Home > Latest telugu news
You Searched For "Latest telugu news"
వై ఎస్ షర్మిల దీక్ష విరమణ
18 April 2021 6:14 PM ISTతెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా ముఖ్యమంత్రి కెసీఆర్ నిరుద్యోగులను బలితీసుకుంటున్నారని వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. తాము అధికారంలోకి...
తెలంగాణలో మళ్ళీ బిజెపి, జనసేన పొత్తు
18 April 2021 12:42 PM ISTఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో కలపి పోటీచేస్తాంఎన్నిక ఎన్నికకూ ఓ విధానంజనసేన అధికారిక ప్రకటన జనసేన శ్రేణులను అవమానించారంటూ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో...
రిగ్గింగ్ కూడా నవరత్నాల్లో భాగమేనా?
17 April 2021 7:20 PM ISTజనసేన కూడా తిరుపతి ఉప ఎన్నిక రద్దుకు డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఉప ఎన్నిక కోసం దొంగ ఓటర్...
శంషాబాద్ విమానాశ్రయం@ అద్దెకు విలాసమైన కార్లు
17 April 2021 5:32 PM ISTచాలా మందికి ఒక్కసారైనా విలాసవంతమైన కార్లు నడపాలని ఉంటుంది?. కానీ కోట్ల రూపాయల విలువ చేసే ఈ కార్లు అందుబాటులో ఉండటం సాధ్యం కాదు. పోనీ ఎవరి దగ్గరైనా...
తిరుపతి అసెంబ్లీ పరిధిలో ఎన్నికను రద్దు చేయాలి
17 April 2021 5:09 PM ISTతిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక తీరుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అడ్డగోలుగా దొంగ ఓట్లు వేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ...
సోనూసూద్ కు కరోనా పాజిటివ్
17 April 2021 1:40 PM ISTతొలి దశ కరోనా సమయంలో విస్తృతంగా సేవలు అందించి దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న నటుడు సోనూ సూద్. ఇప్పుడు సోనూ సూద్ కూడా కరోనా బారినపడ్డారు. ఈ...
తిరుపతిలో ఫేక్ ఓటర్ ఐడీ కార్డుల కలకలం!
17 April 2021 10:46 AM ISTతిరుపతిలో కలకలం. లోక్ సభ ఉప ఎన్నిక సందర్భంగా పెద్ద ఎత్తున నగరంలోకి స్థానికేతరులు రావటం, వారి వద్ద స్టిక్కర్లు అంటించిన ఓటర్ కార్డులు ఉన్నాయని...
టీకా ఉత్సవ్ లో ఏపీనే టాప్
16 April 2021 8:55 PM ISTఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి 60 లక్షల డోసుల...
తెలంగాణలోనూ ఆక్సిజన్ కొరత
16 April 2021 7:55 PM ISTపెరుగుతున్న కరోనా కేసులకు కారణంగా తెలంగాణలో బెడ్స్ కొరత వేధిస్తుంటే..ఇప్పుడు ఆక్సిజన్ సమస్య కూడా జత చేరింది. గత కొన్ని రోజులుగా తెలంగాణలో కూడా కేసుల...
పెరిగిన మారుతి కార్ల ధరలు
16 April 2021 6:20 PM ISTదేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి పలు మోడల్ కార్ల ధరలు పెంచింది. అన్ని మోడల్స్ కార్ల ధరలు 22500 రూపాయలు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ ధరల...
జీఎంఆర్ ఏరోసిటీ ప్రారంభం
16 April 2021 5:51 PM ISTశంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జీఎంఆర్ గ్రూప్ 1500 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న 'ఏరోసిటీ'ని ప్రారంభిస్తున్నట్లు శుక్రవారం నాడు ప్రకటించింది....
పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్
16 April 2021 4:57 PM ISTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడ్డారు. కొద్ది రోజుల క్రితం ఆయన టీమ్ లోని కీలక వ్యక్తులకు పాజిటివ్ రావటంతో ఆయన క్వారంటైన్ లో ఉన్నారు. తాజాగా...












