Home > Top Stories
Top Stories - Page 209
వైసీపీ..సాక్షిపై పరువు నష్టం దావా వేస్తాం
16 Feb 2020 1:06 PM ISTచంద్రబాబు మాజీ పీఎస్ పి. శ్రీనివాస్ నివాసంలో ఐటి దాడులకు సంబంధించి పంచనామా రిపోర్టు వెలుగులోకి వచ్చిన తర్వాత టీడీపీ దూకుడు పెంచింది. ఆ పార్టీ నేతలు...
తలసానికి ఐదు వేల జరిమానా
16 Feb 2020 12:25 PM ISTజీహెచ్ఎంసీ ఏకంగా తెలంగాణ మంత్రికే జరిమానా విధించింది. అనధికారికంగా నగరంలో ఎక్కడా కటౌట్లు పెట్టకూడదని సాక్ష్యాత్తూ పురపాలక శాఖ మంత్రి కెటీఆర్ పలుమార్లు...
జగన్ ఢిల్లీ టూర్ అందుకే..!
14 Feb 2020 6:03 PM ISTఐటి దాడులకు సంబంధించి ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నాయి. ఏపీ మంత్రులు..వైసీపీ ఎమ్మెల్యేలు...
చంద్రబాబును అరెస్ట్ చేయాలి
14 Feb 2020 5:53 PM ISTతెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి అక్రమాలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు లభించినందున తక్షణమే ఆయన్ను అరెస్ట్ చేయాలని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు...
చంద్రబాబు..లోకేష్ లపై కూడా ఐటి దాడులు చేయాలి
14 Feb 2020 5:03 PM ISTతెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ లపై కూడా ఐటి దాడులు చేయాలని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. చంద్రబాబు మాజీ పీఎస్...
సస్పెన్షన్ పై క్యాట్ కు ఏబీ వెంకటేశ్వరరావు
13 Feb 2020 6:05 PM ISTఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏ బీ వెంకటేశ్వరరావు తన సస్పెన్షన్ అక్రమం అంటూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. జగన్మోహన్ రెడ్డి...
జగన్ ఏడుసార్లు వెళ్లినా ఏడు రూపాయలు రాలేదు
13 Feb 2020 5:52 PM ISTఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. విమాన ఛార్జీలు దండగ తప్ప..ఆయన పర్యటన...
ముందు ఈ పని చేయండి..మూడు రాజధానులు తర్వాత
13 Feb 2020 1:42 PM IST‘రాష్ట్ర ప్రభుత్వానికి నా విన్నపం ఏమిటంటే మూడు రాజధానులు తర్వాత నిర్మించవచ్చు. ముందు పది వేల మంది కార్మికులకు ఉపయోగపడే జోహరాపురం వంతెన పూర్తి చేయండి....
అమిత్ షాతో భేటీ కోసం ఢిల్లీకి జగన్
13 Feb 2020 12:46 PM ISTఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. హోం మంత్రి అమిత్ షాను కలిసేందుకు ఆయన ఈ పర్యటన తలపెట్టారు. బుధవారం నాడు...
ఏపీలో మంత్రి సంతకం ఫోర్జరీ..కేసు నమోదు
13 Feb 2020 12:12 PM ISTఆంధ్రప్రదేశ్ లో ఓ వ్యక్తి ఏకంగా మంత్రి సంతకమే ఫోర్జరీ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి తానేటి వనతి పోలీసు కేసు పెట్టారు. అంతే కాదు ఆమె ఈ...
న్యాయ రాజధానిలో ఆడబిడ్డకు న్యాయం చేయరా?
12 Feb 2020 8:57 PM ISTకర్నూలును న్యాయ రాజధానిగా చేస్తున్నామని చెబుతున్నారు. కానీ ఓ ఆడబిడ్డకు న్యాయం చేయమంటే మాత్రం పట్టించుకోవటంలేదు. అన్యాయానికి గురైన మహిళ రోడ్డెక్కి తనకు...
బడ్జెట్ సెషన్స్ తర్వాత వైజాగ్ నుంచి పాలన
12 Feb 2020 7:16 PM ISTఏపీ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి వైజాగ్ రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాల...
డోనాల్డ్ ట్రంప్ దూకుడు తగ్గించారా?!
12 April 2026 11:19 AM ISTUS–Iran Peace Talks Fail in Islamabad, No Agreement Reached
12 April 2026 9:39 AM ISTనెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
12 April 2026 9:08 AM ISTUstaad Bhagat Singh OTT Release Date Locked on Netflix
12 April 2026 9:00 AM ISTత్వరలో శాటిలైట్ ఛానెల్ కూడా !
11 April 2026 2:41 PM IST
US–Iran Peace Talks Fail in Islamabad, No Agreement Reached
12 April 2026 9:39 AM IST“Vijayasai Reddy’s BIG MOVE!”
11 April 2026 1:48 PM ISTAP Power Play: Ministers Accused of Coordinated Land Scams!
11 April 2026 10:06 AM ISTJagan’s ‘Mavigan’ Pitch Sparks Debate After Amaravati Gets Legal...
9 April 2026 5:42 PM ISTఒప్పంద ఉల్లంఘనలు!
9 April 2026 12:10 PM IST




















