Telugu Gateway

Top Stories - Page 170

కొండపోచమ్మ ప్రాజెక్టుపై బురద చల్లొద్దు

1 July 2020 5:41 PM IST
కొండపోచమ్మ ప్రాజెక్టు కాలువకు గండి పడిన వ్యవహారంపై తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు స్పందించారు. చిన్న గండిపై కాంగ్రెస్, బిజెపిలు రాద్దాంతం...

జగన్ కీలక నిర్ణయం

1 July 2020 5:24 PM IST
రాష్ట్రంలో ఒకేసారి వెయ్యికిపైగా 108, 104 వాహనాలను అందుబాటులోకి తెచ్చిన ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజారోగ్య రంగంలో అత్యవసర సేవలందించే...

చైనాపై కోపం పెరుగుతోంది

1 July 2020 10:57 AM IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చైనాపై మండిపడ్డారు. కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా దారుణంగా విస్తరిస్తోంది. ఇది ఇప్పటికే అమెరికాకు...

అమెజాన్ బోనస్ ప్రకటన

30 Jun 2020 9:04 PM IST
ఓ పక్క కరోనా దెబ్బకు ఉద్యోగాలు పోతున్నాయి. చాలా చోట్ల ఉన్న ఉద్యోగాల్లోనూ వేతనాల్లో కోత పడుతోంది. దేశ వ్యాప్తంగా ఎప్పుడు ఎవరి ఉద్యోగాలకు ఎసరు వస్తుందో...

అలా అయితే లోకేష్ అరెస్ట్ తప్పదు

30 Jun 2020 8:44 PM IST
ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్నాయుడు తరహాలోనే తాను కూడా లేఖలు ఇచ్చానని నారా లోకేష్ చెబుతున్నారు. అలా అయితే...

అమరరాజా ఇన్ ఫ్రా టెక్ నుంచి 253 ఎకరాలు వెనక్కి

30 Jun 2020 6:14 PM IST
ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లా యాదమర్రి మండలంలో అమరరాజా ఇన్ ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కు కేటాయించిన 483.27 ఎకరాల్లో 253 ఎకరాలు...

అట్లుంది కెసీఆర్ ఎవ్వారం

30 Jun 2020 1:11 PM IST
కొండపోచమ్మసాగర్ కాలువకు గండపడిన వ్యవహారంపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ అంశంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు....

కొండపోచమ్మ సాగర్ కాలువకు గండి

30 Jun 2020 1:05 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఇటీవలే ప్రారంభించిన కొండపోచమ్మ ప్రాజెక్టుకు సంబంధించిన కాలువకు గండిపడింది. కొండపోచమ్మ సాగర్ నుండి యాదాద్రి జిల్లాకు నీటిని...

విశాఖలో మరో గ్యాస్ లీక్ ఘటన..ఇద్దరు మృతి

30 Jun 2020 11:15 AM IST
విశాఖ. కర్నూలు. మళ్ళీ విశాఖ. ఇవీ ఏపీలో వరుసగా జరుగుతున్న గ్యాస్ ప్రమాదాలు. తొలుత ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన గ్యాస్ దుర్ఘటన దేశాన్ని నిర్ఘాంతపర్చింది....

జులై 31 వరకూ మెట్రో, స్కూళ్ళు..కాలేజీలు బంద్

29 Jun 2020 10:12 PM IST
దేశంలోని కంటైన్ మెంట్ జోన్లలో లాక్ డౌన్ ను జులై 31 వరకూ పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో...

కరోనా వ్యాక్సిన్ తయారీ లో కీలక దశకు భారత్ బయోటెక్

29 Jun 2020 9:44 PM IST
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి కీలక పురోగతి సాధించింది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్...

చైనాకు భారత్ షాక్

29 Jun 2020 9:01 PM IST
టిక్ టాక్ తో సహా 59 యాప్ లపై నిషేధంభారత సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. టిక్ టాక్ తో సహా మొత్తం 59 చైనా యాప్ లపై నిషేధం విధించింది.ఈ మేరకు సోమవారం...
Share it