Telugu Gateway

Politics - Page 20

ఈ సారి మోడీ మొహం చూసి ఓట్లేయరు

28 Aug 2020 5:56 PM IST
ప్రస్తుతం బిజెపిలో ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాలు తిరుగులేని నేతలుగా ఉన్నారు. ఎంతగా అంటే పార్టీలో ఎవరూ వాళ్లను ధిక్కరించి మాట్లాడే పరిస్థితి లేదని...

అచ్చెన్నాయుడికి బెయిల్

28 Aug 2020 12:39 PM IST
ఈఎస్ఐ స్కామ్ లో అరెస్ట్ అయిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి హైకోర్టు శుక్రవారం నాడు బెయిల్ మంజూరు చేసింది. టెండర్లు, బడ్జెట్ కేటాయింపులు...

వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు

28 Aug 2020 12:29 PM IST
ఈ ఏడాది మేలో టీడీపీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వైసీపీలో చేరారు. ఆయన శుక్రవారం నాడు తాడేపల్లిలో వైసీపీ అధినేత, సీఎం జగన్...

ఇలా అయితే మరో 50 ఏళ్ళ ప్రతిపక్షమే

28 Aug 2020 11:13 AM IST
కాంగ్రెస్ పార్టీలో కలకలం ఆగటం లేదు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఇలాగే ఉంటే మరో 50 ఏళ్ళు కాంగ్రెస్...

మూడు రాజధానుల చిక్కుముళ్లను జగన్ విప్పుతారా?

28 Aug 2020 10:23 AM IST
ఏపీ సీఎం జగన్ ఎంత దూకుడు చూపిస్తుంటే..అంతే స్పీడ్ గా బ్రేక్ లు పడుతున్నాయి. తాజాగా ఏకంగా ముఖ్యమంత్రి జగన్ తోపాటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత...

ఉమ్మడి సెక్రటేరియటే 25 ఎకరాల్లో..గెస్ట్ హౌస్ కు 30 ఎకరాలా?

28 Aug 2020 10:21 AM IST
ఉమ్మడి రాష్ట్రానికి సేవలు అందించిన హైదరాబాద్ లోని పాత సచివాలయం విస్తీర్ణమే 25.5 ఎకరాలు. మరి అలాంటిది ఓ స్టేట్ గెస్ట్ హౌస్ కు 30 ఎకరాలు అవసరమా?. అక్కడ...

రాహుల్ కు అండగా శివసేన...కాంగ్రెస్ సీనియర్లపై ఫైర్

27 Aug 2020 9:10 PM IST
కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభంపై శివసేన స్పందన ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ల ఉమ్మడి సర్కారు...

ఒక సలహాదారు వెళ్ళారు..మరో సలహాదారు వచ్చారు

27 Aug 2020 5:42 PM IST
ఏపీ సర్కారు ఏ మాత్రం రాజీపడటంలేదు. సలహాదారుల నియామకం..సంఖ్యపై విమర్శలు ఎన్ని వస్తున్నా తన పని తానుచేసుకుపోతోంది. తాజాగా ఏపీ పబ్లిక్ పాలసీ సలహాదారు...

విశాఖలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి 30 ఎకరాలు

27 Aug 2020 5:32 PM IST
ఏపీ సర్కారు విశాఖపట్నంలోని కాపులుప్పాడలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి 30 ఎకరాలు కేటాయించింది. ఈ మేరకు ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ గురువారం నాడు...

రైతుల ఖాతాల్లో కౌలు డబ్బు

27 Aug 2020 11:22 AM IST
అమరావతి రైతులు గత రెండు రోజులుగా వార్షిక కౌలు కోసం చేస్తున్న ఆందోళనలపై ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్ సత్యనారాయణ స్పందించారు. రైతుల ఖాతాల్లోో కౌలు...

అంబటి రాంబాబుపై అక్రమ మైనింగ్ ఆరోపణలు..హైకోర్టులో పిటీషన్

26 Aug 2020 8:36 PM IST
వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే అంశంపై ఆయనపై హైకోర్టులో పిటీషన్ దాఖలు అయింది. అంబటి రాంబాబు అక్రమ మైనింగ్‌...

రైతులతో చేసుకున్న ఒఫ్పందాన్ని గౌరవించాలి

26 Aug 2020 7:15 PM IST
అమరావతి రైతులకు ఏపీ సర్కారు కౌలు సకాలంలో చెల్లించకపోవటంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌలు డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగిన...
Share it