Telugu Gateway

Telangana - Page 111

కేంద్రం తీరు దారుణం..జీఎస్టీ పరిహారంపై పోరాటమే

31 Aug 2020 8:12 PM IST
చట్టబద్దంగా రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ పరిహారం కేంద్రం ఎగ్గొట్టాలని చూడటం దారుణమని తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఈ విషయంపై...

పురపాలికలకు గ్రీన్ స్పెస్ ఇండెక్స్

30 Aug 2020 6:14 PM IST
పట్టణాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు తెలంగాణ సర్కారు కొత్త కార్యక్రమం ప్రకటించింది. గ్రీన్ కవర్ పెంపొందించే కార్యక్రమాల విషయంలో అత్యుత్తమంగా నిలిచిన...

కెసీఆర్ జైలుకెళ్ళక తప్పదు

30 Aug 2020 5:18 PM IST
తెలంగాణలో జరుగుతున్న అవినీతిపై కేంద్రం డేగ కన్నుతో నిఘా పెట్టిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అవినీతి కేసుల్లో సీఎం కెసీఆర్...

కెసీఆర్..కెటీఆర్ ల అపాయింట్ మెంట్ కోసం నెలలుగా ఎదురుచూస్తున్నా

30 Aug 2020 5:00 PM IST
టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులను పట్టించుకోవటంలేదుటీఆర్ఎస్ నేత, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టీఆర్ఎస్ లో...

పీ వీకి భారత రత్న కోసం తీర్మానం..నెక్లెస్ రోడ్డుకు పీవీ పేరు

28 Aug 2020 7:11 PM IST
తెలంగాణ సీఎం కెసీఆర్ శుక్రవారం నాడు దివంగత మాజీ ప్రధాని పీ వీ నరసింహరావుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్ 7 నుంచి జరిగే అసెంబ్లీ...

దేశాన్ని క్రాప్ కాలనీలుగా విభజించాలి

27 Aug 2020 7:37 PM IST
దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన వ్యవసాయ రంగాన్ని లాభదాయకమైనది కాదనే వ్యతిరేక ధోరణితో చూసే దృక్పథంలో మార్పు రావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...

తెలంగాణ కోసం పోరాడిన వారందరికీ ఇలా భూ కేటాయింపులు చేస్తారా?

27 Aug 2020 5:01 PM IST
తెలంగాణ హైకోర్టు గురువారం నాడు సర్కారు తీరుపై కీలక వ్యాఖ్యలు చేసింది. దర్శకుడు శంకర్ కు భూ కేటాయింపుల వ్యవహారంపై విచారణ సందర్భంగా ప్రభుత్వ తీరు...

తక్షణమే యూనివర్శిటీ వీసీల నియామకం

26 Aug 2020 9:25 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ బుధవారం నాడు యూనివర్శిటీల్లో వీసీల నియామకంతోపాటు అసెంబ్లీ సమావేశాల సన్నద్ధతపై సమావేశం నిర్వహించారు. తక్షణమే యూనివర్సిటీల...

భూములు ఉపయోగించని పరిశ్రమలపై కొరడా

25 Aug 2020 9:29 PM IST
తెలంగాణ సర్కారు భూములు తీసుకుని పరిశ్రమలు ఏర్పాటు చేయని సంస్థలపై కొరడా ఝుళిపించేందుకు రెడీ అయింది. భూములను తీసుకొని నిరుపయోగంగా ఉంచిన వారిపై చర్యలు...

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పాక్ హ్యాకర్ల షాక్

25 Aug 2020 6:53 PM IST
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి పాకిస్తాన్ కు చెందిన హ్యాకర్లు షాకిచ్చారు. మంత్రి వ్యక్తిగత వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కు గురైంది. పాకిస్తాన్‌కు...

ప్రధాని నరేంద్ర మోదీకి ఎంపీ రేవంత్ రెడ్డి లేఖ

24 Aug 2020 4:23 PM IST
శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టు ప్రమాదంపై సీబీఐ విచారణకు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సీఎం కెసీఆర్ ను కూడా కోరారు. అయితే...

కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రితో కెటీఆర్ భేటీ

24 Aug 2020 3:15 PM IST
తెలంగాణ మున్సిపల్, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ సోమవారం నాడు ఢిల్లీలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా...
Share it