Telugu Gateway

Telugugateway Exclusives - Page 71

బడ్జెట్ నిండా ‘జగనన్న’ పథకాలే’

16 Jun 2020 5:54 PM IST
గతంలో ఎప్పుడూ ఇలా లేదంటున్న అధికారులుబుగ్గన ప్రసంగంలో ‘జగనన్న’ జపంఏపీలో గత బడ్జెట్ లకు..ఈ బడ్జెట్ కూ చాలా తేడా ఉంది. ఇది అంకెల్లో కాదు సుమా. అంకెలు...

భారత్ -చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత

16 Jun 2020 2:28 PM IST
కేంద్రం ఇటీవల వరకూ అంతా సాఫీగానే ఉందని ప్రకటించింది. ఇరు వైపుల ఉద్రిక్తతలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కానీ ఆకస్మాత్తుగా ఉద్రిక్త...

గవర్నర్ ప్రసంగంలో ‘మూడు రాజధానుల’ ప్రస్తావన

16 Jun 2020 12:18 PM IST
ఏపీ సర్కారు తాను తలపెట్టిన పరిపాలన వికేంద్రీకరణ అంశాన్ని మరోసారి గవర్నర్ ప్రసంగంలో చేర్చింది. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రసంగించిన గవర్నర్...

లక్ష కోట్లకు పైగా పెరిగిన ఏపీ జీఎస్ డీపీ

15 Jun 2020 9:21 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు 2019-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన సామాజిక ఆర్ధిక సర్వేను విడుదల చేశారు. దీని ప్రకారం అంతకు ముందే...

టీడీపీ తరహాలోనే వైసీపీ కూడా హ్యాండ్సప్

15 Jun 2020 3:05 PM IST
ప్రత్యేక హోదా లేదు..రామాయపట్నం పోర్టుకు నిదులూ లేవుఅప్పులు చేసి రామాయపట్నం పోర్టు కడతామంటూ జీవో జారీ‘ల్యాండ్ లార్డ్ మోడల్’ లో అభివృద్ధికి...

తెలంగాణలో కరోనా టెస్ట్ ధర 2200 రూపాయలు

15 Jun 2020 1:00 PM IST
తెలంగాణ సర్కారు ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలకు సంబంధించి ధరను నిర్ణయించింది. 2200 రూపాయలు పరీక్షల ధరగా పేర్కొన్నారు. కరోనా టెస్ట్ లతో పాటు...

అన్నీ రాసుకుంటున్నాం..వడ్డీతో సహా చెల్లిస్తాం

15 Jun 2020 12:04 PM IST
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ సోమవారం నాడు అనంతపురంలో జె సీ కుటుంబాన్ని పరామర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాల...

కరోనా పరీక్షలపై సీఎం కెసీఆర్ కీలక నిర్ణయం

14 Jun 2020 8:35 PM IST
30 నియోజకవర్గాల పరిధిలో 50 వేల టెస్ట్ లుప్రైవేట్ ల్యాబ్ ల్లోనూ టెస్ట్ లకు అనుమతిదేశంలోనే అత్యధిక తక్కువ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రం తెలంగాణ...

టిమ్స్ లో ఉన్నది చెత్త..సెక్యూరిటీ..ఓ కుక్కే

14 Jun 2020 7:33 PM IST
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్ర‌త్యేక కోవిడ్ ఆసుప‌త్రిగా ప్రారంభించిన టిమ్స్ ఆసుప‌త్రిలో...

హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య

14 Jun 2020 3:51 PM IST
షాకింగ్. ధోనీ బయోపిక్ సినిమా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆదివారం నాడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన కలకలం రేపుతోంది....

ఆ కరోనా పేషంట్ బిల్లు 8.5 కోట్ల రూపాయలు

14 Jun 2020 1:15 PM IST
కరోనా వైరస్ కంటే..ఈ బిల్లు చూస్తే వేసే భయమే ఎక్కువ. ఎందుకంటే ఆ మొత్తం ఆషామాషీ వ్యవహారమేమీ కాదు కదా?. సంపన్నులు సైతం ఆ బిల్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే....

మంత్రుల అత్యుత్సాహంతో పార్టీకి నష్టం

13 Jun 2020 8:04 PM IST
కావాలని చేస్తున్నారనే విమర్శలు వస్తాయివైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు‘టీడీపీ నేతలు ఇక రోజుకు ఒకరు అరెస్ట్ అవుతారంటూ మంత్రులు ప్రకటన చేయటం...
Share it