Telugu Gateway

Top Stories - Page 202

రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం

24 Feb 2020 9:30 PM IST
మీడియాపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రజలకు మంచి పనులు చేస్తుంటే కూడా కొన్ని మీడియా సంస్థలు దుర్మార్గంగా...

ట్రంప్ ప్రసంగంలో హైదరాబాద్ ప్రస్తావన

24 Feb 2020 6:42 PM IST
రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అహ్మదాబాద్ లోని ‘మొతెరా’ స్టేడియం ఘన స్వాగతం పలికింది. ఈ వేదికపై నుంచి...

అచ్చెన్నాయుడి ఛాలెంజ్

24 Feb 2020 9:56 AM IST
‘ఫైళ్ళు మీ దగ్గరే ఉన్నాయి. అధికారంలో ఉంది మీరే. తప్పు చేశానంటే చర్యలు తీసుకోండి. అంతే కానీ దుష్ప్రచారం చేస్తే మాత్రం మంచిది కాదు.’ అంటూ సర్కారును మాజీ...

విచారణ కక్ష సాధింపు ఎలా అవుతుంది?

22 Feb 2020 6:25 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తన మాజీ పీఎస్ పై జరిగిన ఐటి దాడులకు సమాధానం చెప్పిన తర్వాతే ‘ప్రజా చైతన్యయాత్ర’ చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ...

జగన్ వల్ల ఏమీ కాదు

22 Feb 2020 5:26 PM IST
గత ప్రభుత్వ అక్రమాలపై జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏర్పాటు చేసిన ‘సిట్’ఫై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు స్పందించారు. సీఎం జగన్మోహన్...

ట్రంప్ తో విందుకు కెసీఆర్ కు ఆహ్వానం

22 Feb 2020 11:45 AM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కు అరుదైన ఆహ్వానం అందింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఇవ్వనున్న విందులో...

చంద్రబాబు, లోకేష్ లే అత్యంత అవినీతిపరులు

20 Feb 2020 6:21 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుటుంబ ఆస్తుల ప్రకటనపై చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ కు హవాలా లావాదేవీల...

నాపై దాడి టీడీపీ గుండాల పనే

20 Feb 2020 5:06 PM IST
ప్రతిపక్ష టీడీపీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. తొలుత పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిపై దాడి చేశారు. తర్వాత ఎంపీ నందిగం సురేష్...

వెలిగొండ పనులను పరిశీలించిన జగన్

20 Feb 2020 4:38 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. పనుల ప్రగతిని అధికారులను అడిగి...

కోటి విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్

20 Feb 2020 1:39 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలుత ప్రకటించినట్లుగా కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయల విరాళంగా అందజేశారు. గురువారం నాడు న్యూఢిల్లీలో ఆయన ఈ మేరకు...

రోజా వాహనాన్ని అడ్డుకున్నఅమరావతి రైతులు

20 Feb 2020 12:42 PM IST
వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజాకు అమరావతి సెగ తగిలింది. ఆమె వాహనాన్ని రైతులు అడ్డుకున్నారు. ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో ఓ కార్యక్రమంలో పాల్గొని...

చంద్రబాబుది రోజుకో డ్రామా

19 Feb 2020 9:27 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి ప్రజా చైతన్య యాత్రపై అధికార వైసీపీ మండిపడింది. చంద్రబాబు రోజుకో డ్రామా ఆడుతున్నారని వైసీపీ అధికార ప్రతినిధి,...
Share it