Home > Telugugateway Exclusives
Telugugateway Exclusives - Page 95
కెసీఆర్ సంచలన నిర్ణయం..అందరి వేతనాల్లో భారీ కోతలు
30 March 2020 8:50 PM ISTతెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా దెబ్బకు రాష్ట్ర ఆదాయం దారుణంగా పడిపోవటంతో వేతనాల్లో భారీ కోత పెట్టారు. ఆదివారం నాటి...
వలస కూలీలపై కెమికల్ స్ప్రే కలకలం
30 March 2020 7:23 PM ISTకరోనా వైరస్ ముఖ్యంగా పేదల జీవితాలపై పెను ప్రభావం చూపుతోంది. కార్మికులు..వలస కూలీలు కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ తో తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. చాలా...
లాక్ డౌన్ పొడిగింపు ఉండదు
30 March 2020 11:13 AM ISTదేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రధాని నరేంద్రమోడీ ఏప్రిల్ 14 వరకూ లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులు గా దేశంలో...
కరోనాపై ‘కెసీఆర్ లెక్క తప్పింది’
30 March 2020 9:24 AM ISTదక్షిణ కొరియాలో కరోనా కేసులు పది వేల లోపే..!కెసీఆర్ లెక్క మాత్రం 59 వేలు‘దక్షిణ కొరియాలో ఒక్కరితో కరోనా వైరస్ 59 వేల మందికి సోకింది. ఆ వైరస్ అంత...
ఏప్రిల్ 7 నాటికి కరోనా ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణ
29 March 2020 9:35 PM ISTఏప్రిల్ 7 నాటికి తెలంగాణలో కరోనా కేసులు పూర్తిగా ఆగిపోయే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కెసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటికల్లా రాష్ట్రంలోని వివిధ...
స్పైస్ జెట్ పైలట్ కు కరోనా పాజిటివ్
29 March 2020 7:28 PM ISTదేశంలో ప్రస్తుతం అంతర్జాతీయ, దేశీయ విమాన సర్వీసులు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే దేశమే స్తంభించిపోయింది. విమానాలే కాదు..రైళ్ళు,...
మోడీ క్షమాపణలు ఎందుకు చెప్పారు?
29 March 2020 1:32 PM ISTప్రధాని నరేంద్రమోడీ అనూహ్యంగా ఆదివారం నాడు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పారు. ఆంక్షల వల్ల ప్రజలు, కూలీలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తనకు తెలుసని అన్నారు....
డాక్టర్ కన్నీరు..కదిలిస్తున్న వీడియో
29 March 2020 11:39 AM ISTడాక్టర్లు..ఎంతో మంది కన్నీరు తుడుస్తారు. జబ్బుల బారిన పడిన వారికి వైద్య సేవలు అందించి ప్రజల ప్రాణాలు కాపాడతారు. అలాంటి డాక్టరే కన్నీరు పెడితే. తన...
ఎవరి గోల వారిదే..అంతర్జాతీయంగా కండోమ్స్ కొరత
28 March 2020 8:01 PM ISTప్రపంచం అంతా ఇప్పుడు కరోనా వైరస్ తో వణికిపోతుంది. ఎవరు..ఎప్పుడు ఎక్కడ ఈ వైరస్ బారిన పడతారో అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. అందుకే చాలా మంది...
తెలంగాణలో 65కు చేరిన కేసులు..తొలి మరణం నమోదు
28 March 2020 7:05 PM ISTతెలంగాణలో తొలి కరోనా మరణం నమోదు అయింది. ఆరోగ్య సమస్యలతో ఉన్న 74 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి, ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆ తర్వాత ఆయన...
కరోనాపై పోరుకు టాటా ట్రస్ట్, టాటా సన్స్ విరాళం 1500 కోట్లు
28 March 2020 5:17 PM ISTదేశంలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థ అయిన టాటా గ్రూప్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. కరోనాపై పోరుకు టాటా ట్రస్ట్ర్ తరపున 500 కోట్ల రూపాయలను...
అమెరికా టూ చైనా.. ఒక్క విమాన టిక్కెట్ 15 లక్షలు!
28 March 2020 11:47 AM ISTఅమెరికా నుంచి ఎలాగైనా బయటపడాలి. అందుకు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. ఇది అగ్రరాజ్యం అమెరికాలో చదువుకుంటున్న కొంత మంది చైనా విద్యార్ధుల టెన్షన్. అది...












