Telugu Gateway

Top Stories - Page 194

స్టాక్ మార్కెట్లో అదే పతనం

23 March 2020 9:36 AM IST
దేశీయ స్టాక్ మార్కెట్లో పతనం ఆగటం లేదు. గత శుక్రవారం తప్ప..మార్కెట్లు భారీగా నష్టపోతూనే ఉన్నాయి. ఈ సోమవారం నాడు ప్రారంభం నుంచే మార్కెట్లు భారీ నష్టాలు...

కరోనా కొరియాలో స్టార్ట్ అయింది అంట!.

22 March 2020 9:16 PM IST
సీఎం జగన్ వ్యాఖ్యల కలకలంకరోనా వైరస్. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్ ఎక్కడ పుట్టిందో అందరికీ తెలుసు. ఎందుకంటే గత కొన్ని నెలలుగా మీడియా అంతటా ఇదే...

వైరస్ వ్యాప్తి ఆందోళనకరం

21 March 2020 5:37 PM IST
దేశంలో కరోనా వైరస్ ఆందోళనకరంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆయన శనివారం జనసేన నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా...

సీఎం మంత్రులను బెదిరించినట్లు నిమ్మగడ్డ ఎలా చెబుతారు?

21 March 2020 5:27 PM IST
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ పై రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవకపోతే పదవులు...

కరోనాపై ఐక్యరాజ్యసమితి హెచ్చరిక

20 March 2020 9:26 PM IST
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ పై ఐక్యరాజ్యసమితి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా లక్షల సంఖ్యలో మరణాలు...

ఏపీలో ఇళ్ళ పట్టాల పంపీణీ వాయిదా

20 March 2020 7:46 PM IST
ఏపీలో జగన్మోహన్ రెడ్డి సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇళ్ళ పట్టాల పంపిణీ వాయిదా పడింది. తొలుత ఉగాది సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా...

వాళ్ళెవరికీ ప్రాణాపాయం లేదు..ఈటెల

20 March 2020 7:27 PM IST
భారత్ లో కరోనా కేసుల సంఖ్య గంట గంటకూ మారుతోంది. తెలంగాణలో కూడా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రజల్లో ఆందోళన కూడా అదే స్థాయిలో పెరుగుతోంది....

జనతా కర్ఫ్యూను అందరూ పాటిద్దాం..పవన్ కళ్యాణ్

20 March 2020 6:02 PM IST
ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపునకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించారు. అందరం ప్రధాని మోడీ చేసిన పాటిద్దాం అని అన్నారు. ఈ...

తెలంగాణలో టెన్త్ పరీక్షలు వాయిదా

20 March 2020 2:00 PM IST
తెలంగాణ హైకోర్టు శుక్రవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలను వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించింది. కరోనా వైరస్...

అమరావతి నుంచి కార్యాలయాల తరలింపునకు హైకోర్టు బ్రేక్

20 March 2020 12:22 PM IST
అమరావతి నుంచి రాజధానిని తరలించాలనే సన్నాహాల్లో ఉన్న ఏపీ సర్కారుకు హైకోర్టులో శుక్రవారం నాడు చుక్కెదురు అయింది. కొద్ది రోజుల క్రితం సీఎం జగన్మోహన్...

తిరుమలలో దర్శనాలకు బ్రేక్

19 March 2020 7:04 PM IST
కరోనా ప్రభావం తిరుమల వెంకటేశ్వరస్వామిపై కూడా పడింది. వారం రోజుల పాటు తిరుమలలో భక్తులకు దర్శనాలు నిలపివేస్తున్నారు. ఆలయంలో శ్రీవారికి యథాతథంగా...

ఎస్ఈసీ లేఖపై డీజీపీకి వైసీపీ ఫిర్యాదు

19 March 2020 6:18 PM IST
ఏపీలో ఎస్ ఈసీ వివాదం అలా కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోం శాఖకు రాసినట్లుగా చెబుతున్న లేఖపై వైసీపీ...
Share it