Telugu Gateway

Latest News - Page 850

జనతా కర్ఫ్యూను అందరూ పాటిద్దాం..పవన్ కళ్యాణ్

20 March 2020 6:02 PM IST
ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపునకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించారు. అందరం ప్రధాని మోడీ చేసిన పాటిద్దాం అని అన్నారు. ఈ...

తెలంగాణలో టెన్త్ పరీక్షలు వాయిదా

20 March 2020 2:00 PM IST
తెలంగాణ హైకోర్టు శుక్రవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలను వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించింది. కరోనా వైరస్...

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ఔట్..బిజెపి ఎంట్రీనే మిగిలింది!

20 March 2020 1:50 PM IST
ఫిరాయింపులకు బదులు ఇప్పుడు ఇదో కొత్త ఫార్ములా. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కొంత మంది ఎమ్మెల్యేలను ఎంపిక చేసుకోవటం.వారి ద్వారా రాజీనామా చేయించటం. తర్వాత...

అమరావతి నుంచి కార్యాలయాల తరలింపునకు హైకోర్టు బ్రేక్

20 March 2020 12:22 PM IST
అమరావతి నుంచి రాజధానిని తరలించాలనే సన్నాహాల్లో ఉన్న ఏపీ సర్కారుకు హైకోర్టులో శుక్రవారం నాడు చుక్కెదురు అయింది. కొద్ది రోజుల క్రితం సీఎం జగన్మోహన్...

రమేష్ కుమార్ లేఖ అంశంపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

20 March 2020 11:37 AM IST
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోం శాఖకు రాసిన లేఖ అంశంపై మరింత స్పష్టత వచ్చింది. రమేష్ కుమార్ రాసిన లేఖ కేంద్ర హోం శాఖకు అందిందని...

నిర్భయకు న్యాయం..ఎట్టకేలకు ఉరి అమలు

20 March 2020 9:37 AM IST
తప్పు చేసింది ఎవరో తెలుసు. ఎంత దారుణంగా చేశారో తెలుసు. కానీ వాళ్లకు శిక్ష అమలు ఛేయటానికి ఏడేళ్లు పట్టింది. ఇందుకు దోషులు వేసిన ఎత్తుగడలు అన్నీ ఇన్నీ...

ప్రపంచ యుద్ధాల కంటే ప్రమాదం కరోనా వైరస్

19 March 2020 9:09 PM IST
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ విషయంలో దేశ ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోడి సూచించారు.ఈ వైరస్ ప్రపంచ...

తెలంగాణలో అన్ని ప్రార్ధనాలయాలు బంద్

19 March 2020 7:56 PM IST
రాష్ట్రంలోని థియేటర్లు, పార్కుల మూసివేత ఈ నెలాఖరు వరకూ కొనసాగుతుందని ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రకటించారు. తొలుత వారం రోజుల తర్వాత పరిస్థితిని సమీక్షించి...

తిరుమలలో దర్శనాలకు బ్రేక్

19 March 2020 7:04 PM IST
కరోనా ప్రభావం తిరుమల వెంకటేశ్వరస్వామిపై కూడా పడింది. వారం రోజుల పాటు తిరుమలలో భక్తులకు దర్శనాలు నిలపివేస్తున్నారు. ఆలయంలో శ్రీవారికి యథాతథంగా...

ఎస్ఈసీ లేఖపై డీజీపీకి వైసీపీ ఫిర్యాదు

19 March 2020 6:18 PM IST
ఏపీలో ఎస్ ఈసీ వివాదం అలా కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోం శాఖకు రాసినట్లుగా చెబుతున్న లేఖపై వైసీపీ...

ఏపీలో ధియేటర్లు..మాల్స్ బంద్

19 March 2020 6:15 PM IST
ఏపీ సర్కారు కరోనా నియంత్రణ చర్యల వేగం పెంచింది. తొలుత స్కూళ్ళకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..తాజాగా ధియేటర్లు, మాల్స్ ను కూడా బంద్ చేయాలని...

భారత్ లోకి విదేశీ విమానాలు బంద్

19 March 2020 5:46 PM IST
కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా వైరస్ విస్తృతి వేగం పెరగటంతో కేంద్రం కూడా చకచకా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ఈ నెల22...
Share it