Telugu Gateway

Politics - Page 68

సోనియా.. మమతలకు ప్రధాని మోడీ ఫోన్

5 April 2020 4:03 PM IST
కరోనా నివారణ కోసం దేశంలో చేపడుతున్న చర్యలపై ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం నాడు పలువురు కీలక నేతలతో చర్చించారు. మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులతోపాటు...

చంద్రబాబు ఆరోపణలకు పూనం ‘ఎండార్స్’

4 April 2020 8:15 PM IST
అధికార వర్గాల్లో కలకలంతెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు చేసిన ఆరోపణలను ఏపీ వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య సమర్ధించేలా...

జగన్మోహన్ రెడ్డి...’ఓ సందేశాత్మక సీఎం’!

4 April 2020 6:16 PM IST
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు ‘సందేశాత్మక సీఎం’ గా మారిపోయారు?. మీడియా సమావేశం పెట్టడానికి ఎందుకు వెనకాడుతున్నారు. సీఎం అయిన తర్వాత ఆయన పెట్టిన...

కరోనాకు కులం లేదు..మతం లేదు..దేశం లేదు

4 April 2020 5:46 PM IST
కరోనా బాధితులపై ప్రజలంతా అప్యాయత చూపించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి సమయంలో ఒకరికి ఒకరు తోడుగా ఉండాలన్నారు. ప్రధాని...

ఏపీలోనూ డాక్టర్లు..పోలీసులకు పూర్తి జీతాలు

4 April 2020 2:27 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయం మార్చుకున్నారు. తొలుత ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ రెండు విడతల్లో వేతనాలు అందించాలని నిర్ణయం తీసుకున్నారు....

ఏపీ సర్కారు కీలక ఆదేశాలు

3 April 2020 8:02 PM IST
ఏపీలో కరోనా అలజడి పెరిగిన తరుణంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సర్వీసులను అత్యవసర సేవల చట్టం (ఎస్మా)...

ఆయుధాలు లేకుండా యుద్ధానికి పంపుతారా?

3 April 2020 5:08 PM IST
కరోనాపై పోరులో ప్రాణాలకు తెగించిన శ్రమిస్తున్న వైద్యులకు ఏపీ ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవటంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు....

ఏప్రిల్ ఐదున కరోనా చీకట్లను తరిమేయాలి

3 April 2020 9:39 AM IST
ప్రధాని నరేంద్రమోడీ కరోనాపై పోరుకు సంబంధించి శుక్రవారం నాడు కొత్త కార్యక్రమం ప్రకటించారు. దేశమంతటా ఆదివారం రోజు రాత్రి తొమ్మిది గంటలకు తొమ్మిది...

పవన్ వినతిపై స్పందించిన కేంద్రం

2 April 2020 8:59 PM IST
కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న తరుణంలో యు.కె.లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను అన్ని విధాలా ఆదుకోవాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేసిన...

విరాళాల స్వీకరణలో కూడా తేడాలా?!.

2 April 2020 7:50 PM IST
రెండు కోట్లు ఎక్కువా..ఐదు కోట్లు ఎక్కువా?‘వాళ్లు మాత్రమే సీఎస్ కు ఎందుకు విరాళాలు ఇచ్చారు. మిగిలిన వారంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరకు ఎలా...

ముఖ్యమంత్రులకు మోడీ ‘త్రిసూత్రాలు’

2 April 2020 5:58 PM IST
దేశంలోని అన్ని ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్పరెన్స్ లో ప్రధాని నరేంద్రమోడీ సూచించిన త్రిసూత్రాలు సూచించారు. అవేంటి అంటే కరోనా వైరస్ పరీక్షలు...

ఆదాయం తగ్గింది...ఆదుకోండి: ప్రధానిని కోరిన జగన్

2 April 2020 1:37 PM IST
కరోనాను వైరస్ ను నియంత్రించేందుకు దేశ వ్యాప్తంగా చేపడుతున్న, లాక్ డౌన్ అమలు అంశంపై ప్రధాని నరేంద్రమోడీ గురువారం నాడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో...
Share it