Home > Top Stories
Top Stories - Page 171
వైసీపీ నేతలకు చట్టం వర్తించదా?
18 May 2020 5:16 PM IST‘సాక్ష్యాత్తూ మంత్రులు, వైసీపీ నేతలు నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో మాట్లాడితే చట్టం పనిచేయదు. కానీ ఓ వైద్యుడిపై మాత్రం బలంగా పనిచేస్తుంది. ప్రభుత్వ...
ఏపీలో మరో 52 కేసులు
18 May 2020 11:21 AM ISTఆదివారం నాడు తగ్గినట్లే తగ్గిన కేసులు...సోమవారం నాడు మళ్ళీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 52 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో నమోదు...
నీటిపారుదల జోన్లు ఏర్పాటు..కెసీఆర్
17 May 2020 9:41 PM ISTనీటిపారుదల శాఖను పునర్ వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి కెసీఆర్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఈ వర్షాకాలం అవలంభించాల్సిన...
తెలంగాణలో మరో 42 కేసులు
17 May 2020 9:11 PM ISTరాష్ట్రంలో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గటంలేదు. ఆదివారం నాడు కొత్తగా మరో 42 కేసులు వెలుగుచూశాయి. ఇందులో 37 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉండగా, వలస...
ప్రజలు కలసి రావాలి..కెటీఆర్
17 May 2020 9:01 PM ISTఓ వైపు కరోనా..మరో వైపు దగ్గరకొస్తున్న వర్షాకాలం. వర్షాకాలం అంటే సీజనల్ వ్యాధుల టెన్షన్. గత ఏడాది హైదరాబాద్ లో డెంగ్యూ పీవర్ ప్రజలకు చుక్కలు...
ట్రంప్ పై ఒబామా తీవ్ర విమర్శలు
17 May 2020 8:59 PM ISTఅమెరికాలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. కరోనాను నియంత్రించటంలో విఫలమయ్యారని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే...
జియోలోకి మరో 6598 కోట్ల పెట్టుబడులు
17 May 2020 7:56 PM ISTరిలయన్స్ జియో ఫ్లాట్ ఫామ్స్ లో ఆ కంపెనీకి 1.34 శాతం వాటా దక్కనుంది. ఈ వాటా కోసం ఆ కంపెనీ పెట్టే పెట్టుబడి ఎంతో తెలుసా?. అక్షరాలా 6598.38 కోట్ల...
ఉత్తరాంధ్రలో నేతలే బాగుపడ్డారు
17 May 2020 5:02 PM ISTవనరులు ఎన్ని ఉన్నా ఉత్తరాంధ్ర అభివృద్ధికి నోచుకోలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కానీ ఈ ప్రాంత నేతలు మాత్రం వందల కోట్ల రూపాయల...
ఆ రెండు రాష్ట్రాల్లో లాక్ డౌన్ పొడిగింపు
17 May 2020 3:15 PM ISTమహారాష్ట్ర, తమిళనాడులు లాక్ డౌన్ ను మే 31 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. మహారాష్ట్ర సర్కారు ఆదివారం ఉధయమే తన నిర్ణయాన్ని అధికారికంగా...
వలస కూలీలను సరిహద్దుల్లో వదిలేస్తామనం సరికాదు
17 May 2020 12:41 PM ISTవలస కూలీల బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. కార్మికుల కష్టాలు హృదయాన్ని ద్రవింపచేస్తున్నాయని అన్నారు. ‘రాయలసీమ...
ఏపీలో మాల్స్..రెస్టారెంట్లూ ఓపెన్
16 May 2020 5:08 PM ISTఆంధ్రప్రదేశ్ లో క్రమక్రమంగా మాల్స్ తోపాటు రెస్టారెంట్లు కూడా ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఓ...
ఏపీ కరోనా కేసులు 2205
16 May 2020 12:54 PM ISTరాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 48 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2205కు పెరిగింది. ఇందులో ఇప్పటికే 1353 మంది...












