Telugu Gateway

Politics - Page 69

కరోనా నుంచి ఆ ప్రధాని సేఫ్

12 April 2020 7:59 PM IST
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా బారి నుంచి బయటపడ్డారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. త్వరలోనే అధికారిక విధులకు కూడా హాజరుకానున్నట్లు...

ఏపీలో 16 కోట్ల ఉచిత మాస్కుల పంపిణీ

12 April 2020 5:02 PM IST
కరోనా అంశంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున మాస్కులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌...

జగన్ కు కన్నా మరో లేఖ

12 April 2020 4:52 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. రాష్ట్రంలో లాక్ డౌన్ ను ఏప్రిల్ నెలాఖరు వరకూ పొడిగించాలని...

లాక్ డౌన్ రెండు వారాలు పొడిగించటమే మంచిది..కెసీఆర్

11 April 2020 4:27 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ లాక్ డౌన్ ను మరో రెండు వారాలు పొడిగించాలని ప్రధాని నరేంద్రమోడీకి సూచించారు. దీని వల్లే మంచి ఫలితాలు వస్తాయన్నారు. లాక్...

లాక్ డౌన్ ను రెడ్ జోన్లకే పరిమితం చేయాలి..జగన్

11 April 2020 4:07 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాక్ డౌన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ ను రెడ్ జోన్లకే పరిమితం చేయాలని ప్రధాని నరేంద్రమోడీకి సూచించారు. అదే...

ఏపీ కొత్త ఎస్ఈసీగా కనగరాజు

11 April 2020 10:25 AM IST
రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారంలో ఏపీ సర్కారు యమా స్పీడ్ గా నిర్ణయాలు తీసుకుంటోంది. ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రస్తుతం ఎస్ఈసీ రమేష్ కుమార్ ను తప్పించిన...

ఎస్ఈసీ తొలగింపునకు ఇదేనా సమయం?

10 April 2020 8:01 PM IST
ఏపీ సర్కారు నిర్ణయంపై జనసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపునకు ఇదేనా సమయం అని జనసేన అధినేత...

రమేష్ కుమార్ తొలగింపు చెల్లదు!

10 April 2020 6:11 PM IST
కొత్త నియామకాలకే ఆర్డినెన్స్ వర్తింపుస్పష్టం చేసిన న్యాయనిపుణులుఎస్ఈసీ ఖర్చుతో రమేష్ కుమార్ అప్పీల్ చేయవచ్చుఏపీలోని జగన్మోహన్ రెడ్డి సర్కారు మరో...

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వేటు

10 April 2020 5:53 PM IST
జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వేటు వేసింది. ఈ మేరకు శుక్రవారం నాడు...

రోజాపై ప్రశంసలు..సర్కారుపై విమర్శలు..సస్పెన్షన్

10 April 2020 5:22 PM IST
ఆయన మునిసిపల్ కమిషనర్. ఎమ్మెల్యే రోజాపై ప్రశంసల వర్షం కురిపించారు. మహిళ అయినా కూడా నగరిలో ఆమె కరోనాపై పోరులో ముందున్నారని..ఆమె ఒక్కరే ప్రజల తరపున...

మంత్రి సురేష్ ను క్వారంటైన్ కు పంపుతారా?.

9 April 2020 8:57 PM IST
ఏపీ ప్రజలకు ఓ రూల్...మంత్రికి ఓ రూలా? అచ్చెన్నాయుడుతెలుగుదేశం సీనియర్ నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ప్రెస్ మీట్...

ఎమ్మెల్యేల వేతనాల్లో 30 శాతం మేర కోత

9 April 2020 6:52 PM IST
మహారాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా దెబ్బకు అతలాకుతలం అవుతున్న మహారాష్ట్రలో ఎమ్మెల్యే వేతనాల్లో కోత విధించాలని నిర్ణయించారు. ఈ కోత ఏడాది...
Share it