Telugu Gateway

Politics - Page 172

జగన్ కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా బుగ్గన!

30 April 2019 9:58 AM IST
అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రావటానికి మరో 23 రోజుల గడువు ఉంది. అధికార టీడీపీ బేలగా ఓ వైపు తమ పిలుపు మేరకు పెద్ద...

హైదరాబాద్ లో అఖిలపక్ష నేతల అరెస్ట్

29 April 2019 10:52 AM IST
ఇంటర్ బోర్డు వైఫల్యాలపై నిరసన తెలపాలని నిర్ణయించుకున్న అఖిలపక్ష నేతలపై తెలంగాణ సర్కారు ఉక్కుపాదం మోపింది. కీలక నేతలు ఎవరూ ఇళ్ళలో నుంచి బయటకు రాకుండా...

మోడీ..వారణాసిలో ఒక్క గ్రామం తిరిగారా?

28 April 2019 12:27 PM IST
ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధానిగా ప్రపంచం అంతా తిరిగిన మోడీ తన సొంత నియోజకవర్గం అయిన...

ఇంటర్ పొరపాట్లు ‘అపొహలు’ కాదు...అడ్డగోలు అక్రమాలే

28 April 2019 9:48 AM IST
లక్షలాది మంది ఇంటర్ విద్యార్ధులకు సంబంధించిన అంశాన్ని తొలుత విద్యా శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటీఆర్ లు...

పెరిగిన మోడీ ఆస్తులు

26 April 2019 8:04 PM IST
ఆయ‌న ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రు వేత‌నం. అంతే కాదు..బ్యాంకు డిపాజిట్ల‌పై వ‌చ్చే వ‌డ్డీనే. శుక్ర‌వారం నాడు వార‌ణాశిలో నామినేష‌న్ వేసిన ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ...

జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకార ముహుర్తం ఖ‌రారు

26 April 2019 7:22 PM IST
ఎన్నిక‌ల త‌ర్వాత కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజ‌కీయ వేడి అలా కొన‌సాగుతూనే ఉంది. ఓ వైపు అధికార టీడీపీ, మ‌రో వైపు ప్ర‌తిప‌క్ష వైసీపీ దూకుడు చూపుతున్నాయి....

చంద్ర‌బాబు టార్గెట్ సీఎస్ ఎందుకు?

26 April 2019 6:50 PM IST
ప్ర‌భుత్వంలో ముఖ్య‌మంత్రి సీటుకు ఎంత విలువ ఉంటుందో...ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీటుకూ అంతే విలువ ఉంటుంది. ఒక‌రు ప్ర‌భుత్వానికి అధిప‌తి...

వారణాసిలో మోడీ నామినేషన్

26 April 2019 1:45 PM IST
ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం నాడు వారణాసిలో నామినేషన్ లో వేశారు. ప్రస్తుతం ఆయన ఇదే లోక్ సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే....

సమీక్షలకు అడ్డంకులెందుకు? సీఈసీకి చంద్రబాబు లేఖ

26 April 2019 1:40 PM IST
ముఖ్యమంత్రి హోదాలో తన సమీక్షలను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ కేంద్ర ఎన్నికల సంఘాని(సీఈసీ)కి చంద్రబాబునాయుడు సుదీర్ఘ లేఖ రాశారు. అదే లేఖలో ఈసీపై తీవ్ర...

లోకేష్ టీమ్ నాలుగు రోజుల దావోస్ ఖర్చు 16 కోట్లు

26 April 2019 11:25 AM IST
నాలుగు రోజుల పర్యటన. ఖర్చు 16 కోట్లు. పలు రాష్ట్రాలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నాయి కానీ..ఖర్చులో ఎవరూ ఏపీకి సాటి రారు అనేలా ఉంది లోకేష్ టీమ్ చేసిన...

బిజెపి 160-180 సీట్లతోనే ఆగిపోతుందా?!

26 April 2019 11:23 AM IST
కేంద్రంలో మళ్ళీ అధికారం నిలబెట్టుకునే విషయంలో అటు ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు ఎక్కడ లేని గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు....

ఫిరాయింపులపై గవర్నర్ జోక్యం కోరిన కాంగ్రెస్

25 April 2019 9:45 PM IST
తెలంగాణలో చోటుచేసుకుంటున్న ఫిరాయింపులు..ఇంటర్ బోర్డు నిర్వాకంపై ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేసింది....
Share it