Telugu Gateway

Top Stories - Page 167

నిమ్మగడ్డ తీర్పుపై సుప్రీంకెళ్తాం

29 May 2020 5:07 PM IST
ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగిస్తూ సర్కారు తీసుకొచ్చిన ఆర్డినెన్స్..ఆ తర్వాత జారీ చేసిన జీవోలను రద్దు చేసింది. ఈ...

ఫార్మా..హెల్త్ కేర్ ఓన్లీ సేఫ్

29 May 2020 5:05 PM IST
కరోనా కారణంగా దేశంలో విధించిన లాక్ డౌన్ అన్ని రంగాలను చావు దెబ్బతీసింది. కాస్తో కూస్తో సురక్షితంగా ఉన్న రంగాలు ఏవైనా ఉన్నాయంటే అవి ఫార్మా, హెల్త్ కేర్...

కరోనా పరీక్షల్లో ఏపీనే ఫస్ట్

29 May 2020 2:56 PM IST
కరోనా వస్తుందని ఎవరూ ఖంగారు పడాల్సిన అవసరం లేదని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అది కూడా జ్వరం లాంటిదే అని..మందులు వేసుకుంటే...

కొమ్మినేని శ్రీనివాసరావుకూ హైకోర్టు నోటీసులు

29 May 2020 2:17 PM IST
న్యాయ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల అంశంపై హైకోర్టు పెద్ద ఎత్తున నోటీసులు జారీ చేస్తోంది. ఇప్పటికే ఈ అంశంలో 49కి నోటీసులు జారీ చేసిన...

ఏకస్వామ్య ప్రభుత్వం అంటే చెల్లదు

29 May 2020 1:30 PM IST
ఎస్ఈసీ రమేష్ కుమార్ అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ తీర్పు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి...

నిమ్మగడ్డ క్విక్ రెస్పాన్స్

29 May 2020 12:10 PM IST
ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించిన వెంటనే ఎస్ఈసీ రమేష్ కుమార్ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు తాను వెంటనే బాధ్యతలు స్వీకరించినట్లు...

ఏపీలో కియా అదనపు పెట్టుబడులు

28 May 2020 2:37 PM IST
కియా మోటార్స్ ఇండియా కీలక ప్రకటన చేసింది. గురువారం నాడు తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కంపెనీ సీఈవో క్యూన్ షిమ్ ఈ...

ఆశించిన స్థాయిలో పెద్ద పరిశ్రమలు రాలేదు

28 May 2020 2:07 PM IST
ఏపీకి గత ఏడాది కాలంలో ఆశించిన స్థాయిలో పెద్ద కంపెనీలు రాలేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల వరకూ...

హైకోర్టు ముందు హాజరైన ఏపీ సీఎస్

28 May 2020 1:04 PM IST
ఏపీలో ప్రభుత్వ భవనాలకు రంగుల వ్యవహారం దుమారం రేపుతూనే ఉంది. హైకోర్టులు ఈ అంశంలో జోక్యం చేసుకోవటంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తోంది. ఇఫ్పటికే...

బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు

28 May 2020 12:56 PM IST
ప్రముఖ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రెండు అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందులో ఒకటి సినిమా రంగానికి సంబంధించి అయితే ..మరొకటి...

కరోనా కేసులు పెరిగినా భయం అక్కర్లేదు

27 May 2020 9:34 PM IST
రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగినా భయపడాల్సిన అవసరం లేదని..ప్రజలు అప్రమత్తంగా ఉంటే చాలని సీఎం కెసీఆర్ వ్యాఖ్యానించారు. లాక్ డౌన్ లో...

ధాన్యం సేకరణలో తెలంగాణ రికార్డు

27 May 2020 8:04 PM IST
వరిసాగు, ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం కొత్త రికార్డును నమోదు చేసింది. దేశం నిర్దేశించుకున్న ధాన్య సేకరణ లక్ష్యంలో తెలంగాణ వాటానే సింహభాగం ఉండటం...
Share it