Telugu Gateway

You Searched For "Andhra pradesh."

రాష్ట్రాన్ని చక్కదిద్దే బాధ్యత యువతదే

12 Jan 2021 12:00 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఏపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. గత పందొమ్మిది నెలలు ఏపీ అంథకారంలో ఉందని వ్యాఖ్యానించారు. ప్రతి వ్యక్తికీ ఒక...

స్థానిక ఎన్నికలపై గవర్నర్ జోక్యం చేసుకోవాలి

10 Jan 2021 2:33 PM IST
ఏపీలో పంచాయతీ ఎన్నికల వ్యవహారం రాజకీయంగా వేడిపుట్టిస్తోంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అకస్మాత్తుగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయటం...

పవన్ కళ్యాణ్ నూ 'ఫిక్స్' చేసిన బండి సంజయ్

5 Jan 2021 10:18 AM IST
మరి జనసేన కూడా బైబిల్ వర్సెస్ భగవద్గీతే అంటుందా? పోటీచేసేది ఎవరో తేలకుండానే ఏజెండా ఫిక్స్ చేయటం వ్యూహాత్మకమా? ఏజెండా డిసైడ్ చేయాల్సిన జనసేన...తోక...

ఆ భూములపై జగన్ కన్ను

22 Dec 2020 9:35 PM IST
ఏపీ సర్కారు తలపెట్టిన భూ సర్వేపై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్ని జిల్లాలలో ప్రజల ఆస్తులను కొట్టేయడానికి జగన్...

ఈ సారి కొత్త ఏడాది జోష్ కూడా మిస్

19 Dec 2020 10:56 AM IST
ఈ ఏడాది కరోనా కారణంగా ఎన్నో మిన్ అయ్యాం. ఇప్పుడు ఇది కూడా ఒకటి. కరోనా కొత్త ఏడాది జోష్ కూడా లేకుండా చేస్తోంది. కొత్త సంవత్సరం వస్తుంది అంటే ఆ సందడే...

రైతుల కోసం పవన్ కళ్యాణ్ దీక్ష

7 Dec 2020 11:03 AM IST
ఏపీలో నివర్ తుఫాన్ బాధితులను పరామర్శించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు పెట్టారు. తుపాను వల్ల నష్టపోయిన రైతాంగానికి...

ఏపీలో ఇసుక సమస్యపై టీడీపీ నిరసన

2 Dec 2020 10:32 AM IST
తెలుగుదేశం పార్టీ ఏపీలో ఇసుక సమస్యపై నిరసన ప్రదర్శన చేపట్టింది. చంద్రబాబుతో సహా టీడీపీ ఎమ్మెల్యేలు తాపీ మేస్త్రీల పనిముట్లతో నిరసన ప్రదర్శనగా...

ఏపీ మంత్రి పేర్ని నానిపై తాపీతో దాడి

29 Nov 2020 1:36 PM IST
ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నానిపై దాడి కలకలం. మంత్రి నివాసంలోనే ఈ దాడి జరగటం మరింత దుమారం రేపుతోంది. అయితే ఈ దాడిలో మంత్రికి ఎలాంటి దెబ్బలు...

పేదల రక్తం పీలుస్తున్న జగన్

28 Nov 2020 1:43 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 'జగన్ పేదల రక్తాన్ని జలగ పీల్చినట్లు పీల్చేస్తున్నారు....

ఏపీలో ఇళ్ళ స్థలాల మంజూరుకు ముహుర్తం ఖరారు

18 Nov 2020 5:24 PM IST
వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీకి ఏపీ సర్కారు కొత్త ముహుర్తం నిర్ణయించింది. కోర్టు కేసులు ఉన్న చోట మినహాయించి మిగిలిన...

సీఎం జగన్ తో పోస్కో ప్రతినిధుల భేటీ

29 Oct 2020 7:33 PM IST
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్టీల్ తయారీ సంస్థ పోస్కో కంపెనీ ప్రతినిధులు గురువారం నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఏపీలో భారీ...

మూడు మద్యం బాటిళ్ళు తెచ్చుకోవటం ఇక చెల్లదు

26 Oct 2020 9:18 PM IST
ఏపీలో మద్యం రేట్లు ఎక్కువగా ఉన్నాయని చాలా మంది పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం బాటిళ్ళు తెచ్చుకుంటున్నారు. ఇఫ్పటివరకూ మూడు బాటిళ్లు తెచ్చుకునేందుకు...
Share it