Telugu Gateway

Top Stories - Page 163

మాస్క్ ల సరఫరాలోనూ స్కామ్

23 Jun 2020 8:34 PM IST
వైసీపీ సర్కారుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శలు చేశారు. మాస్క్ ల తయారీలోనూ వైసీపీ స్కామ్ లు చేస్తోందని ఆరోపించారు. 108 అంబులెన్స్...

అది రహస్య భేటీ కాదు..సుజనా చౌదరి

23 Jun 2020 6:36 PM IST
పార్క్ హయత్ హోటల్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్, కామినేని శ్రీనివాస్ లతో భేటీ వ్యవహారంపై కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ సుజనా చౌదరి స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ...

ముగ్గురు దొంగలు కలిపి ఎవరిపై కుట్ర చేశారు

23 Jun 2020 6:12 PM IST
వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లు ముగ్గురు దొంగలు అని..ఈ ముగ్గురు...

చైనా కంపెనీలకు షాకిచ్చిన మహారాష్ట్ర సర్కారు

22 Jun 2020 8:19 PM IST
ప్రస్తుతం భారత్ లో చైనా వ్యతిరేకత ఓ రేంజ్ లో ఉంది. చాలా మంది చైనా వస్తువులను బాయ్ కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు. అంతే కాదు సెలబ్రిటీలను కూడా చైనా...

కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి

22 Jun 2020 1:45 PM IST
తెలంగాణలో కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలో చేర్చాలని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. కరోనా విషయంలో తెలంగాణ సర్కారు వైఖరిని...

ప్రశ్నించటం ప్రజాస్వామిక హక్కు

21 Jun 2020 8:39 PM IST
ప్రశ్నించే వారిని జాతి వ్యతిరేకులు చిత్రీకరించుకోవటం మానుకోవాలని ప్రముఖ నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. ప్రశ్నించటం ప్రజాస్వామిక హక్కు...

బిజెపిపై ఈటెల ఘాటు వ్యాఖ్యలు

21 Jun 2020 5:17 PM IST
తెలంగాణ ప్రభుత్వం కరోనా నియంత్రణంలో ఘోరంగా విఫలమైందంటూ బిజెపి జాతీయ అధ్యక్షుడు జె పీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై అధికార టీఆర్ఎస్ మండిపడింది. నడ్డాతోపాటు...

వీహెచ్ కు కరోనా పాజిటివ్

21 Jun 2020 11:10 AM IST
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావుకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయన ప్రస్తుతం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత...

డేంజర్ జోన్ లో హైదరాబాద్

20 Jun 2020 9:34 PM IST
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలంగాణలో కరోనా కేసులకు సంబంధించిన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కరోనా టెస్ట్ లు...

రాహుల్ పై అమిత్ షా ఫైర్

20 Jun 2020 1:39 PM IST
చైనా సరిహద్దులోని భారత్ భూ భాగంలో ఎవరూ రాకపోతే భారత సైనికులు ఎలా మృతి చెందారు? ఎక్కడ మృతి చెందారు అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలపై...

నూతన ఎంపీలకు సీఎం జగన్ అభినందనలు

19 Jun 2020 10:03 PM IST
రాజ్యసభ కు కొత్తగా ఎన్నికైన ఎంపీలు శుక్రవారం సాయంత్రం తాడేపల్లిలో సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఈ ఎంపీలకు జగన్ అభినందనలు తెలిపారు. ఎంపీలు...

సంతోష్ బాబు కుటుంబానికి ఐదు కోట్లు

19 Jun 2020 7:57 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కీలక ప్రకటన చేశారు. భారత్-చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి ఐదు కోట్ల రూపాయల నగదు,...
Share it