Home > Top Stories
Top Stories - Page 202
కీలకమైన ఎన్నికలను మొక్కుబడి తంతుగా మార్చారు
13 March 2020 7:36 PM ISTఅత్యంత కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలను వైసీపీ సర్కారు ఓ మొక్కుబడి తంతుగా మార్చిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్...
పదవుల కోసం రాష్ట్రాన్ని తగలబెడతారా?
13 March 2020 7:09 PM ISTఅధికార వైసీపీపై ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శలు చేశారు. మీ పదవుల కోసం రాష్ట్రాన్ని తగలబెడతారా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు,...
వైసీపీపై బిజెపి ఎంపీల ఫిర్యాదు
13 March 2020 6:37 PM ISTస్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏపీలో సాగుతున్న దౌర్జన్యాలు, బెదిరింపులపై బిజెపి ఎంపీలు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీలు...
ఆ దేశాలకు ఎయిర్ ఇండియా సర్వీసులు రద్దు
13 March 2020 6:19 PM ISTకరోనా దెబ్బ విమానయాన సంస్థలను కూడా దారుణంగా దెబ్బతీస్తోంది. ఎయిర్ ఇండియా పలు దేశాలకు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కరోనా...
కే ఈ కృష్ణమూర్తి సంచలన ప్రకటన
13 March 2020 1:06 PM ISTతెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి కే ఈ కృష్ణమూర్తి సంచలన ప్రకటన చేశారు. డోన్ లో మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యం...
హైకోర్టులో రేవంత్ బెయిల్ పిటీషన్
13 March 2020 12:28 PM ISTనిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ ను ఉపయోగించారనే ఆరోపణలతో అరెస్ట్ అయి చంచల్ గూడ జైలులో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బెయిల్ కోసం హైకోర్టును...
స్టాక్ మార్కెట్లో ఆగని పతనం..ట్రేడింగ్ కు బ్రేక్
13 March 2020 9:39 AM ISTభారతీయ స్టాక్ మార్కెట్లో రక్తపాతం ఆగటం లేదు. శుక్రవారం నాడు ప్రారంభంలోనే సెన్సెక్స్ ఏకంగా 3000 పాయింట్ల వరకూ పతనం అయింది. దీంతో ట్రేడింగ్ ను...
ఏపీలో తొలి కరోనా కేసు నమోదు
12 March 2020 9:40 PM ISTఏపీలోనూ తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదు అయింది. ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా ఆంధ్రప్రదేశ్ లో లేదని అందరూ ధీమాగా ఉన్న సమయంలో ఈ కేసు వెలుగులోకి...
ఎన్ పీఆర్ పై అమిత్ షా కీలక ప్రకటన
12 March 2020 9:28 PM ISTజాతీయ పౌర పట్టిక (ఎన్ పీఆర్)పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం నాడు కీలక ప్రకటన చేశారు. ఎన్ పీఆర్ కు ప్రజలెవరూ ప్రత్యేకంగా ఎలాంటి పత్రాలు...
వైసీపీలో చేరిన కరణం వెంకటేష్
12 March 2020 6:39 PM ISTఅధికార వైసీపీలో చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా టీడీపీకి చెందిన కీలక నేతలు పలువురు వైసీపీ బాట పట్టిన సంగతి తెలిసిందే. గురువారం నాడు...
నామినేషన్లకే ఇంత బీభత్సం చేశారు..ఎన్నికలకు ఎలా చేస్తారో?
12 March 2020 6:22 PM ISTఅధికార వైసీపీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యం అంటే అసలు వైసీపీకి గౌరవమేలేదని..దౌర్జన్యంతో నెగ్గాలనుకుంటే ఇక ఎన్నికలు...
టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్ధులు కేకే..సురేష్ రెడ్డి
12 March 2020 5:20 PM ISTతెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) రాజ్యసభ అభ్యర్ధులను ఖరారు చేసింది. తెలంగాణ లో దక్కే రెండు స్థానాలకు సిట్టింగ్ ఎంపీ కె. కేశవరావుతోపాటు మాజీ స్పీకర్ కే...












