Telugu Gateway

Top Stories - Page 201

తెలంగాణకు రిలయన్స్ విరాళం ఐదు కోట్లు

10 April 2020 6:53 PM IST
కరోనాపై పోరుకు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఐదు కోట్ల రూపాయల విరాళం అందజేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఫౌండేషన్...

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వేటు

10 April 2020 5:53 PM IST
జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వేటు వేసింది. ఈ మేరకు శుక్రవారం నాడు...

రోజాపై ప్రశంసలు..సర్కారుపై విమర్శలు..సస్పెన్షన్

10 April 2020 5:22 PM IST
ఆయన మునిసిపల్ కమిషనర్. ఎమ్మెల్యే రోజాపై ప్రశంసల వర్షం కురిపించారు. మహిళ అయినా కూడా నగరిలో ఆమె కరోనాపై పోరులో ముందున్నారని..ఆమె ఒక్కరే ప్రజల తరపున...

తెలంగాణ ప్రత్యేక కేబినెట్ సమావేశం రేపు

10 April 2020 12:19 PM IST
తెలంగాణ మంత్రివర్గ సమావేశం శనివారం మధ్యాహ్నాం మూడు గంటలకు ప్రత్యేకంగా సమావేశం కానుంది. రాష్ట్రంలో కరోనా కేసులు..నివారణ కు చేపట్టిన చర్యలు...భవిష్యత్...

ఏపీలో కొత్తగా 15 కేసులు

9 April 2020 9:12 PM IST
ఆంధ్రప్రదేశ్ లో గురువారం నాడు కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యావు. ఇందులో ప్రకాశం జిల్లాలో పదకొండు ఉంటే..గుంటూరులో రెండు, తూర్పు గోదావరి,...

మంత్రి సురేష్ ను క్వారంటైన్ కు పంపుతారా?.

9 April 2020 8:57 PM IST
ఏపీ ప్రజలకు ఓ రూల్...మంత్రికి ఓ రూలా? అచ్చెన్నాయుడుతెలుగుదేశం సీనియర్ నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ప్రెస్ మీట్...

చంద్రబాబుకు రాజకీయ వైరస్ సోకింది

9 April 2020 8:55 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్ర విమర్శలు చేశారు. కరోనా సమయంలో కూడా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు....

లాక్ డౌన్ నెలాఖరు వరకూ పొడిగించాలి

9 April 2020 6:15 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు గురువారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించారు. చంద్రబాబు హైదరాబాద్ లో, పార్టీ నేతలు...

వాళ్లపై ఫిర్యాదు చేయండి..పవన్ కళ్యాణ్

9 April 2020 5:41 PM IST
కరోనా విస్తృతి ఉన్న వితప్కర సమయం ఇది. ఈ సమయంలో రాజకీయాలు, ప్రభుత్వంపై విమర్శలు చేయటం మన ఉద్దేశం కాదు. సంయమనం పాటిస్తూ ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు...

మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య మృతి

9 April 2020 1:48 PM IST
సిర్పూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య అనారోగ్యంతో గురువారం నాడు మృతి చెందారు. ఆయన వయస్సు 63 సంవత్సరాలు. టీఆర్ఎస్ తరపున ఆయన రెండుసార్లు...

అపార్ట్ మెంట్ పై నుంచి దూకి యువతి ఆత్మహత్య

9 April 2020 12:40 PM IST
చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం. గురువారం ఉదయమే ఓ యువతి అపార్ట్ మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవటం ఆ ప్రాంతంలో అందరినీ షాక్ కు గురిచేసింది....

అమెరికాలో కరోనా మృతులు 14768

9 April 2020 12:15 PM IST
అమెరికాలో కరోనా కలకలం ఆగటం లేదు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 4,31,838 కేసులు నమోదు కాగా, 14,768 మంది చనిపోయారు. ఒక్క న్యూయార్క్ లోనే 1,51,069 కేసులు నమోదు...
Share it