Telugu Gateway

Top Stories - Page 151

ఫోన్ ట్యాపింగ్ లపై మోడీకి చంద్రబాబు లేఖ

17 Aug 2020 12:14 PM IST
ఏపీ సర్కారు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లను ట్యాపింగ్ చేస్తూ ప్రజాస్వామ్య సంస్థలను నాశనం...

ఫోన్ ట్యాపింగ్ పై వైసీపీ ఎంపీ పిర్యాదు

16 Aug 2020 8:16 PM IST
గత కొంత కాలంగా ఏపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తున్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రానికి ఫిర్యాదు చేసి మరీ...

టీడీపీ నేతల విమర్శలపై వైసీపీ ఎటాక్

16 Aug 2020 4:56 PM IST
ప్రభుత్వ సంక్షేమ పథకాలపై చర్చకు సిద్ధమా? అని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని అధికార వైసీపీ ప్రశ్నించింది. మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రపై...

ధోనీ లోక్ సభ బరిలో దిగాలి

16 Aug 2020 11:48 AM IST
అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి కీలక సూచన చేశారు. ధోనీ 2024 ఎన్నికల్లో లోక్...

డొనాల్డ్ ట్రంప్ తమ్ముడు మృతి

16 Aug 2020 11:45 AM IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ్ముడు రాబర్ట్ ట్రంప్ మరణించారు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు. న్యూయార్క్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది...

‘థార్’ ఎస్ యూవీని ఆవిష్కరించిన ఎంఅండ్ఎం

15 Aug 2020 7:00 PM IST
అత్యాధునిక సాంకేతిక పరిజ్ణానంతోపాటు..మెరుగైన పనితీరు..అత్యంత సురక్షితం, ప్రయాణికుల సౌలభ్యమే లక్ష్యాలుగా మహీంద్రా అండ్ మహీంద్రా స్వాతంత్ర దినోత్సవం...

నిలకడగా బాలసుబ్రమణ్యం ఆరోగ్యం

15 Aug 2020 5:39 PM IST
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన తనయుడు ఆడియో సందేశం ద్వారా తెలిపారు. శుక్రవారం రాత్రి ఆకస్మాత్తుగా ఎస్పీ బాలసుబ్రమణ్యం...

రమేష్ ఆస్పత్రి కోవిడ్ అనుమతి రద్దు

14 Aug 2020 9:55 PM IST
ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంతో ప్రభుత్వం ఈ ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక రాగానే సర్కారు చర్యలకు...

ఎయిర్ ఇండియా కొనుగోలు రేసులో టాటా సన్స్

14 Aug 2020 8:17 PM IST
భారీ ఎత్తున అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ ఎయిర్ లైన్స్ ఎయిర్ ఇండియా కొనుగోలు రేసులో టాటా గ్రూప్ కూడా నిలవనుంది. ఈ విషయాన్ని గ్రూప్...

48 గంటలు..359 కోట్ల సమీకరణ

14 Aug 2020 8:04 PM IST
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్ధిగా బరిలో నిలిచిన జో బైడెన్ సమీకరించిన మొత్తం ఇది. ఆయన 48 గంటల్లో 359 కోట్ల రూపాయలు (48 మిలియన్...

కరోనా నుంచి కోలుకున్న అమిత్ షా

14 Aug 2020 5:58 PM IST
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కరోనా నుంచి కోలుకున్నారు. శుక్రవారం నాడు ఆయనకు పరీక్షల్లో కరోనా నెగిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా...

ఐసీయూలో ఎస్పీ బాలసుబ్రమణ్యం

14 Aug 2020 5:05 PM IST
కరోనాతో ఆస్పత్రిలో చేరిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆగస్టు 5న...
Share it