Telugu Gateway

Politics - Page 101

అరాచక శక్తుల దాడులకు భయపడం..పవన్

12 Jan 2020 5:52 PM IST
కాకినాడలో ఆదివారం నాడు చోటుచేసుకున్న పరిణామాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి శనివారం నాడు...

అమరావతికి అనుకూలంగా బిజెపి కోర్ కమిటీ తీర్మానం

11 Jan 2020 6:15 PM IST
కన్నా లైన్ లోకే జీవీఎల్!అమరావతి విషయంలో ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లైన్ లోకే బిజెపి ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్...

బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ గా మల్లాది విష్ణు

11 Jan 2020 5:56 PM IST
ఏపీలో మరో నామినేటెడ్ పోస్టు నియామకం జరిగింది. వైసీపీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించారు. ఈ...

వైజాగ్ కు రాజధాని..20న ప్రత్యేక అసెంబ్లీ

11 Jan 2020 4:09 PM IST
అధికార వైసీపీ రాజధాని మార్పు కు సంబంధించి తాను అనుకున్న విధంగా వడివడిగా అడుగులు వేస్తోంది. దీని కోసం ఏకంగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశం...

జనసేన ఒక్క ఎమ్మెల్యే జంప్ అయినట్లేనా!

11 Jan 2020 3:52 PM IST
గత ఎన్నికల్లో జనసేన ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటును గెలుచుకుంది. ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పుడు జంప్ అయినట్లే కన్పిస్తున్నారు. గత కొంత కాలంగా ఆయన ముఖ్యమంత్రి...

ఢిల్లీకి పవన్ కళ్యాణ్

11 Jan 2020 3:19 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అకస్మిక ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఓ వైపు జనసేన విస్తృత స్థాయి సమావేశం జరుగుతున్న తరుణంలో ఆయన ఢిల్లీ పర్యటన...

చంద్రబాబు..పవన్ ను బూతులు తిట్టిన వైసీపీ ఎమ్మెల్యే

11 Jan 2020 2:54 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం తనకు కులాలు లేవు..మతాలు లేవు..ప్రాంతాలు లేవు అని చెబుతుంటారు. కానీ ఆయన మంత్రులు మాత్రం బహిరంగంగా అమరావతిలో...

తప్పు చేశారు కాబట్టే వైసీపీ నేతలు భయపడుతున్నారు

10 Jan 2020 8:50 PM IST
ఏపీ రాజధాని అంశంపై కేంద్రం దృష్టి సారించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. రాజధాని కోసం రైతులు ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇవ్వటం తప్పు ఎలా...

జగన్ అలా ఎంటర్..ఇలా టీడీపీ ఎటాక్

10 Jan 2020 12:45 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లో అలా సీబీఐ కోర్టుకు హాజరయ్యారు..ప్రతిపక్ష టీడీపీ ఎటాక్ ప్రారంభించింది. రకరకాల కారణాలతో సీఎం అయిన తర్వాత...

సీఎంగా తొలిసారి కోర్టుకు జగన్

10 Jan 2020 11:40 AM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీఎం పదవి చేపట్టిన తర్వాత తొలిసారి శుక్రవారం నాడు హైదరాబాద్ లో సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో ఆయన...

అమరావతి జెఏసీ కార్యాలయానికి తాళం

10 Jan 2020 10:45 AM IST
రాజధాని రైతుల ఆందోళన ఉదృతం అవుతోంది. ఇఫ్పటికే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతో మిగిలిన పార్టీలు కూడా రైతులకు అండగా నిలుస్తున్నాయి. సర్కారు మాత్రం రాజధాని...

జగన్ రాజధాని మార్పు నిర్ణయం ‘ఖరీదు 20 వేల కోట్లపైనే!?’

10 Jan 2020 9:51 AM IST
ఒక్క నిర్ణయం. ఒకే ఒక నిర్ణయం ‘భారం’ ఇరవై వేల కోట్ల రూపాయలు కాబోతుందా?. అంటే ఔననే చెబుతున్నాయి ఏపీ మునిసిపల్ శాఖ వర్గాలు. అమరావతిపై ఇప్పటికే గత...
Share it