Telugu Gateway

Top Stories - Page 169

అచ్చెన్నాయుడికి ఏసీబీ కోర్టులో చుక్కెదురు

3 July 2020 7:27 PM IST
ఈఎస్ఐ స్కామ్ లో అరెస్ట్ అయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి ఏసీబీ కోర్టులో చుక్కెదురు అయింది. ఆయన బెయిల్ పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది. ఈఎస్‌ఐ...

ఎవరు అబద్ధం చెబుతున్నారు..రాహుల్

3 July 2020 7:06 PM IST
ప్రధాని నరేంద్రమోడీ లద్దాఖ్ పర్యటనపై కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. ఆయన ఓ వీడియోను విడుదల చేసి మోడీకి ప్రశ్నలు సంధించారు. ఆ వీడియోలో...

విస్తరణకాంక్ష ఉన్న వారు తోకముడవాల్సిందే

3 July 2020 6:48 PM IST
ప్రధాని నరేంద్రమోడీ చైనాకు ఘాటు హెచ్చరికలు పంపారు. శుక్రవారం నాడు ఆకస్మికంగా లద్దాఖ్ లో పర్యటించిన ఆయన అక్కడ నుంచే పొరుగు దేశం చైనాకు హెచ్చరికలు...

ఏపీ సీఎం జగన్ పై పవన్ పశ్రంసలు

3 July 2020 5:53 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. ఏపీలో సాగుతున్న కరోనా టెస్ట్ లు, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 108...

జగన్ కు ముద్రగడ లేఖ

3 July 2020 10:38 AM IST
కాపు రిజర్వేషన్ల అంశంపై మరోసారి ముద్రగడ పద్మనాభం గళం విప్పారు. ఆయన శుక్రవారం ఇదే అంశంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. దయచేసి మా జాతి...

రఘురామకృష్ణంరాజుపై వైసీపీ ఫిర్యాదు

2 July 2020 10:12 PM IST
గత కొన్ని రోజులుగా ఏపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తున్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఫిర్యాదుకు రంగం సిద్ధం అయింది. వైసీపీ ఎంపీలు శుక్రవారం నాడు...

పీవీ స్మారక స్టాంప్ విడుదలకు కేంద్రం నిర్ణయం

2 July 2020 8:55 PM IST
కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధాని పీ వీ నరసింహరావు శత జయంతి సందర్భంగా ఆయన స్మారకార్ధం ప్రత్యేక పోస్టల్ స్టాంపు విడుదల చేయనున్నారు. ఈ మేరకు...

ఏపీ చీఫ్ ఆర్టీఐ కమిషనర్ గా రమేష్ కుమార్

2 July 2020 7:02 PM IST
ఏపీ సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రమేష్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నియామకంతో పాటు మరో...

హైదరాబాద్ లో టెస్ట్ లు నిలిపివేసిన ప్రైవేట్ ల్యాబ్ లు

2 July 2020 2:13 PM IST
తెలంగాణలో కరోనా టెస్ట్ లకు సంబంధించి నిత్యం ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. తాజాగా హైదరాబాద్ లోని ప్రైవేట్ ల్యాబ్ లు టెస్ట్ లు నిలిపివేశాయి. ఈ నెల5 వరకూ...

ఏపీ సచివాలయంలో కరోనా టెన్షన్

2 July 2020 2:11 PM IST
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కొత్తగా పది కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలోనే ఉద్యోగులు ...

విజయవాడ జైలుకు అచ్చెన్నాయుడు

1 July 2020 9:59 PM IST
మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని విజయవాడ జైలుకు తరలించారు. ఆయన్ను బుదవారం నాడు గుంటూరులోని ప్రభుత్వ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. తనకు...

మోపిదేవి, పిల్లి రాజీనామాలు ఆమోదం

1 July 2020 9:19 PM IST
ఏపీ మంత్రులుగా ఉండి రాజ్యసభకు ఎన్నికైన ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణలు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు....
Share it