Telugu Gateway

Top Stories - Page 170

రైతులకు మంచి ధర కోసమే ఈ ప్రయత్నం

21 May 2020 9:12 PM IST
రాష్ట్రంలో ప్రతిపాదించిన నియంత్రిత పద్ధతిలో పంటల సాగు నిర్ణయాన్ని అత్యధిక మంది రైతులు స్వాగతిస్తున్నట్లు సర్వేలో తేలిందని ముఖ్యమంత్రి కెసీఆర్...

ఐటి ఎగుమతుల్లో దూసుకెళుతున్న తెలంగాణ

21 May 2020 7:22 PM IST
ఐటి రంగంలో తెలంగాణ తన సత్తా చాటుతోంది. ఐటి ఎగుమతుల్లో జాతీయ సగటు 8.09 శాతం ఉంటే తెలంగాణ ఐటి ఎగుమతులు మాత్రం 17.93 శాతంగా ఉన్నాయి. దేశంలో తెలంగాణ...

ఇసుక అక్రమాలపై ప్రశ్నిస్తే వేధిస్తారా?

21 May 2020 4:45 PM IST
ఇసుక అక్రమాలపై ప్రశ్నించినందుకు తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన జనసేన కార్యకర్త ఉన్నమట్ల లోకేష్ ను పోలీసులు వేధించారని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్...

ఆ ట్వీట్ కు జనసేనకూ సంబంధం లేదు

21 May 2020 11:00 AM IST
మహత్మాగాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడు అంటూ చేసిన ట్వీట్ దుమారం రేపటంతో సినీ నటుడు, జనసేన నేత నాగబాబు స్పందించారు. తాను చేసిన ట్వీట్ కు...

తెలంగాణ సర్కారు నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం

20 May 2020 6:58 PM IST
ప్రభుత్వం నిర్ణయించిన కేంద్రాల్లోనే ప్రజలు కరోనా పరీక్షలు, చికిత్స చేయించుకోవాలని చెప్పటం రాజ్యాంగ విరుద్ధం అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయంలో...

ప్రజా ప్రతినిధులే నిబంధనలు పాటించరా?

20 May 2020 4:48 PM IST
కరోనా సమయంలో ఏపీలో నిబంధనలు ఉల్లంఘించి కార్యకలాపాలు నిర్వహించిన అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై ఉన్నతస్థాయి...

విజయవాడ..విశాఖల్లో సిటీ బస్సులకు నో

20 May 2020 12:36 PM IST
ఏపీలో గురువారం నుంచి ఆర్టీసీ సేవలు ప్రారంభం అవుతున్నా విజయవాడ, విశాఖపట్నాల్లో సిటీ బస్సులు నడపటం లేదు. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్...

రోడ్డెక్కనున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సులు

19 May 2020 9:44 PM IST
తెలంగాణలో ఇప్పటికే ఆర్టీసీ బస్సులు సర్వీసులు ప్రారంభం కాగా..ఏపీలోనూ గురువారం నుంచి బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఏపీలో బస్ ల నిర్వహణకు సీఎం జగన్ గ్రీన్...

మోడీ ప్రకటించిన ప్యాకేజీ చూసి నవ్వుతున్నారు

19 May 2020 5:08 PM IST
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కేంద్ర ప్యాకేజీపై తీవ్ర విమర్శలు చేస్తోంది. సోమవారం నాడు ముఖ్యమంత్రి కెసీఆర్ కేంద్ర ప్యాకేజీ పై తీవ్ర విమర్శలు చేసిన...

టెన్త్ పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

19 May 2020 1:33 PM IST
తెలంగాణలో పదవ తరగతి పరీక్షలకు హైకోర్టు అనుమతి ఇఛ్చింది. అయితే జూన్ 3 తర్వాత పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. జూన్ 8 నుండి టెన్త్...

చంద్రబాబూ కరోనాకు అవేమీ అర్ధం కావు...జాగ్రత్త

19 May 2020 12:36 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగాస్త్రాలు సంధించారు. ‘కరోనా మనతోనే ఉంటుంది కాబట్టి 65 సంవత్సరాల వాళ్ళు బయటకు...

కెసీఆర్ పై కిషన్ రెడ్డి విమర్శలు

19 May 2020 12:26 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేయటం సరికాదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో...
Share it