Telugu Gateway

Top Stories - Page 170

చెత్త మీది..శుద్ధి మాది

5 Jun 2020 3:17 PM IST
అంటోంది ఏపీ సర్కారు. దీని కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్విరాన్ మెంట్ మేనేజ్ మెంట్ కార్పొరేషన్ (ఏపీఈఎంసీ) ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్ ను...

భావితరాల కోసం పర్యావరణాన్ని కాపాడాలి

5 Jun 2020 2:59 PM IST
భావితరాల ప్రజలు ఆరోగ్యకరంగా జీవించేందుకు ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడేందుకు కృషి చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. దేశంలోని...

పోలీసులు కల్వకుంట్ల సైన్యంగా పనిచేస్తారా?

4 Jun 2020 9:22 PM IST
తెలంగాణలో అధికార పార్టీకి నిబంధనలు ఒకలా..సామాన్య ప్రజలకు మరోలా పనిచేస్తాయా అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి...

పారిశ్రామికవేత్తలకు మానవ వనరులూ అందిస్తాం

4 Jun 2020 1:56 PM IST
ఏపీ సర్కారు నూతన పారిశ్రామిక విధానంపై దృష్టి పెట్టింది. అందులో పారిశ్రామికవేత్తలకు ఎంతో అనువైన వాతావరణం కల్పించబోతున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి...

విద్య అంతా ఇక ఆన్ లైన్ లోనే

3 Jun 2020 7:44 PM IST
కరోనా ఎప్పుడు దేశాన్నివీడుతుందో ప్రస్తుతానికి ఎవరికీ క్లారిటీ లేదు. దీంతో ఇప్పటికిప్పుడు పాఠశాలలు..కాలేజీలు తెరిచే పరిస్థితి లేదు. అందుకే అందరూ ఆన్...

ప్రభుత్వం చేసిన తప్పులకు జనం డబ్బులా?

3 Jun 2020 6:07 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు రంగుల వ్యవహారంలో ఏపీ సర్కారు తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ‘ఏ రాష్ట్రంలోనూ పార్టీ రంగులు ప్రభుత్వ భవనాలకు వేసిన...

ఏపీ సీఎస్ పదవీ కాలం పొడిగింపు

3 Jun 2020 5:39 PM IST
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి మూడు నెలల పొడిగింపు లభించింది. వాస్తవానికి అయితే ఆమె ఈ నెలాఖరుకు పదవి విరమణ చేయాల్సి ఉంది. కానీ...

జగన్ సర్కారుపై జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు

3 Jun 2020 4:23 PM IST
ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారంపై సుప్రీంకోర్టులోనూ ఏపీ సర్కారుకు చుక్కెదురు కావటంతో ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. ప్రతిపక్ష...

నలుగురు నిమ్స్ డాక్టర్లకు కరోనా

3 Jun 2020 2:56 PM IST
హైదరాబాద్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా డాక్టర్లు కూడా కరోనా బారిన పడటంతో మరింత కలకలం రేగుతోంది. పంజాగుట్టలోని నిమ్స్ లో ఏకంగా...

ప్రధాని మోడీకి సీఎం కెసీఆర్ లేఖ

2 Jun 2020 8:40 PM IST
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ బిల్లు-2020 ముసాయిదాపై పలు అభ్యంతరాలు లేవనెత్తుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ మంగళవారం నాడు ప్రధాని...

భక్తులకు తెరుచుకోనున్న తిరుమల ద్వారాలు

2 Jun 2020 5:00 PM IST
కరోనా కారణంగా తొలిసారి లక్షలాది మంది భక్తులకు గత కొన్ని నెలలుగా తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం కరువైంది. త్వరలోనే భక్తులకు వెంకన్న దర్శనం అందుబాటులోకి...

జగన్ ఢిల్లీ పర్యటన రద్దు

2 Jun 2020 11:35 AM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు అయింది. షెడ్యూల్ ప్రకారం అయితే జగన్ మంగళవారం నాడు ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్...
Share it