Telugu Gateway

Politics - Page 100

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం స్టే

15 Jan 2020 1:12 PM IST
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని పార్టీలు రెడీ అవుతున్న తరుణంలో ఊహించని బ్రేక్. సుప్రీంకోర్టు ఈ ఎన్నికలను నాలుగు వారాల పాటు నిలిపివేసింది.ఈ లోగా...

పవన్..చంద్రబాబులే భాష మార్చుకోవాలి

14 Jan 2020 7:17 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలకు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. భాష మార్చుకోవాల్సింది పవన్ కళ్యాణ్, చంద్రబాబే...

వైసీపీ నేతలవి మదమెక్కిన మాటలు

14 Jan 2020 7:00 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు మదమెక్కి మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు. అరికాలి నుంచి పైదాకా మదమెక్కితే...

పండగలతోనూ చంద్రబాబు రాజకీయాలు

14 Jan 2020 12:40 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. పండగలను కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధానికి...

సీఏఏపై కేరళ కీలక నిర్ణయం

14 Jan 2020 12:33 PM IST
పౌరసత్వ చట్ట సవరణ (సీఏఏ) అంశంపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పలు పార్టీలు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే..అధికార బిజెపి మాత్రం సీఏఏ విషయంలో ఏ...

కెసీఆర్ తో జగన్ ‘సర్దుబాటు’కు అసలు కారణాలేంటి?

14 Jan 2020 10:59 AM IST
‘ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అయ్యేదా..చచ్చేదా?’ ఇదీ తెలంగాణ సీఎం కెసీఆర్ కొద్ది రోజులు క్రితం విలేకరుల సమావేశంలో బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు. కానీ ఈ...

అలా చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా

14 Jan 2020 9:45 AM IST
ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్న రాజధాని అమరావతిని తరలిస్తే వారు ఎవరైనా కొట్టుకుపోవాల్సిందేనని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఒక్క వైసీపీ...

జగన్..కెసీఆర్ ల మధ్య మళ్ళీ ‘గోదావరి చర్చలు’

14 Jan 2020 9:27 AM IST
తొలి రోజుల్లో స్నేహగీతాలు ఆలపించిన తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కెసీఆర్, జగన్మోహన్ రెడ్డిలు కొంత కాలం మౌనంగా ఉండిపోయారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ...

బిజెపికి దగ్గరైన జనసేన

14 Jan 2020 9:12 AM IST
జనసేన, బిజెపిలు దగ్గరయ్యాయి. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలసి ముందుకు వెళ్ళనున్నాయి. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్...

ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ ఔట్

12 Jan 2020 7:36 PM IST
వైసీపీ సర్కారులో తొలి వికెట్ పడింది. అమరావతి రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకోవటం ఒకెత్తు అయితే..తాజాగా ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీరాజ్ ఓ...

మూడు రాజధానులతో ఆ తప్పులు పునరావృతం కావు

12 Jan 2020 6:54 PM IST
ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి రాజదానుల అంశంపై స్పందించారు. మూడు రాజదానులతో పాత తప్పులు పునరావృతం కావాన్నారు. గతంలో అభివృద్ధి...

ఏపీ రాజధాని పరిణామాలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు

12 Jan 2020 6:09 PM IST
రాజధాని అమరావతికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు...
Share it