Telugu Gateway

Telugugateway Exclusives - Page 105

చంద్రబాబు నిర్ణయాలకు జగన్ జై!

4 March 2020 6:07 PM IST
జీఎంఆర్ తో జగన్ లాలూచీకి ఇదే నిదర్శనం!ఆర్ధిక శాఖ అభ్యంతరాలు బేఖాతర్ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే మాజీ సీఎం చంద్రబాబు నిర్ణయాలపై...

ఏపీ ఇక ‘జగనాంధ్రప్రదేశ్’ గా మారబోతుందా?

4 March 2020 3:57 PM IST
తొమ్మిది నెలల్లో జగనన్న పేరుతో ఏడు పథకాలు‘అబ్బే అసలు మా జగన్ కు ప్రచారం ఇష్టం లేదు. మేం బలవంతం చేస్తే ఒప్పుకున్నారు. బలవంతం చేసి మరీ ఆ పథకానికి జగన్...

జీఎంఆర్ కే భోగాపురం విమానాశ్రయం

4 March 2020 3:55 PM IST
ఏపీ మంత్రివర్గం బుధవారం నాడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్చి 27న ఉగాది సందర్భంగా రాష్ట్రంలో పాతిక లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి జగన్...

తెలంగాణలో ఆ 45 మందికి కరోనా లేదు

4 March 2020 1:18 PM IST
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో కరోనా వైరస్ కేసులు నమోదు అయినా కూడా పరిస్థితి అదుపులోనే ఉంది. గాంధీ ఆస్పత్రిలో మంగళవారం నాడు 47 మందికి కొవిడ్ 19...

మోడీ కీలక నిర్ణయం

4 March 2020 1:05 PM IST
దేశంలోకరోనా వైరస్ వ్యాప్తి వేగంగా ఉన్న సమయంలో ప్రధాని నరేంద్రమోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలందరితోకలసి ఆనందంగా జరుపుకునే పండగ హోలీకి దూరంగా...

ఎన్ పీఆర్ లో మార్పులు కోరుతూ అసెంబ్లీలో తీర్మానం

3 March 2020 6:24 PM IST
ఏపీలో జగన్మోహన్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ జనాభా పట్టిక (ఎన్ పీఆర్)లో ఉన్న నూతన ప్రశ్నలు కొన్ని మైనారిటీలను భయాందోళనలకు...

నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి

3 March 2020 3:47 PM IST
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించటానికి వీల్లేదంటూ హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం...

కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు

3 March 2020 12:49 PM IST
తెలంగాణలో తొలి కరోనా వైరస్ కేసు నమోదు కావటం సర్కారు అప్రమత్తం అయింది. ప్రభుత్వం నియమించిన మంత్రుల సబ్ కమిటీ భేటీ అయి తక్షణమే చేపట్టాల్సిన చర్యలపై...

రాధిక నాకు తల్లి కాదు!

3 March 2020 11:26 AM IST
వరలక్ష్మి శరత్ కుమార్. సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్. ఏ మాత్రం మొహమాటం లేకుండా చెప్పదలచుకున్న విషయం కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తారు. తాజాగా...

దేశంలో సోషల్ మీడియాపై బ్యాన్ పెట్టబోతున్నారా?!

3 March 2020 11:07 AM IST
ప్రధాని మోడీ నిర్ణయం పంపుతున్న సంకేతాలు ఇవేనా!సోషల్ మీడియా వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో..అన్ని దుష్పరిణామాలు ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా ఫేక్ న్యూస్...

హైదరాబాద్ లో తొలి కరోనా కేసు నమోదు

2 March 2020 4:19 PM IST
కరోనా పేరు చెపితేనే ప్రస్తుతం ప్రపంచం వణికిపోతోంది. ఈ తరుణంలో హైదరాబాద్ లో తొలి కరోనా కేసు నమోదు అయింది. హైదరాబాద్ తో పాటు ఢిల్లీలో కూడా ఒక్కో కరోనా...

వారసులతో ‘వారసుడి భేటీ’

2 March 2020 10:04 AM IST
ఈ భేటీ ఆసక్తికరం. అసలు ఇప్పుడు ఎందుకు జరిగింది ఈసమావేశం. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయయుడి రాజకీయ వారసుడు అయిన నారా లోకేష్...
Share it