Telugu Gateway

Telangana - Page 141

కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు

3 March 2020 12:49 PM IST
తెలంగాణలో తొలి కరోనా వైరస్ కేసు నమోదు కావటం సర్కారు అప్రమత్తం అయింది. ప్రభుత్వం నియమించిన మంత్రుల సబ్ కమిటీ భేటీ అయి తక్షణమే చేపట్టాల్సిన చర్యలపై...

హైదరాబాద్ లో తొలి కరోనా కేసు నమోదు

2 March 2020 4:19 PM IST
కరోనా పేరు చెపితేనే ప్రస్తుతం ప్రపంచం వణికిపోతోంది. ఈ తరుణంలో హైదరాబాద్ లో తొలి కరోనా కేసు నమోదు అయింది. హైదరాబాద్ తో పాటు ఢిల్లీలో కూడా ఒక్కో కరోనా...

కెసీఆర్ కు ఎక్కడో కాలుతుంది

26 Feb 2020 9:28 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. తాను ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే సీఎం కెసీఆర్ కు ఎక్కడో...

ట్రంప్ తో కెసీఆర్ షేక్ హ్యాండ్

25 Feb 2020 9:04 PM IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్ధం భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఇచ్చిన విందులో తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పాల్గొన్నారు. దేశం మొత్తం...

చట్టంలో ఏముందో మేము చెబుతాం..ఓల్డ్ సిటీ ఓవైసీ కాదు

25 Feb 2020 12:03 PM IST
ఢిల్లీలో సీఏఏను వ్యతిరేకిస్తూ జరుగుతున్న అల్లర్లపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కొంత మంది దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారని...

ట్రంప్ ప్రసంగంలో హైదరాబాద్ ప్రస్తావన

24 Feb 2020 6:42 PM IST
రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అహ్మదాబాద్ లోని ‘మొతెరా’ స్టేడియం ఘన స్వాగతం పలికింది. ఈ వేదికపై నుంచి...

ట్రంప్ తో విందుకు కెసీఆర్ కు ఆహ్వానం

22 Feb 2020 11:45 AM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కు అరుదైన ఆహ్వానం అందింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఇవ్వనున్న విందులో...

హోదా..అధికారం వచ్చాక మనిషి మారకూడదు

18 Feb 2020 4:50 PM IST
మునిసిపాలిటీల్లో అవినీతి అనే మాట విన్పించకూడదని ముఖ్యమంత్రి కెసీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘మున్సిపాలిటీ అంటేనే మురికికి, చెత్తకు పర్యాయపదంగా మారింది....

తెలంగాణ ఉద్యోగులకు కెసీఆర్ షాక్

18 Feb 2020 1:58 PM IST
తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు కెసీఆర్ సర్కారు మరోసారి షాక్ ఇచ్చింది. అదిగో పీఆర్ సీ..ఇదిగో పీఆర్ సీ అంటూ ఊరిస్తూ ఏకంగా ఇప్పుడు పీఆర్ సీ కమిషన్...

భరత్ నగర్ బ్రిడ్జి నుంచి పడిన కారు

18 Feb 2020 11:40 AM IST
హైదరాబాద్ లో కారు ప్రమాదాలు భయపెడుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే బయోడైవర్సిటీ పార్కు దగ్గర ఫ్లైఓవర్ నుంచి కారు కిందకు పడి ఓ మహిళ మృతి చెందిన విషయం...

చాక్లెట్ దొంగతనం చేశాడని దాడి..విద్యార్ధి మృతి

17 Feb 2020 1:16 PM IST
హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ చాక్లెట్ దొంగతనం చేశాడనే కారణంతోనే ఇంటర్ విద్యార్ధిపై భద్రతా సిబ్బంది దాడి చేశారు. దీంతో కొద్దిసేపటికే అతను మృతి...

తలసానికి ఐదు వేల జరిమానా

16 Feb 2020 12:25 PM IST
జీహెచ్ఎంసీ ఏకంగా తెలంగాణ మంత్రికే జరిమానా విధించింది. అనధికారికంగా నగరంలో ఎక్కడా కటౌట్లు పెట్టకూడదని సాక్ష్యాత్తూ పురపాలక శాఖ మంత్రి కెటీఆర్ పలుమార్లు...
Share it