Telugu Gateway

Telugugateway Exclusives - Page 70

వైసీపీలో ‘ఆ ఇద్దరు మంత్రులు’ ఎవరు?

19 Jun 2020 11:40 AM IST
రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులు గెలవటం కేవలం లాంఛనమే. ఏపీ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ సీట్లలో నాలుగూ అధికార వైసీపీకే దక్కనున్నాయి....

జస్ట్ 58 రోజులు...1.68 లక్షల కోట్ల పెట్టుబడులు

19 Jun 2020 9:59 AM IST
రిలయన్స్ సంచలనంషెడ్యూల్ కంటే ముందే రుణరహిత కంపెనీగా రిలయన్స్ భారతీయ కార్పొరేట్ చరిత్రలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కొత్త సంచలనాలు నమోదు చేసింది. 58 రోజుల్లో...

జియోలోకి మరో 11,367కోట్ల పెట్టుబడులు

18 Jun 2020 8:40 PM IST
రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన జియో ఫ్లాట్ ఫామ్స్ లోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో 11,367 కోట్ల రూపాయలు పెట్టుబడి జియోలోకి...

బడ్జెట్ సమావేశాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

18 Jun 2020 5:32 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఏపీ అసెంబ్లీ సమావేశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవి బడ్జెట్ సమావేశాలా..లేక రాజధాని తరలింపు సమావేశాలా? అని...

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరీక్షలు పెంచాలి

18 Jun 2020 4:34 PM IST
తెలంగాణ సర్కారుకు హైకోర్టు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. అందులో అత్యంత కీలకమైనది రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరీక్షలు పెంచాలని కోరింది. రాష్ట్ర...

చైనా ఉత్పత్తుల బహిష్కరణ అంత తేలిగ్గా జరిగే పనేనా?!

18 Jun 2020 11:32 AM IST
పలు రంగాల్లో చైనాపై ఆధారపడిన భారత్చైనాపై ప్రస్తుతం భారత్ లో పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. భారత్-చైనా సరిహద్దులోని గల్వామాలో జరిగిన...

ఏపీ మండలిలో మంత్రి వెల్లంపల్లిపై దాడి

17 Jun 2020 8:44 PM IST
ఏపీ మండలిలో అసాధారణ పరిణామాలుఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో బుధవారం నాడు అసాధారణ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అత్యంత కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లు కూడా...

దేశంలో మళ్ళీ లాక్ డౌన్ ఉండదు

17 Jun 2020 7:06 PM IST
గత కొన్ని రోజులుగా మళ్ళీ లాక్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం దేశంలో కరోనా కేసులు పెద్ద ఎత్తున పెరగటమే. అయితే ఇదే అంశంపై...

రెచ్చగొడితే చూస్తూ ఊరుకోం

17 Jun 2020 4:50 PM IST
చైనాకు భారత ప్రధాని నరేంద్రమోడీ ఘాటైన హెచ్చరిక చేశారు. భారత్ శాంతినే కోరుకుంటుందని..అంత మాత్రాన రెచ్చగొడితే మాత్రం చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు....

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 5555

17 Jun 2020 2:33 PM IST
రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5555కు చేరింది. బుధవారం నాడు కొత్తగా వచ్చిన 275 కేసులతో కలుపుకుంటే ఈ సంఖ్యకు పెరిగాయి కేసులు. అయితే ఇందులో...

చంద్రబాబు..ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఏపీ సర్కారు నోటీసులు

16 Jun 2020 9:39 PM IST
15 రోజుల్లో క్షమాపణలు చెప్పాలిలేదంటే పరువు నష్టం..సివిల్ , క్రిమినల్ కేసులు పెడతాంఏపీ సర్కారు మరో వివాదస్పద నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి చెందిన ఓ...

పది రోజులు అసెంబ్లీ నడపలేని వారు..టెన్త్ పరీక్షలు జరుపుతారా?

16 Jun 2020 7:23 PM IST
రోనా ఉందని చెప్పి పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపలేని వారు..లక్షలాది మంది విద్యార్ధులతో పదవ తరగతి పరీక్షలు నిర్వహించగలరా? అని జనసేన అధినేత పవన్...
Share it