Telugu Gateway

Top Stories - Page 169

ఏపీకి చేరుకున్న చంద్రబాబు

25 May 2020 4:27 PM IST
సుదీర్ఘ విరామం తర్వాత తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు. అమరావతిలో నివాసం ఉంటున్నా వారం వారం హైదరాబాద్ వచ్చే చంద్రబాబు అలాగే...

టీటీడీ భూముల అమ్మకంపై పవన్ కళ్యాణ్ ప్రశ్నలు

25 May 2020 4:02 PM IST
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భూముల అమ్మకం ప్రతిపాదనను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు. అసలు ఆ భూములు అమ్మాల్సిన అవసరం ఎందుకొచ్చిందని...

వరంగల్ మరణాల మిస్టరీ వీడింది

24 May 2020 9:11 PM IST
కలకలం రేపిన వరంగల్ మరణాల మిస్టరీ వీడింది. ఇవి హత్యలే అని పోలీసులు తేల్చారు. తొమ్మిది మందిని దారుణంగా హత్య చేసినట్లు విచారణలో తేలింది. వరంగల్ జిల్లా...

ఎల్ జీ పాలిమర్స్ సీజ్ కు హైకోర్టు ఆదేశం

24 May 2020 7:54 PM IST
ఎల్ జీ పాలిమర్స్ ప్రమాద ఘటనకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణ కమిటీలు తప్ప..ఎవరినీ కంపెనీలోపలికి అనుమతించవద్దని..ప్రమాదం జరిగిన...

త్వరలో టాలీవుడ్ ప్రముఖులతో జగన్ భేటీ

24 May 2020 6:27 PM IST
ఏపీ ప్రభుత్వం ఇటీవలే సినీ పరిశ్రమకు సంబంధించిన అనుమతులు అన్నీ సింగిల్ విండో విధానంలో ఇచ్చేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమకు ఎంతో మేలు...

నీ ఆస్తులు నువ్వే రక్షించుకోస్వామి..నాగబాబు ట్వీట్

24 May 2020 5:35 PM IST
తమిళనాడులో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆస్తుల అమ్మకంపై టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయం తీవ్ర దుమారం రేపుతోంది. ఇది ఎప్పటి నుంచో సాగుతున్న...

కాంగ్రెస్ కంటే ఎక్కువ తప్పులు చేస్తున్నమోడీ

23 May 2020 5:00 PM IST
టీఆర్ఎస్ ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి కేంద్రం ప్రభుత్వం, ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బిజెపి ప్రభుత్వం కాంగ్రెస్ కంటే ఘోరమైన తప్పులు...

ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట

22 May 2020 5:09 PM IST
సస్పెన్షన్ కు గురైన సీనియర్ పోలీస్ అధికారి ఏ బీ వెంకటేశ్వరరావుకు శుక్రవారం నాడు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఏపీ సర్కారు విధించిన సస్పెన్షన్...

ఎంఎస్ఎంఈలకు పెద్ద పీట

22 May 2020 5:06 PM IST
ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న,మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలకు పెద్ద పీట వేయనున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి...

పాక్ లో కూలిన విమానం

22 May 2020 4:20 PM IST
లాహోర్ నుంచి కరాచీ వెళుతున్న విమానాశ్రయం మరికొద్ది నిమిషాల్లో ల్యాండ్ అవాల్సి ఉండగా కుప్పకూలింది. కరాచీ విమానాశ్రయం సమీపంలోనే ఈ ఘటన జరిగింది. జనావాసాల...

పెట్టుబడుల ఆకర్షణకు ఏపీ టాస్క్ ఫోర్స్

22 May 2020 1:26 PM IST
కరోనా దెబ్బకు చైనా నుంచి ఖాళీ చేస్తున్న పలు కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా ఏపీ...

వరంగల్ లో కలకలం...బావిలో ఏడు మృతదేహలు

22 May 2020 12:54 PM IST
కరోనా సృష్టించిన కల్లోలంలో వలస కూలీల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఓ వైపు సొంత ఊర్లకు వెళ్ళేదారి లేక రోడ్డెక్కి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొంత...
Share it