Home > Top Stories
Top Stories - Page 200
ఏపీలో 432కు పెరిగిన కరోనా కేసులు
13 April 2020 1:38 PM ISTఏపీలో తొలుత తగ్గినట్లే కన్పించిన కరోనా కేసులు మళ్ళీ స్పీడ్ అందుకున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ కేసుల సంఖ్ వేగంగా పెరుగుతోంది. సోమవారం నాడు ఏపీలో...
తెలంగాణలో కొత్తగా 28 కేసులు
12 April 2020 9:58 PM ISTతెలంగాణలో కొత్తగా 28 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 531కు పెరిగింది. ఆదివారం నాడు ఇద్దరు కరోనా కారణంగా...
ఏపీలో కొత్తగా 15 కరోనా కేసులు
12 April 2020 8:08 PM ISTఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 420కి పెరిగింది. కొత్తగా ఆదివారం నాడు 15 కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో గుంటూరులో ఏడు,...
కరోనా నుంచి ఆ ప్రధాని సేఫ్
12 April 2020 7:59 PM ISTబ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా బారి నుంచి బయటపడ్డారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. త్వరలోనే అధికారిక విధులకు కూడా హాజరుకానున్నట్లు...
ఏపీలో 16 కోట్ల ఉచిత మాస్కుల పంపిణీ
12 April 2020 5:02 PM ISTకరోనా అంశంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున మాస్కులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్...
జగన్ కు కన్నా మరో లేఖ
12 April 2020 4:52 PM ISTఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. రాష్ట్రంలో లాక్ డౌన్ ను ఏప్రిల్ నెలాఖరు వరకూ పొడిగించాలని...
అమెరికాలో ఐదు లక్షలు దాటిన కరోనా కేసులు
11 April 2020 8:37 PM ISTఅగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. అమెరికా కాలమానం ప్రకారం ఏప్రిల్ 11 ఉదయం 9.45 గంటలకు దేశంలో కరోనా పాజిటివ్...
కర్నూలులో 82..గుంటూరులో 75 కరోనా కేసులు
11 April 2020 6:49 PM ISTఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలో శనివారం నాడు కొత్తగా 24 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల...
లాక్ డౌన్ రెండు వారాలు పొడిగించటమే మంచిది..కెసీఆర్
11 April 2020 4:27 PM ISTతెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ లాక్ డౌన్ ను మరో రెండు వారాలు పొడిగించాలని ప్రధాని నరేంద్రమోడీకి సూచించారు. దీని వల్లే మంచి ఫలితాలు వస్తాయన్నారు. లాక్...
కనగరాజ్ కరోనా కట్టడి చేసే శాస్త్త్రవేత్తా..అంత హడావుడి ఎందుకు?
11 April 2020 1:07 PM ISTలాక్ డౌన్ రోజుల్లో కనగరాజ్ ఏపీకి ఎలా వచ్చారు?ట్విట్టర్ లో అచ్చెన్నాయుడుదేశమంతా కరోనా సంక్షోభం నెలకొన్న సమయంలో ఏపీ కొత్త ఎస్ఈసీ రాష్ట్రానికి ఎలా...
తెలంగాణలో కొత్తగా 16 కేసులు
10 April 2020 8:51 PM ISTకరోనా కేసుల సంఖ్య రాష్ట్రంలో 487కి పెరిగింది. శుక్రవారం నాడు కొత్తగా 16 కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రంలోని 27 జిల్లాల్లో కరోనా కేసులు నమోదు అయ్యాయి....
ఎస్ఈసీ తొలగింపునకు ఇదేనా సమయం?
10 April 2020 8:01 PM ISTఏపీ సర్కారు నిర్ణయంపై జనసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపునకు ఇదేనా సమయం అని జనసేన అధినేత...
సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎంఓయూ
5 Sept 2026 6:40 PM ISTTCS’ HyperVault to establish large-scale AI data center campus in...
5 Sept 2026 4:47 PM ISTరాజకీయంగా నష్టం తప్పదంటున్న బిఆర్ఎస్ నాయకులు!
5 Sept 2026 4:16 PM ISTWill KCR’s Farmhouse Politics Hurt BRS Again? Congress Sees an...
5 Sept 2026 4:12 PM ISTఎన్ఎస్ఈ...జియో ఐపీవోలు వరసగా!
4 Sept 2026 8:54 PM IST
Will KCR’s Farmhouse Politics Hurt BRS Again? Congress Sees an...
5 Sept 2026 4:12 PM ISTWill Action Against Konda Surekha Bring Discipline to Telangana...
3 Sept 2026 5:58 PM ISTGDP Data Controversy: Why Experts Are Questioning Modi Government’s...
3 Sept 2026 1:01 PM ISTCongress Cadre Ignores Revanth Reddy’s Call!
2 Sept 2026 11:56 AM ISTRevanth Losing Credibility? Zero Action on BRS Scams After 1,000 Days
1 Sept 2026 2:15 PM IST



















