Telugu Gateway

Telugugateway Exclusives - Page 94

ఆదాయం తగ్గింది...ఆదుకోండి: ప్రధానిని కోరిన జగన్

2 April 2020 1:37 PM IST
కరోనాను వైరస్ ను నియంత్రించేందుకు దేశ వ్యాప్తంగా చేపడుతున్న, లాక్ డౌన్ అమలు అంశంపై ప్రధాని నరేంద్రమోడీ గురువారం నాడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో...

అమెరికా.. ఎక్కడ ఎన్ని కరోనా కేసులో తెలుసా?

2 April 2020 11:07 AM IST
అగ్రరాజ్యం అమెరికాను కరోనా వణికిస్తోంది. ఏప్రిల్ 2 రాత్రి సయటానికి అమెరికాలో మొత్తం 2,16,458 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటికే 5119 మరణాలు...

నిర్ణయం మార్చుకున్న కెసీఆర్

2 April 2020 9:30 AM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తన నిర్ణయం మార్చుకున్నారు. కరోనా వైరస్ అరికట్టే క్రమంలో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పనిచేస్తున్న వైద్య, పోలీసు సిబ్బందికి...

కరోనా జ్వరం లాంటిదే...ఎవరూ భయపడొద్దు

1 April 2020 5:38 PM IST
ఇది క్యూరబుల్..మందు తీసుకుంటే తగ్గుతుందిఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు అనూహ్యంగా పెరగటంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి మీడియా ముందుకు వచ్చారు....

కరోనాపై పోరుకు 1125 కోట్లు కేటాయించిన అజీమ్ ప్రేమ్ జీ

1 April 2020 4:08 PM IST
అజీమ్ ప్రేమ్ జీ. దాతృత్వంలో ముందుంటారు. కరోనా విషయంలో కూడా ఆయన అలాగే చేశారు. ఏకంగా ఈ వైరస్ పై పోరుకు తమ సంస్థ 1125 కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్లు...

ఏపీలో ఒక్క రోజే 43 కరోనా కేసులు..87కు చేరిన సంఖ్య

1 April 2020 11:24 AM IST
ఏపీలో కరోనా కేసుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. ఈ కేసుల సంఖ్యతో ప్రజలు భయాందోళలనకు గురవుతున్నారు. రాష్ట్ర నోడల్ అధికారి విడుదల చేసిన దాని ప్రకారం...

మక్కీకి మక్కీ కాపీ కొట్టిన ఏపీ..తెలంగాణ జీతాల పాలసీనే!

1 April 2020 9:56 AM IST
మరీ మక్కీకి మక్కీ కాపీ కొడితే బాగోదు అనుకున్నట్లు ఉంది ఏపీ సర్కారు. ఒక్క దాంట్లో మాత్రం తేడా చూపించి మిగతా అంతా సేమ్ టూ సేమ్ దించేసింది.. సొంతంగా ఓ...

కెసీఆర్ కు రేవంత్ బహిరంగ లేఖ

31 March 2020 6:16 PM IST
22 వేల కోట్లతో కాళేశ్వరం టెండర్లకు ఇది సమయమాలాక్ డౌన్ లో ప్రజాభిప్రాయ సేకరణ ఎలా జరుపుతారు?‘కాళేశ్వరం ప్రాజెక్టులో మూడవ టీఎంసీ నీటి పంపింగ్ కు...

ఆన్ లైన్ లో మద్యం సరఫరా

31 March 2020 3:33 PM IST
దేశంలో అందరూ కరోనా కారణంతో టెన్షన్ టెన్షన్ తో గడుపుతుంటే వీళ్ళది ఓ ప్రత్యేక బాధ. నిత్యం మందు పడందే ఉండలేని వారు లాక్ డౌన్ తో నానా ఇబ్బందులు...

ఏపీలో 40కి చేరిన కరోనా కేసులు

31 March 2020 1:37 PM IST
ఇటీవల వరకూ ఏపీ కరోనా కేసుల విషయంలో అతి తక్కువ సంఖ్యతో ఉంటూ వచ్చింది. కానీ సడన్ గా ఈ సంఖ్య 40కి చేరటం రాష్ట్ర ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. సోమవారం...

కెసీఆర్ సర్కారు నిర్ణయం..ప్రైవేట్ ఉద్యోగుల్లో టెన్షన్ టెన్షన్

31 March 2020 12:11 PM IST
కేంద్రం సూచనలకు భిన్నంగా తెలంగాణ సర్కారు నిర్ణయం!కరోనా విస్తృతిని అడ్డుకునేందుకు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర సర్కారు అందరికీ స్పష్టమైన...

కరోనాపై పోరుకు రిలయన్స్ విరాళం 500 కోట్లు

30 March 2020 9:29 PM IST
దేశంలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ కరోనాపై పోరుకు భారీ మొత్తం విరాళం ప్రకటించింది. పీఎం కేర్స్ నిధికి 500 కోట్ల రూపాయలు...
Share it