Telugu Gateway

Top Stories - Page 209

వైసీపీ..సాక్షిపై పరువు నష్టం దావా వేస్తాం

16 Feb 2020 1:06 PM IST
చంద్రబాబు మాజీ పీఎస్ పి. శ్రీనివాస్ నివాసంలో ఐటి దాడులకు సంబంధించి పంచనామా రిపోర్టు వెలుగులోకి వచ్చిన తర్వాత టీడీపీ దూకుడు పెంచింది. ఆ పార్టీ నేతలు...

తలసానికి ఐదు వేల జరిమానా

16 Feb 2020 12:25 PM IST
జీహెచ్ఎంసీ ఏకంగా తెలంగాణ మంత్రికే జరిమానా విధించింది. అనధికారికంగా నగరంలో ఎక్కడా కటౌట్లు పెట్టకూడదని సాక్ష్యాత్తూ పురపాలక శాఖ మంత్రి కెటీఆర్ పలుమార్లు...

జగన్ ఢిల్లీ టూర్ అందుకే..!

14 Feb 2020 6:03 PM IST
ఐటి దాడులకు సంబంధించి ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నాయి. ఏపీ మంత్రులు..వైసీపీ ఎమ్మెల్యేలు...

చంద్రబాబును అరెస్ట్ చేయాలి

14 Feb 2020 5:53 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి అక్రమాలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు లభించినందున తక్షణమే ఆయన్ను అరెస్ట్ చేయాలని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు...

చంద్రబాబు..లోకేష్ లపై కూడా ఐటి దాడులు చేయాలి

14 Feb 2020 5:03 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ లపై కూడా ఐటి దాడులు చేయాలని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. చంద్రబాబు మాజీ పీఎస్...

సస్పెన్షన్ పై క్యాట్ కు ఏబీ వెంకటేశ్వరరావు

13 Feb 2020 6:05 PM IST
ఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏ బీ వెంకటేశ్వరరావు తన సస్పెన్షన్ అక్రమం అంటూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. జగన్మోహన్ రెడ్డి...

జగన్ ఏడుసార్లు వెళ్లినా ఏడు రూపాయలు రాలేదు

13 Feb 2020 5:52 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. విమాన ఛార్జీలు దండగ తప్ప..ఆయన పర్యటన...

ముందు ఈ పని చేయండి..మూడు రాజధానులు తర్వాత

13 Feb 2020 1:42 PM IST
‘రాష్ట్ర ప్రభుత్వానికి నా విన్నపం ఏమిటంటే మూడు రాజధానులు తర్వాత నిర్మించవచ్చు. ముందు పది వేల మంది కార్మికులకు ఉపయోగపడే జోహరాపురం వంతెన పూర్తి చేయండి....

అమిత్ షాతో భేటీ కోసం ఢిల్లీకి జగన్

13 Feb 2020 12:46 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. హోం మంత్రి అమిత్ షాను కలిసేందుకు ఆయన ఈ పర్యటన తలపెట్టారు. బుధవారం నాడు...

ఏపీలో మంత్రి సంతకం ఫోర్జరీ..కేసు నమోదు

13 Feb 2020 12:12 PM IST
ఆంధ్రప్రదేశ్ లో ఓ వ్యక్తి ఏకంగా మంత్రి సంతకమే ఫోర్జరీ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి తానేటి వనతి పోలీసు కేసు పెట్టారు. అంతే కాదు ఆమె ఈ...

న్యాయ రాజధానిలో ఆడబిడ్డకు న్యాయం చేయరా?

12 Feb 2020 8:57 PM IST
కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తున్నామని చెబుతున్నారు. కానీ ఓ ఆడబిడ్డకు న్యాయం చేయమంటే మాత్రం పట్టించుకోవటంలేదు. అన్యాయానికి గురైన మహిళ రోడ్డెక్కి తనకు...

బడ్జెట్ సెషన్స్ తర్వాత వైజాగ్ నుంచి పాలన

12 Feb 2020 7:16 PM IST
ఏపీ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి వైజాగ్ రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాల...
Share it