Telugu Gateway

Telugugateway Exclusives - Page 93

మలేషియన్ల కోసం ప్రత్యేక ఫ్లైట్..బ్రేక్ వేసిన ఢిల్లీ విమానాశ్రయ సిబ్బంది

5 April 2020 4:00 PM IST
దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరగటానికి ప్రధాన కారణాల్లో ఢిల్లీలో జరిగిన ఓ సమావేశం కూడా కారణంగా నిలిచింది. అక్కడకు వచ్చిన మలేషియన్ల...

చంద్రబాబు ఆరోపణలకు పూనం ‘ఎండార్స్’

4 April 2020 8:15 PM IST
అధికార వర్గాల్లో కలకలంతెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు చేసిన ఆరోపణలను ఏపీ వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య సమర్ధించేలా...

జగన్మోహన్ రెడ్డి...’ఓ సందేశాత్మక సీఎం’!

4 April 2020 6:16 PM IST
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు ‘సందేశాత్మక సీఎం’ గా మారిపోయారు?. మీడియా సమావేశం పెట్టడానికి ఎందుకు వెనకాడుతున్నారు. సీఎం అయిన తర్వాత ఆయన పెట్టిన...

త్వరలో కీర్తిసురేష్ పెళ్లి!

4 April 2020 11:55 AM IST
జాతీయ ఉత్తమ నటి అవార్డు గ్రహిత, ప్రముఖ నటి కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు. మహానటి సినిమాలో ఆమె తన నటతో ఓ రేంజ్ కు వెళ్లిన విషయం...

లాక్ డౌన్ పై బీసీజీ నివేదిక కలకలం

4 April 2020 11:16 AM IST
‘లాక్ డౌన్ ప్రకటించటం తేలికే. కానీ దాన్ని ఎత్తివేయటమే కష్టం. భారత్ లాంటి అత్యధిక జనాభా గల దేశంలో వైరస్ ను నియంత్రించటం అంత ఆషామాషీగా జరిగే వ్యవహారం...

కరోనాతో ఆయనకు కలిసొచ్చిన మొత్తం 28 వేల కోట్లు

4 April 2020 10:22 AM IST
ప్రపంచం అంతా ఇప్పుడు ఆర్ధిక వ్యవస్థలు అతలాకుతలం అవుతున్నాయి. స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. సంపన్నుల ఆస్తి అలా అలా గాల్లో కలసిపోతోంది. కానీ...

ఇలాంటి సన్నివేశాలు మళ్ళీ కన్పించవేమో!

3 April 2020 6:56 PM IST
విమానయాన రంగం ఎప్పుడూ ఇంత గడ్డుకాలాన్ని చూసి ఉండదు. ఒక్క భారత్ లోనే కాదు..ప్రపంచమంతటా ఇవే సీన్లు. ఇలాంటి సన్నివేశాలు బహుశా మళ్ళీ జీవిత కాలంలో...

లక్ష మృతదేహాల సంచులకు అమెరికా ఆర్డర్

3 April 2020 5:20 PM IST
అమెరికా కరోనా వైరస్ తో అల్లకల్లోలం అవుతోంది. ఇప్పటికే అగ్రరాజ్యంలో ఈ వైరస్ కారణంగా ఆరు వేల మందికిపైగా మరణించారు. ప్రపంచ కరోనా బాధితుల్లో 25 శాతం...

తెలుగు మీడియాలో ‘కోతల కాలం’ మొదలైంది!

3 April 2020 9:59 AM IST
రానున్నది అత్యంత గడ్డుకాలమే!పేజీల్లో కోత. వేతనాల్లో కోత. వందల సంఖ్యలో ఉద్యోగాల్లో కోత. ఎటుచూసినా ఇప్పుడు మీడియాలో ‘కోతల కాలమే’ కన్పిస్తోంది. కరోనా...

ఏప్రిల్ ఐదున కరోనా చీకట్లను తరిమేయాలి

3 April 2020 9:39 AM IST
ప్రధాని నరేంద్రమోడీ కరోనాపై పోరుకు సంబంధించి శుక్రవారం నాడు కొత్త కార్యక్రమం ప్రకటించారు. దేశమంతటా ఆదివారం రోజు రాత్రి తొమ్మిది గంటలకు తొమ్మిది...

విరాళాల స్వీకరణలో కూడా తేడాలా?!.

2 April 2020 7:50 PM IST
రెండు కోట్లు ఎక్కువా..ఐదు కోట్లు ఎక్కువా?‘వాళ్లు మాత్రమే సీఎస్ కు ఎందుకు విరాళాలు ఇచ్చారు. మిగిలిన వారంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరకు ఎలా...

ముఖ్యమంత్రులకు మోడీ ‘త్రిసూత్రాలు’

2 April 2020 5:58 PM IST
దేశంలోని అన్ని ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్పరెన్స్ లో ప్రధాని నరేంద్రమోడీ సూచించిన త్రిసూత్రాలు సూచించారు. అవేంటి అంటే కరోనా వైరస్ పరీక్షలు...
Share it