Telugu Gateway

Top Stories - Page 168

టీడీపీ దృష్టి అంతా ఆ రెండింటిపైనే

27 May 2020 7:51 PM IST
ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ దృష్టి అంతా రాజధాని అమరావతి నుంచి పోకుండా చూసుకుని ఎలా...

టీడీపీ ఆఫీసుకు కోవిడ్ నోటీసులు

27 May 2020 6:18 PM IST
మహానాడు సమావేశం జరుగుతున్న ఏపీ టీడీపీ ఆఫీస్ కు సర్కారు కోవిడ్ నోటీసులు ఇచ్చింది. కోవిడ్ 19 నిబంధనల ప్రకారం ప్రస్తుతం దేశంలో ఎక్కడా కూడా రాజకీయ...

పేద రాష్ట్రం ఫుల్ జీతం...ధనిక రాష్ట్రం సగమే

27 May 2020 5:39 PM IST
ఆదాయం విషయంలో తెలంగాణాతో పోలిస్తే ఏపీ పేద రాష్ట్రమే. కానీ ఏపీ సర్కారు మాత్రం మే నెలలో ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి వేతనాలు అందజేయాలని నిర్ణయించింది. ఈ...

కోర్టు తీర్పులపై వ్యాఖ్యలు...నేతలకు నోటీసులు

26 May 2020 6:59 PM IST
గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ఏపీ హైకోర్టుతోపాటు కొంత మంది న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇందులో...

తెలంగాణలో కరోనా టెస్ట్ లు ఇంత తక్కువా?

26 May 2020 6:27 PM IST
తెలంగాణలో కరోనా పరీక్షలు సాగుతున్న తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలపై దాఖలపై పిటిషన్లపై హైకోర్టు మంగళవారం...

ఏపీలో స్ట్రీట్ ఫుడ్స్ కూ అనుమతి

26 May 2020 5:27 PM IST
ఏపీ సర్కారు లాక్ డౌన్ కు సంబంధించి మరిన్ని సడలింపులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో రోడ్లపై ఆహార పదార్ధాలు అమ్మేవారితోపాటు...

చంద్రబాబు..గంటా రాజకీయ వ్యాపారులు

26 May 2020 1:03 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ పై ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, గంటా శ్రీనివాస్...

టీటీడీ భూముల వేలం వద్దు..సర్కారు జీవో జారీ

25 May 2020 9:30 PM IST
ఏపీలో పెద్ద రాజకీయ దుమారానికి కారణం అయిన టీటీడీ భూముల వేలం ప్రతిపాదనకు బ్రేక్ పడింది. గత ప్రభుత్వం నియమించిన బోర్డు తీసుకున్న నిర్ణయాల అమలును నిలుపుదల...

ఇద్దరు సీఎంలపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

25 May 2020 9:13 PM IST
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను ఇస్లాం రాజ్యంగా మార్చాలని కేసీఆర్.. ఏపీని...

బండి సంజయ్ దూకుడికి..పవన్ కు సెట్ అవుతుందా?!

25 May 2020 8:11 PM IST
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు,ఎంపీ బండి సంజయ్ సోమవారం నాడు హైదరాబాద్ లో రెండు గంటల పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. నగరంలోని పవన్ కళ్యాణ్...

బిజెపి తో కలసి జనసేన నిరసనలు

25 May 2020 7:25 PM IST
టీటీడీ ఆస్తుల అమ్మకానికి వ్యతిరేకంగా మంగళవారం నాడు బిజెపితో కలసి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే నిరసన ప్రదర్శనల్లో జనసేన కూడా పాల్గొననుంది. ఈ విషయాన్ని ఆ...

మేం అమ్మదలచుకుంటే ఈ కోటిన్నర భూములే అమ్మాలా?

25 May 2020 6:16 PM IST
టీటీడీ చైర్మన్ వై వీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో టీటీడీకి చెందిన ఆస్తుల అమ్మకం విషయం విషయంలో తలెత్తిన వివాదంపై స్పందిస్తూ విచిత్ర...
Share it