Home > Latest telugu news
You Searched For "Latest telugu news"
కోర్టులో హెచ్చరికలతో ఈసీఐ ముందు జాగ్రత్త చర్యలు
27 April 2021 5:15 PM ISTపశ్చిమ బెంగాల్, తమిళనాడు హైకోర్టుల వ్యాఖ్యలతో కేంద్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. దేశంలో కరోనా రెండవ దశ కరోనా...
తెలంగాణకు వ్యాక్సిన్ సరఫరాలో ప్రాధాన్యత ఇవ్వాలి
27 April 2021 5:00 PM ISTకృష్ణ ఎల్లాతో తెలంగాణ సీఎస్ భేటీ పెరుగుతున్న కరోనా కేసులతో రాష్ట్రాలు అన్నీ వ్యాక్సినేషన్ వేగం పెంచాలని నిర్ణయించాయి. మే 1 నుంచి 18 సంవత్సరాల పైబడిన...
భారత విమానాలపై ఆస్ట్రేలియా నిషేధం
27 April 2021 11:11 AM ISTప్రపంచంలోనే పలు దేశాలతో భారత్ సంబంధాలు కట్ అవుతున్నాయి. దీంతో ఆయా దేశాల మధ్య రాకపోకలు సాగించటం గగనం కానుంది. దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా...
'ఆచార్య' సినిమా విడుదల వాయిదా
27 April 2021 10:22 AM ISTకరోనా కారణంగా 'ఆచార్య' సినిమా విడుదల వాయిదా పడింది. వాస్తవానికి ఈ సినిమా మే 13న విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్,...
ఏపీలో జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్ బంద్
26 April 2021 8:42 PM ISTఏపీలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసుల కట్టడికి ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగానే థియేటర్లలో 50 శాతం మేర మాత్రం సీటింగ్...
ఇంట్లో ఉన్నా మాస్క్ పెట్టుకోవాల్సిందే
26 April 2021 7:46 PM ISTదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అందరినీ వణికిస్తోంది. ఇప్పుడు ఆ వయస్సు..ఈ వయస్సు అన్న బేధం లేకుండా ప్రాణాలు తీస్తోంది. దీనికి కొంత మంది నిర్లక్ష్యం కూడా...
అవును..మద్రాస్ హైకోర్టు చెప్పింది నిజమే
26 April 2021 6:41 PM ISTపశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి సీఈసీపై మండిపడ్డారు. సీఈసీ బిజెపి గూటి చిలకగా మారిపోయిందని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏడో దశ...
కర్ణాటక లో 14 రోజుల లాక్ డౌన్
26 April 2021 4:48 PM ISTదేశంలో కీలక రాష్ట్రాలు అన్నీ లాక్ డౌన్ లు పెడుతూ ముందుకు సాగుతున్నాయి. ఇఫ్పటికే ఢిల్లీ, ముంబయ్ లు ఇదే బాటలో ఉండగా..ఇప్పుడు ఆ జాబితాలో కర్ణాటక కూడా...
ఈసీ అధికారులపై మర్డర్ కేసు పెట్టాలి
26 April 2021 4:27 PM ISTపలు రాష్ట్రాల హై కోర్టులు ఎన్నికల సంఘాలపై మండిపపడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ హైకోర్టు దివంగత సీఈసీ శేషన్ చేసిన దాంట్లో పది శాతం...
భారత పర్యాటకులకు మాల్దీవులు షాక్
26 April 2021 1:34 PM ISTటాలీవుడ్, బాలీవుడ్ ..ఇలా సెలబ్రిటీలు అందరూ గత ఏడాది కాలంగా చలో మాల్దీవులు అంటూ ఎంచక్కా అక్కడ చక్కర్లు కొట్టొచ్చారు. కొంత మందికి అక్కడి రిసార్ట్స్స్...
భారత్ కు దిగ్గజ టెక్ సంస్థల సాయం
26 April 2021 11:37 AM ISTకరోనా సంక్షోభంతో విలవిలలాడుతున్న భారత్ కు సాయం అందించేందుకు ప్రపంచంలోనే ప్రముఖ దిగ్గజ సంస్థలు అయిన గూగుల్, మైక్రోసాఫ్ట్ లు ముందుకొచ్చాయి. ఈ మేరకు...
మూడున్నర లక్షలు దాటిన కరోనా కేసులు
26 April 2021 11:34 AM ISTభారతదేశంలో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గటం లేదు. రోజుకో కొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా ఏకంగా 3,52,991 కేసులు నమోదు...












