Telugu Gateway

Telangana - Page 167

అటవీ అధికారులపై దాడి..ఎమ్మెల్యే సోదరుడి అరెస్ట్

30 Jun 2019 4:15 PM IST
మహిళా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్ వో)పై దాడి వ్యవహారంలో పోలీసులు రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే సోదరుడు, జడ్పీ వైఎస్ ఛైర్మన్ అయిన కోనేరు కృష్ణతో పాటు...

కెసీఆర్ పై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

30 Jun 2019 1:51 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కెసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రా?లేక సమైక్య రాష్ట్ర...

మహిళా అధికారిపై ఎమ్మెల్యే సోదరుడి దాడి!

30 Jun 2019 11:50 AM IST
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్ వో)పై ఓ ఎమ్మెల్యే సోదరుడు కర్రతో దాడి చేయటం కలకలం రేపుతోంది. ఆమెతో పాటు అటవీ సిబ్బందిపై...

రాహుల్ కోసం ఉత్తమ్ రాజీనామా చేయరా?

30 Jun 2019 10:50 AM IST
రాహుల్ గాంధీకి సంఘీభావంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల రాజీనామాల పర్వం కొసాగుతోంది. తెలంగాణలోనూ అదే జోరు కొనసాగుతోంది. తొలుత ఆ పార్టీ వర్కింగ్...

హైకోర్టులో రేవంత్ రెడ్డి పిటీషన్

27 Jun 2019 8:42 PM IST
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగారు. ఇఫ్పటికే ఆ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సచివాలయ భవనాలు కూల్చివేతను అడ్డుకోవాలంటూ హైకోర్టులో...

తెలంగాణ కొత్త సచివాలయానికి శంకుస్థాపన

27 Jun 2019 1:47 PM IST
తెలంగాణకు త్వరలోనే కొత్త సచివాలయం..కొత్త అసెంబ్లీ రాబోతున్నాయి. ఈ భవనాలకు ముఖ్యమంత్రి కెసీఆర్ గురువారం శంకుస్థాపన చేశారు. సుమారు 500 కోట్ల రూపాయల...

కెసీఆర్ అసలు ప్లాన్ అదేనా?!

27 Jun 2019 10:34 AM IST
‘హైదరాబాద్ కు సమైక్య పాలకులు చేసింది ఏముంది?.ఒక్క పెద్ద వర్షం వస్తే అసెంబ్లీ ముందు నీరు నిండిపోతుంది. సచివాలయం, రాజ్ భవన్ దగ్గర కూడా ఇదే పరిస్థితి....

తెలంగాణ అప్పులు 159 శాతం జంప్

26 Jun 2019 9:40 AM IST
కొత్త రాష్ట్రం తెలంగాణ అప్పుల్లో మాత్రం దూసుకెళుతోంది. రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇటీవల వరకూ రాష్టంలో అప్పుల 159 శాతం మేర పెరిగాయని సాక్ష్యాత్తూ...

ఆ 400 కోట్ల సచివాలయానికి అయినా కెసీఆర్ వస్తారా?

24 Jun 2019 10:42 AM IST
తెలంగాణ సర్కారు కొత్తగా నాలుగు వందల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన సచివాలయానికి అయినా సీఎం కెసీఆర్ వస్తారా?. ఇదీ ప్రభుత్వ...

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై వేటు!

24 Jun 2019 10:14 AM IST
కాంగ్రెస్ అధిష్టానంపై ధిక్కార స్వరం విన్పిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై వేటు పడటం ఖాయంగా కన్పిస్తోంది. క్రమశిక్షణా కమిటీ...

ఎన్టీవీపై వంద కోట్ల పరువు నష్టం దావా

23 Jun 2019 4:12 PM IST
రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్(ఎన్టీవీ)పై వంద కోట్ల రూపాయల పరువు నష్టం కేసు దాఖలైంది. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త సయ్యద్ హమీదుద్దీన్ ఈ కేసు...

ముగ్గురు సీఎంల సాక్షిగా..కాళేశ్వరం పరుగులు

21 Jun 2019 2:55 PM IST
ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరం నుంచి నీరు పరుగులు పెట్టింది. ఈ మహోజ్వల ఘట్టంలో ముగ్గురు సీఎంలు..రాష్ట్ర గవర్నర్...
Share it