిలో బుధవారం నాడు చోటుచేసుకున్న పరిణామాలకు నిరసనగా గురువారం అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. రెండు సభల్లోనూ...

ఫిబ్రవరి 2న బిజెపి..జనసేన ‘లాంగ్ మార్చ్’

22 Jan 2020 10:14 PM IST
ఏపీ రాజధాని అమరావతితోపాటు పలు అంశాలపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై బిజెపి, జనసేనల సమావేశం బుధవారం నాడు ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో ఏపీ బిజెపి...

రాజధాని కేసు వాదనకు మాజీ అటార్నీ జనరల్

22 Jan 2020 6:54 PM IST
ఏపీ రాజధాని అమరావతి అంశంపై హైకోర్టులో కేసు దాఖలు కావటంతో సర్కారు కూడా వేగంగా స్పందించింది. ఈ కేసులో ప్రభుత్వం తరపున వాదనలు విన్పించేందుకు మాజీ అటార్ని...

తెలంగాణలో పిరమల్ పెట్టుబడులు

22 Jan 2020 4:34 PM IST
తెలంగాణ ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ దావోస్ పర్యటన రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను తీసుకురాబోతోంది. ఫార్మా రంగంలోని ప్రముఖ సంస్థ పిరమల్ గ్రూప్...

ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణకు సర్కారు నిర్ణయం

22 Jan 2020 3:57 PM IST
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ విచారణకు అసెంబ్లీలో తీర్మానం ఆమోదించారు. ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత ఈ తీర్మానం ప్రతిపాదించారు. వైసీపీ మొదటి నుంచి...

చంద్రబాబుకు రాష్ట్రం కంటే రియల్ ఎస్టేటే ముఖ్యం

22 Jan 2020 1:03 PM IST
ఏపీ మంత్రి కురసాల కన్నబాబు బుధవారం నాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబుకు రైతులపై ప్రేమేలేదు....

టీడీపీ సభ్యులపై స్పీకర్ ఆగ్రహం

22 Jan 2020 12:10 PM IST
తెలుగుదేశం ఎమ్మెల్యేలపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు పోడియం ను చుట్టుముట్టి జై అమరావతి..జై...
Share it