Telugu Gateway

Politics - Page 173

సుజనాకు సీబీఐ షాక్

25 April 2019 9:31 PM IST
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి సీబీఐ ఝలక్ ఇచ్చింది. బ్యాంకులను మోసం చేసిన కేసులో విచారణకు తమ ముందు హాజరు...

విజయశాంతి అరెస్ట్

25 April 2019 2:23 PM IST
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి పలు చోట్ల ఉద్రిక్తతలకు దారితీసింది. వరంగల్ లో ఆ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకురాలు...

మోడీతో ప్రియాంక పోటీ లేనట్లే

25 April 2019 12:45 PM IST
సస్పెన్స్ వీడింది. వారణాసిలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పోటీ చేయటంలేదని తేలిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ప్రధాని ...

కెసీఆర్ క్యాంప్ ఆఫీసు ముట్టడికి జనసేన యత్నం

25 April 2019 12:37 PM IST
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డులో చోటుచేసుకున్న అవకతవకలపై న్యాయ విచారణకు జనసేన పార్టీ డిమాండ్ చేసింది. తెలంగాణలో బోర్డు నిర్వాహకం వల్ల జరిగిన ఆత్మహత్యలకు...

జీవితంలో ఏ ఎన్నికల్లోనూ ఇంత పోరాటం ఎదుర్కోలేదు

25 April 2019 11:20 AM IST
తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలంగా టీడీపీ గెలుపు ఖాయం అని..120 నుంచి 130 సీట్లు వస్తాయంటూ ధీమా...

వీవీ ప్యాట్ లపై మళ్ళీ సుప్రీంకు పార్టీలు

24 April 2019 4:13 PM IST
విపక్షాలు పట్టు వీడటం లేదు. తాజాగా సుప్రీంకోర్టు ప్రతి నియోజకవర్గంలో ఐదు వీవీ ప్యాట్ లను లెక్కించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఏ మాత్రం...

ఇంటర్ బోర్డు వైఫల్యం..సర్కారుదే బాధ్యత

24 April 2019 3:32 PM IST
తెలంగాణ సర్కారు తీరుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆక్షేపణ తెలిపారు. బోర్డు వైఫల్యానికి సర్కారే బాధ్యత వహించాలని అన్నారు. ‘ఇంటర్మీడియట్ బోర్డు...

చంద్రబాబు సమీక్ష ఇచ్చిన క్లారిటీ..టీడీపీ ఇంటికేనా?!

24 April 2019 10:09 AM IST
టీడీపీ నేతలకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సమీక్ష క్లారిటీ ఇచ్చేసిందా?. అంటే ఔననే చెబుతున్నాయి పార్టీ వర్గాలు. ఈ నెల 22న చంద్రబాబు...

మోడీపై పోటీకి నిజామాబాద్ పసుపు రైతులు

23 April 2019 3:37 PM IST
తెలంగాణలోని నిజామాబాద్ ఎంపీ బరిలో నిలిచి దేశ వ్యాప్తంగా చర్చకు కారణమైన రైతులు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. రైతులకు గిట్టు బాటు ధర...

ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోండి

23 April 2019 1:33 PM IST
కాంగ్రెస్ టిక్కెట్ పై గెలిచి అధికార టీఆర్ఎస్ లో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని...

రాహుల్ పై సుప్రీం సీరియస్

23 April 2019 1:22 PM IST
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి ‘చౌకీదార్ చోర్’ అని కోర్టు కూడా చెప్పిందన్నట్లు...

పాలన కంటే ‘ఫిరాయింపుల’పైనే కెసీఆర్ ఫోకస్!

23 April 2019 10:06 AM IST
ప్రజా తీర్పును అపహస్యం చేస్తున్న టీఆర్ఎస్తెలంగాణలో ‘ప్రజా తీర్పు’ అపహస్యం పాలవుతోంది. ఓటు విలువ గురించి గొప్పలు చెప్పే నేతలు ఆ ఓటునే ఎగతాళి...
Share it