Telugu Gateway

Telangana - Page 110

శ్రావణి ఆత్మహత్య కేసు..పరారీలో అశోక్ రెడ్డి

14 Sept 2020 4:34 PM IST
టీవీ నటి శ్రావణి ఆత్మహత్యకు ట్రయాంగిల్ లవ్ స్టోరీనే కారణంగా భావిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. ముగ్గురు మధ్య ఒత్తిడితో ఆమె ఎటూ తేల్చుకోలేక ఆత్మహత్యకు...

తెలంగాణ కొత్త రెవెన్యూ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

11 Sept 2020 7:41 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెవెన్యూ సంస్కరణలకు లైన్ క్లియర్ అయింది. నూతన రెవెన్యూ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం...

కెసీఆర్ ను ఫామ్ హౌస్ కే పరిమితం చేస్తాం

11 Sept 2020 3:24 PM IST
తెలంగాణ ప్రజల పక్షాన బిజెపి నిలబడితే, నిజాం, రజాకార్ల పక్కన ముఖ్యమంత్రి కెసీఆర్ నిలబడ్డారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కెసీఆర్...

కేంద్రంతో ఇక బిగ్ ఫైట్స్..టీఆర్ఎస్

10 Sept 2020 7:21 PM IST
కేంద్రంతో ఇక పార్లమెంట్ లో పోరాటం చేయబోతున్నామని..దాన్ని యుద్ధం అనుకున్నా తమకు అభ్యంతరం లేదని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు...

నూతన సచివాలయం పేరుతో ఆర్ధిక దోపిడీ

10 Sept 2020 5:29 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆయన గురావారం నాడు ఎన్జీటీకి సంబంధించిన...

తెలంగాణ సచివాలయం అంచనాలు హైజంప్

10 Sept 2020 10:07 AM IST
ఎస్ఎఫ్ టి కి నిర్మాణ వ్యయం 8842 రూపాయలుభూమి విలువ లేకుండా..కేవలం నిర్మాణ వ్యయమేఆరు ఫోర్లకు 400 కోట్లు..ఏడు ఫోర్లకు 619 కోట్లులక్ష చదరపు అడుగులకు..ఒక్క...

మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ అరెస్ట్

9 Sept 2020 8:21 PM IST
తెలంగాణలో బుధవారం నాడు సంచలనం సృష్టించిన అవినీతి కేసులో మెదక్ అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అరెస్ట్ అయ్యారు. ఏసీబీ సోదాల అనంతరం బుధవారం సాయంత్రం ఆయన్ను...

కరోనా నియంత్రణకు అహోరాత్రులు కష్టపడుతున్నాం

9 Sept 2020 7:36 PM IST
తెలంగాణ అసెంబ్లీలో బుధవారం నాడు కరోనా అంశంపై చర్చ జరిగింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి కెసీఆర్ మాట్లాడుతూ కార్పొరేట్ ఆస్పత్రుల తీరును తప్పుపట్టారు. ఈ...

రెవెన్యూ బిల్లును సభలో ప్రవేశపెట్టిన సీఎం కెసీఆర్

9 Sept 2020 12:43 PM IST
శాసనసభలో ముఖ్యమంత్రి కెసీఆర్ రెవెన్యూ బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ బిల్లులోని ముఖ్యాంశాలను సభ్యులకు వివరించారు. కెసీఆర్ ప్రవేశపెట్టిన బిల్లుల్లో...

ఏసీబీకి చిక్కిన మెదక్ అదనపు కలెక్టర్ నగేష్

9 Sept 2020 11:32 AM IST
1.12 కోట్లకు డీల్...40 లక్షలు తీసుకుంటూ ఏసీబీకిఓ వైపు రెవెన్యూ శాఖలో సంస్కరణల కోసం సర్కారు భారీ ప్రక్షాళనకు నడుంకట్టినట్లు ప్రకటించింది. బుధవారం నాడు...

తెలంగాణను దివాళా తీయించిన కెసీఆర్ దేశాన్ని ఉద్దరిస్తారా?

8 Sept 2020 7:46 PM IST
అక్రమంగా సంపాదించుకున్న అక్రమాస్తులను క్రమబద్దీకరించుకునేందుకే తెలంగాణ సర్కారు ఎల్ఆర్ఎస్ పథకాన్ని తీసుకొచ్చిందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్...

కాంగ్రెస్ కు స్పీకర్ ఎక్కువ సమయమే ఇచ్చారు

8 Sept 2020 6:40 PM IST
శాసనసభలో అధికార టీఆర్ఎస్ ప్రతిపక్షం గొంతు నొక్కుతోందని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క చేసిన విమర్శలకు టీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది....
Share it