Telugu Gateway

Top Stories - Page 167

ఇంటర్ ఫెయిలైన వారంతా పాస్

9 July 2020 5:43 PM IST
ఈ ఏడాది మార్చిలో పరీక్షలు రాసి ఫెయిల్ అయిన ద్వితీయ సంవత్సరం ఇంటర్ విద్యార్ధులు అందరూ పరీక్షలు లేకుండానే పాస్ అయిపోయినట్లే లెక్క. దీనికి కారణం. ...

తిరుమలలో ‘కంటైన్ మెంట్’ జోన్ వివాదం

9 July 2020 5:24 PM IST
చిత్తూరు జిల్లా యంత్రాంగం చేసిన చిన్నపాటు పెద్ద దుమారానికి కారణం అయింది. చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో జిల్లా యంత్రాంగం పలు ప్రాంతాలను...

ముఖ్యమంత్రి కన్పించకపోతే ఇబ్బంది ఏంటి?

9 July 2020 5:00 PM IST
తెలంగాణ ప్రభుత్వం కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకుంటోందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. హోం మంత్రి మహమూద్ అలీ,...

కన్నాపై విజయసాయిరెడ్డి విమర్శలు

9 July 2020 12:08 PM IST
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మరోసారి బిజెపి ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై విమర్శలు గుప్పించారు. విజయసాయిరెడ్డి తమ పార్టీ...

ఎడ్యుటెక్ మార్కెట్ 26 వేల కోట్లకు

9 July 2020 11:07 AM IST
కోవిడ్ కారణంగా దేశ విద్యారంగంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు దేశంలో ఎక్కడా స్కూళ్ళు, కాలేజీలు తెరిచే పరిస్థితి లేకపోవటంతో అంతా ఆన్ లైన్ బాట...

ఢిల్లీ..ఏపీ తరహాలో తెలంగాణలోనూ టెస్ట్ లు చేయాలి

8 July 2020 9:11 PM IST
తెలంగాణలో కరోనా టెస్ట్ ల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల తరహాలో...

అచ్చెన్నాయుడికి స్పల్ప ఊరట

8 July 2020 1:56 PM IST
ఈఎస్ఐ స్కామ్ ఆరోపణలతో అరెస్ట్ అయిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి స్పల్ప ఊరట లభించింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను ఇటీవలే...

సీఎం వ్యవసాయ క్షేత్రం అమరావతిలో ఉందా?

8 July 2020 12:36 PM IST
ఎవరైనా సెక్షన్ 8 అంటే నాలుక చీరేస్తాం..శ్రీనివాస్ గౌడ్కాంగ్రెస్, బిజెపి నేతలు తెలంగాణపై విద్వేషం చిమ్మటమే పనిగా పెట్టుకున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్...

వైఎస్ కు సీఎం జగన్ ఘన నివాళి

8 July 2020 11:35 AM IST
ఏపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు ఇడుపులపాయలో దివంగత నేత వైఎస్ రాజశేఖరెడ్డికి ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని...

తెలంగాణ గవర్నర్ తో సీఎస్ భేటీ

7 July 2020 10:01 PM IST
తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందరరాజన్ తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి భేటీ అయ్యారు. తెలంగాణలో...

ఎల్జీ పాలిమర్స్ సీఈవో అరెస్ట్

7 July 2020 9:38 PM IST
ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై హై పవర్ కమిటీ నివేదిక ఇచ్చిన మరుసటి రోజే ఏపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం కంపెనీ నిర్లక్ష్యమే...

విజయసాయిరెడ్డి ట్వీట్ పై కన్నా అభ్యంతరం

7 July 2020 8:31 PM IST
తెలుగుదేశం పార్టీ నేతలు బిజెపిలో చేరికకు సంబంధించి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ట్వీట్ పై బిజెపి ఏపీ అధ్యక్షుడు కన్నా...
Share it