Telugu Gateway

Politics - Page 67

మోడీ సంచలన వ్యాఖ్యలు

8 April 2020 6:36 PM IST
ప్రధాని నరేంద్రమోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జీవితం గతంలో లాగా ఉండకపోవచ్చని అన్నారు. లాక్ డౌన్ అంశంపై అన్ని పార్టీల నేతలతో మాట్లాడిన సమయంలో ఆయన ఈ...

ట్రంప్ బెదిరించారు..మోడీ అనుమతించారు

8 April 2020 2:34 PM IST
ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ కు హెచ్చరికలు జారీ చేశారని వార్తలు వచ్చిన...

బాధ్యతలేని వ్యక్తులతో మేం మాట్లాడాలా? తలసాని

8 April 2020 1:02 PM IST
కాంగ్రెస్ పార్టీ విమర్శలపై మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ స్పందించారు. ప్రధాని మోడీ దేశంలోని ప్రతిపక్ష నేతలతో మాట్లాడుతున్నారు..సీఎం కెసీఆర్ మాత్రం...

డబ్ల్యూహెచ్ వోపై ట్రంప్ ఫైర్

8 April 2020 11:24 AM IST
అమెరికాలో 12907కు చేరిన కరోనా మృతులుఅగ్రరాజ్యం అమెరికాలో కరోనా మరణ మృదంగం ఆగటం లేదు. ఇఫ్పటి వరకూ ఆ దేశంలో ఏప్రిల్ 8 ఉదయం ఒకటిన్నర వరకూ 3,99,886 కేసులు...

క్వారంటైన్ లోకి సీఎం భద్రతా సిబ్బంది

7 April 2020 5:03 PM IST
కరోనా ఇప్పుడు ప్రపంచంలో అందరినీ వణికిస్తోంది. తాజాగా సీఎం భద్రతా సిబ్బంది టీ తాగిన ఫలితం వారంతా క్వారంటైన్ లోకి వెళ్ళాల్సి వచ్చింది. ఆ టీ షాప్ కూడా...

కెసీఆర్ కరోనాకు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు

7 April 2020 2:03 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనాకు సీఎం కెసీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా మారారని విమర్శించారు....

భారత్ కు ట్రంప్ వార్నింగ్..ప్రతికారం ఉంటుంది

7 April 2020 9:47 AM IST
కరోనా వైరస్ వ్యవహారం అమెరికా, భారత్ ల మధ్య చిచ్చు రాజేస్తోంది. కరోనా చికిత్సకు మంచి ఔషధంగా పనికొస్తుందని భావిస్తున్న హైడ్రాక్సిక్లోరోక్విన్ మందులను...

మోడీపై కమల్ హాసన్ ఫైర్

6 April 2020 6:46 PM IST
లాక్ డౌన్ అంశంపై ప్రదాని నరేంద్రమోడీ తీరును ప్రముఖ నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ తీవ్రంగా తప్పుపట్టారు. నాడు పెద్ద నోట్ల రద్దు వంటి కీలక నిర్ణయాన్ని...

ఈ సమయంలో రాజకీయ ప్రచారం చేయకూడదు

6 April 2020 6:12 PM IST
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్టలు చేసిన...

లాక్ డౌన్ పై తుది నిర్ణయానికి ఈ వారమే కీలకం..!

6 April 2020 10:42 AM IST
కొత్త కేసుల ఆధారంగానే కేంద్రం ముందడుగు!దేశ చరిత్రలోనే ఇది తొలిసారి. ఎవరూ ఇళ్ళు దాటి బయటకు రావొద్దు అని చెప్పటం. అందునా ఇరవై ఒక్క రోజుల పాటు. అక్కడక్కడ...

లైట్లు ఆగాయి...దీపాలు వెలిగాయి

5 April 2020 9:55 PM IST
ఆదివారం రాత్రి తొమ్మిది గంటలు. దేశంలోని ప్రతి ఇంట్లో ఒకేసారి విద్యుత్ లైట్లు ఆగిపోయాయి. దీపాలు వెలిగాయి. తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల తొమ్మిది...

జగన్ కు మోడీ ఫోన్

5 April 2020 8:38 PM IST
ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం నాడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. ఏపీలో కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండటంతో ఆయన అంశంపై...
Share it