Telugu Gateway

Telugugateway Exclusives - Page 104

బీసీల రిజర్వేషన్ల పై సుప్రీంకు టీడీపీ

5 March 2020 2:04 PM IST
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేతుల సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు....

ఈపీఎఫ్ వడ్డీ రేటులో కోత

5 March 2020 1:33 PM IST
ఉద్యోగులకు షాక్. ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) డిపాజిట్లపై వడ్డీ రేట్లపై కోత పెట్టింది. 2019 ఆర్థిక సంవత్సరంలో 8.65...

అజయ్ కల్లాం ఆ రోజు జీఎంఆర్ పై ఏమన్నారో చూడండి..!

5 March 2020 10:49 AM IST
అజయ్ కల్లాం. రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి సర్కారులో కేబినెట్ హోదా గల ప్రధాన సలహాదారు. అంతటి వ్యక్తి జీఎంఆర్...

చంద్రబాబు నిర్ణయాలకు జగన్ జై!

4 March 2020 6:07 PM IST
జీఎంఆర్ తో జగన్ లాలూచీకి ఇదే నిదర్శనం!ఆర్ధిక శాఖ అభ్యంతరాలు బేఖాతర్ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే మాజీ సీఎం చంద్రబాబు నిర్ణయాలపై...

ఏపీ ఇక ‘జగనాంధ్రప్రదేశ్’ గా మారబోతుందా?

4 March 2020 3:57 PM IST
తొమ్మిది నెలల్లో జగనన్న పేరుతో ఏడు పథకాలు‘అబ్బే అసలు మా జగన్ కు ప్రచారం ఇష్టం లేదు. మేం బలవంతం చేస్తే ఒప్పుకున్నారు. బలవంతం చేసి మరీ ఆ పథకానికి జగన్...

జీఎంఆర్ కే భోగాపురం విమానాశ్రయం

4 March 2020 3:55 PM IST
ఏపీ మంత్రివర్గం బుధవారం నాడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్చి 27న ఉగాది సందర్భంగా రాష్ట్రంలో పాతిక లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి జగన్...

తెలంగాణలో ఆ 45 మందికి కరోనా లేదు

4 March 2020 1:18 PM IST
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో కరోనా వైరస్ కేసులు నమోదు అయినా కూడా పరిస్థితి అదుపులోనే ఉంది. గాంధీ ఆస్పత్రిలో మంగళవారం నాడు 47 మందికి కొవిడ్ 19...

మోడీ కీలక నిర్ణయం

4 March 2020 1:05 PM IST
దేశంలోకరోనా వైరస్ వ్యాప్తి వేగంగా ఉన్న సమయంలో ప్రధాని నరేంద్రమోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలందరితోకలసి ఆనందంగా జరుపుకునే పండగ హోలీకి దూరంగా...

ఎన్ పీఆర్ లో మార్పులు కోరుతూ అసెంబ్లీలో తీర్మానం

3 March 2020 6:24 PM IST
ఏపీలో జగన్మోహన్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ జనాభా పట్టిక (ఎన్ పీఆర్)లో ఉన్న నూతన ప్రశ్నలు కొన్ని మైనారిటీలను భయాందోళనలకు...

నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి

3 March 2020 3:47 PM IST
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించటానికి వీల్లేదంటూ హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం...

కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు

3 March 2020 12:49 PM IST
తెలంగాణలో తొలి కరోనా వైరస్ కేసు నమోదు కావటం సర్కారు అప్రమత్తం అయింది. ప్రభుత్వం నియమించిన మంత్రుల సబ్ కమిటీ భేటీ అయి తక్షణమే చేపట్టాల్సిన చర్యలపై...

రాధిక నాకు తల్లి కాదు!

3 March 2020 11:26 AM IST
వరలక్ష్మి శరత్ కుమార్. సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్. ఏ మాత్రం మొహమాటం లేకుండా చెప్పదలచుకున్న విషయం కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తారు. తాజాగా...
Share it