Telugu Gateway

Telangana - Page 111

సభలో ప్రజా సమస్యలు రాకుండా కెసీఆర్ కుట్ర

8 Sept 2020 5:25 PM IST
శాసనసభలో ప్రజా సమస్యలు రాకుండా ముఖ్యమంత్రి కెసీఆర్ కుట్ర పన్నారని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. సంఖ్యాబలం ఆధారంగా సమయం...

పీవీకి భారతరత్న..తెలంగాణ అసెంబ్లీ తీర్మానం

8 Sept 2020 1:55 PM IST
మాజీ ప్రధాని, దివంగత నేత పీ వీ నరసింహరావుకు భారతరత్న ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ముఖ్యమంత్రి కెసీఆర్ మంగళవారం నాడు శాసనసభలో ఈ...

వీఆర్వోల రద్దు..కొత్త రెవెన్యూ చట్టానికి కేబినెట్ ఆమోదం

7 Sept 2020 9:57 PM IST
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సోమవారం సాయంత్రం ప్రగతి భవన్ లో సమావేశం అయి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి కెసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ...

జాతీయ పార్టీపై సీఎం కెసీఆర్ వ్యాఖ్యలు

7 Sept 2020 8:18 PM IST
తెలంగాణ రాష్ట్రసమితి (టీఆర్ఎస్) శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కెసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు అంశంపై క్లారిటీ ఇఛ్చారు. ప్రస్తుతానికి అలాంటి...

సెప్టెంబర్ 28 వరకూ తెలంగాణ అసెంబ్లీ

7 Sept 2020 4:53 PM IST
తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈ నెల 28 వరకూ జరగనున్నాయి. సోమవారం శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం...

తెలంగాణలో రిజిస్ట్రేషన్లు బంద్

7 Sept 2020 4:37 PM IST
తెలంగాణ సర్కారు మంగళవారం నుంచి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు అన్నీ బంద్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్...

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు షురూ

7 Sept 2020 2:25 PM IST
తొలి రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సంతాపాలతోనే ముగిశాయి. దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతికి...

హైదరాబాద్ లో మెట్రో సేవలు ప్రారంభం

7 Sept 2020 2:14 PM IST
సుదీర్ఘ విరామం అనంతరం హైదరాబాద్ ప్రజలకు సోమవారం మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. కేంద్రం ప్రకటించిన అన్ లాక్ 4లో భాగంగా మెట్రో సర్వీసులకు గ్రీన్...

తెలంగాణ సర్కారు కీలక అడుగు

7 Sept 2020 2:07 PM IST
తెలంగాణాలో రెవెన్యూ సంస్కరణలు కీలక దశకు చేరుకున్నాయి. ఈ శాసనసభ సమావేశాల్లోనే రెవెన్యూ సంస్కరణలకు ఆమోదముద్ర పడే అవకాశం ఉంది. అందులో భాగంగానే వీఆర్వో...

ఏపీకి ఫస్ట్ ..తెలంగాణకు మూడవ ర్యాంక్

5 Sept 2020 9:13 PM IST
సులభతర వాణిజ్య విభాగం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానం దక్కించుకుంది. రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉండగా...తెలంగాణ మూడవ స్థానంలో...

కెసీఆర్ పై మల్లు భట్టివిక్రమార్క తీవ్ర వ్యాఖ్యలు

5 Sept 2020 4:00 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా నుంచి ప్రజల ప్రాణాలను కాపాడలేని ముఖ్యమంత్రి కేసీఆర్...

మెట్రో రైళ్ళలో 75 శాతం ఫ్రెష్ ఎయిర్

5 Sept 2020 3:44 PM IST
సోమవారం నుంచి హైదరాబాద్ లో మెట్రో రైళ్ళు ప్రారంభం కానున్న తరుణంలో ఏర్పాట్ల గురించి హైదరాబాద్ మైట్రో రైలు ఎండీ ఎన్ వీ ఎస్ రెడ్డి ఏర్పాట్ల గురించి...
Share it