Home > Latest telugu news
You Searched For "Latest telugu news"
ఒమిక్రాన్ పరీక్షల కోసం శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేక ఏర్పాట్లు
6 Dec 2021 2:31 PM ISTకరోనాకు ముందు నాటి పరిస్థితులు వచ్చాయని అందరూ భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా ఒమిక్రాన్ వేరియంట్ తెరపైకి వచ్చింది. ఇది అంత ప్రమాదకారి...
ఈటెల రాజేందర్ కంపెనీ భూకబ్జా నిజమే
6 Dec 2021 2:06 PM ISTకీలక పరిణామం. కొంత కాలంపాటు సద్దుమణిగిన ఈటెల రాజేందర్ కు చెందిన కంపెనీల భూకబ్జా వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ సారి ఏకంగా...
బిజెపిలో చేరిన విఠల్
6 Dec 2021 1:18 PM ISTతెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్ సీ) మాజీ సభ్యుడు, తెలంగాణ ఉద్యమం సమయంలో క్రియాశీలకంగా వ్యవహరించిన సీహెచ్ విఠల్ సోమవారం నాడు...
ఒమిక్రాన్ వేరియంట్ వేళ..ఢిల్లీ విమానాశ్రయం ఫోటోలు వైరల్
6 Dec 2021 12:57 PM ISTఇది ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం. కోవిడ్ హాట్ స్పాట్ అంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త,ఆర్ పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా ఈ ఫోటోను ట్వీట్ చేశారు....
భీమ్లా నాయక్ పాట విడుదల
4 Dec 2021 2:02 PM ISTమరో పాట వచ్చింది. బీమ్లా నాయక్ నుంచి నాల్గవ సింగిల్ ను చిత్ర యూననిట్ విడుదల చేసింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి మల్టీసారర్గా...
కొణిజేటి రోశయ్య కన్నుమూత
4 Dec 2021 12:18 PM ISTఏపీ మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య ఇక లేరు. రాజకీయాల్లో ఆయనకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన అత్యధిక...
సీసీటీవీల ఏర్పాటు..ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఢిల్లీ
3 Dec 2021 8:54 PM ISTదేశ రాజధాని ఢిల్లీ కొత్త రికార్డు నమోదు చేసింది. ప్రజల రక్షణకు సంబంధించి సీసీటీవీ కెమెరాల ఏర్పాటులో ప్రపంచంలోనే మొదటి స్థానాన్ని...
వాళ్లకు బూస్టర్ డోస్ అనుమతించాలి
3 Dec 2021 7:40 PM ISTకరోనా కొత్త వేరియంట్లు వస్తున్నందున హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్లు, హై రిస్క్ గ్రూపులకు బూస్టర్ డోస్ అనుమతించాలని తెలంగాణ వైద్య...
పీఆర్సీపై జగన్ కీలక ప్రకటన
3 Dec 2021 11:15 AM ISTఏపీ ఉద్యోగులు ఉద్యమబాట పట్టారు. పీఆర్సీ అమలు విషయంలో జాప్యం చేస్తున్న సర్కారుపై పోరుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు నోటీసులు...
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో భారీ కుదుపు
3 Dec 2021 9:39 AM IST2022 మార్చిలో తప్పదంటున్న నిపుణులు పేరుకుపోతున్న అపార్ట్ మెంట్ ఇన్వెంటరీ గత కొంత కాలంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో బూమ్..బూమ్ తప్ప...
డిమాండ్ ఉన్న పంటలే వేయండి
2 Dec 2021 7:05 PM ISTతెలంగాణలో ఇప్పుడు పంటల మార్పిడి వ్యవహారం పెద్ద సవాల్ గా మారింది. రైతులు వరి సాగుకే అలవాటు పడ్డారు. ప్రభుత్వం మాత్రం ఇప్పుడు యాసంగిలో వరి...
ఏపీ సర్కారుకు ఎన్జీటీ షాక్
2 Dec 2021 6:19 PM ISTఅసలే ఆర్ధిక కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్ జీటీ) షాక్ ఇచ్చింది. పర్యావరణ అనుమతుల విషయంలో నిబంధనలు...












