Telugu Gateway

Top Stories - Page 200

అమరావతి నుంచి కార్యాలయాల తరలింపునకు హైకోర్టు బ్రేక్

20 March 2020 12:22 PM IST
అమరావతి నుంచి రాజధానిని తరలించాలనే సన్నాహాల్లో ఉన్న ఏపీ సర్కారుకు హైకోర్టులో శుక్రవారం నాడు చుక్కెదురు అయింది. కొద్ది రోజుల క్రితం సీఎం జగన్మోహన్...

తిరుమలలో దర్శనాలకు బ్రేక్

19 March 2020 7:04 PM IST
కరోనా ప్రభావం తిరుమల వెంకటేశ్వరస్వామిపై కూడా పడింది. వారం రోజుల పాటు తిరుమలలో భక్తులకు దర్శనాలు నిలపివేస్తున్నారు. ఆలయంలో శ్రీవారికి యథాతథంగా...

ఎస్ఈసీ లేఖపై డీజీపీకి వైసీపీ ఫిర్యాదు

19 March 2020 6:18 PM IST
ఏపీలో ఎస్ ఈసీ వివాదం అలా కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోం శాఖకు రాసినట్లుగా చెబుతున్న లేఖపై వైసీపీ...

ఏపీలో ధియేటర్లు..మాల్స్ బంద్

19 March 2020 6:15 PM IST
ఏపీ సర్కారు కరోనా నియంత్రణ చర్యల వేగం పెంచింది. తొలుత స్కూళ్ళకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..తాజాగా ధియేటర్లు, మాల్స్ ను కూడా బంద్ చేయాలని...

రంజన్ గొగోయ్ కు తొలి రోజే చేదు అనుభవం

19 March 2020 2:55 PM IST
బహుశా దేశ చరిత్రలో ఏ రాజ్యసభ సభ్యుడికి ఈ తరహా అవమానం జరిగి ఉండొకపోవచ్చు. అది కూడా ఓ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తికి జరిగింది. ఆయనే రంజన్...

ఏపీ సర్కారు కీలక నిర్ణయం

18 March 2020 6:20 PM IST
దేశంలోని పలు రాష్ట్రాలు కరోనా వైరస్ దెబ్బకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సొంతంగా ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా కేంద్రం...

ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన కవిత

18 March 2020 4:19 PM IST
మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి ప్రశాంత్ రెడ్డితోపాటు జిల్లాకు చెందిన...

తెలంగాణలో మరో కొత్త కరోనా పాజిటివ్ కేసు

18 March 2020 2:12 PM IST
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. బుధవారం నాడు కొత్తగా మరో పాజిటివ్ కేసు వెలుగులోకి వచ్చింది. దీంతో తెలంగాణలో ఈ కేసుల సంఖ్య ఆరుకు...

రేవంత్ రెడ్డికి బెయిల్

18 March 2020 1:52 PM IST
ఎట్టకేలకు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కి బెయిల్ లభించింది. నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ ఉపయోగించారనే అభియోగంతో...

దిగ్విజయ్ సింగ్ అరెస్ట్

18 March 2020 9:52 AM IST
మధ్యప్రదేశ్ రాజకీయం హాట్ హాట్ గా నడుస్తోంది. బిజెపి సేమ్ కర్ణాటక ఫార్ములానే అక్కడా అమలు చేసేందుకు రెడీ అయిపోయింది. అందులో భాగంగానే జ్యోతిరాదిత్య...

కరోనా దెబ్బకు ఫ్లాట్ ఫాం టిక్కెట్ల మోత

17 March 2020 9:15 PM IST
కరోనా దెబ్బకు రైల్వే ఓ వింత నిర్ణయం తీసుకుంది. అవసరం లేని వాళ్లు రైల్వే స్టేషన్లలోకి రాకుండా నిరోధించేందుకు ఫ్లాట్ ఫాం టిక్కెట్ల రేట్లను అమాంతం...

ఇరాన్ లో 250 మంది భారతీయులకు కరోనా

17 March 2020 8:56 PM IST
కరోనా కలకలం భారత్ లో అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో ఈ కేసుల సంఖ్య పెరగటం ఒకెత్తు అయితే...ఇరాన్ లో ఏకంగా 250 మంది భారతీయులకు కరోనా సోకినట్లు కేంద్ర...
Share it