Telugu Gateway

Top Stories - Page 176

టెన్త్ పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

19 May 2020 1:33 PM IST
తెలంగాణలో పదవ తరగతి పరీక్షలకు హైకోర్టు అనుమతి ఇఛ్చింది. అయితే జూన్ 3 తర్వాత పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. జూన్ 8 నుండి టెన్త్...

చంద్రబాబూ కరోనాకు అవేమీ అర్ధం కావు...జాగ్రత్త

19 May 2020 12:36 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగాస్త్రాలు సంధించారు. ‘కరోనా మనతోనే ఉంటుంది కాబట్టి 65 సంవత్సరాల వాళ్ళు బయటకు...

కెసీఆర్ పై కిషన్ రెడ్డి విమర్శలు

19 May 2020 12:26 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేయటం సరికాదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో...

వైసీపీ నేతలకు చట్టం వర్తించదా?

18 May 2020 5:16 PM IST
‘సాక్ష్యాత్తూ మంత్రులు, వైసీపీ నేతలు నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో మాట్లాడితే చట్టం పనిచేయదు. కానీ ఓ వైద్యుడిపై మాత్రం బలంగా పనిచేస్తుంది. ప్రభుత్వ...

ఏపీలో మరో 52 కేసులు

18 May 2020 11:21 AM IST
ఆదివారం నాడు తగ్గినట్లే తగ్గిన కేసులు...సోమవారం నాడు మళ్ళీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 52 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో నమోదు...

నీటిపారుదల జోన్లు ఏర్పాటు..కెసీఆర్

17 May 2020 9:41 PM IST
నీటిపారుదల శాఖను పునర్ వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి కెసీఆర్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఈ వర్షాకాలం అవలంభించాల్సిన...

తెలంగాణలో మరో 42 కేసులు

17 May 2020 9:11 PM IST
రాష్ట్రంలో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గటంలేదు. ఆదివారం నాడు కొత్తగా మరో 42 కేసులు వెలుగుచూశాయి. ఇందులో 37 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉండగా, వలస...

ప్రజలు కలసి రావాలి..కెటీఆర్

17 May 2020 9:01 PM IST
ఓ వైపు కరోనా..మరో వైపు దగ్గరకొస్తున్న వర్షాకాలం. వర్షాకాలం అంటే సీజనల్ వ్యాధుల టెన్షన్. గత ఏడాది హైదరాబాద్ లో డెంగ్యూ పీవర్ ప్రజలకు చుక్కలు...

ట్రంప్ పై ఒబామా తీవ్ర విమర్శలు

17 May 2020 8:59 PM IST
అమెరికాలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. కరోనాను నియంత్రించటంలో విఫలమయ్యారని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే...

జియోలోకి మరో 6598 కోట్ల పెట్టుబడులు

17 May 2020 7:56 PM IST
రిలయన్స్ జియో ఫ్లాట్ ఫామ్స్ లో ఆ కంపెనీకి 1.34 శాతం వాటా దక్కనుంది. ఈ వాటా కోసం ఆ కంపెనీ పెట్టే పెట్టుబడి ఎంతో తెలుసా?. అక్షరాలా 6598.38 కోట్ల...

ఉత్తరాంధ్రలో నేతలే బాగుపడ్డారు

17 May 2020 5:02 PM IST
వనరులు ఎన్ని ఉన్నా ఉత్తరాంధ్ర అభివృద్ధికి నోచుకోలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కానీ ఈ ప్రాంత నేతలు మాత్రం వందల కోట్ల రూపాయల...

ఆ రెండు రాష్ట్రాల్లో లాక్ డౌన్ పొడిగింపు

17 May 2020 3:15 PM IST
మహారాష్ట్ర, తమిళనాడులు లాక్ డౌన్ ను మే 31 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. మహారాష్ట్ర సర్కారు ఆదివారం ఉధయమే తన నిర్ణయాన్ని అధికారికంగా...
Share it