Telugu Gateway

Latest News - Page 849

మార్చి 31 వరకూ అన్ని ప్యాసింజర్ రైళ్ళు బంద్

22 March 2020 2:14 PM IST
రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని ప్యాసింజర్ రైళ్ళ సర్వీసులు బంద్ చేయాలని నిర్ణయించారు. ఈ నెల 31 వరకూ ఇది అమల్లో ఉండనుంది. భారతీయ...

విజయవాడలో తొలి కరోనా కేసు నమోదు

22 March 2020 12:45 PM IST
ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. కొత్తగా విజయవాడలో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. దీంతో ఏపీలో ఈ కేసుల సంఖ్య ఐదుకు...

బాలకృష్ణ న్యూ లుక్

21 March 2020 8:01 PM IST
బాలకృష్ణ ఎప్పటికప్పుడు న్యూ లుక్స్ తో అభిమానులను ఆలరిస్తుంటాడు. రూలర్ సినిమాలో రకరకాల లుక్స్ తో ఆకట్టుకున్న ఈ హీరో...బోయపాటి సినిమా కోసం కొత్త లుక్ లో...

స్వీయ నిర్భందలోకి ప్రభాస్

21 March 2020 7:53 PM IST
కరోనా తిప్పలు అందరికీ మామూలే. ఇందులో సెలబ్రిటీలు లేరు..సామాన్యులు లేరు. ఎవరైనా సరే కరోనా పేరు చెపితే హడలిపోవాల్సిందే. అందుకే బాహుబలి హీరో ప్రభాస్...

వైరస్ వ్యాప్తి ఆందోళనకరం

21 March 2020 5:37 PM IST
దేశంలో కరోనా వైరస్ ఆందోళనకరంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆయన శనివారం జనసేన నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా...

సీఎం మంత్రులను బెదిరించినట్లు నిమ్మగడ్డ ఎలా చెబుతారు?

21 March 2020 5:27 PM IST
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ పై రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవకపోతే పదవులు...

అవసరం అయితే సరిహద్దులు మూసివేత..కెసీఆర్

21 March 2020 4:51 PM IST
కరోనా వైరస్ నియంత్రణకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి కెసీఆర్ నిత్యం మీడియా ముందుకు వస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. ఆదివారం నాడు దేశ...

జనతా కర్ఫ్యూ ఎఫెక్ట్...హైదరాబాద్ లో మెట్రో బంద్

21 March 2020 1:38 PM IST
హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. ‘జనతా కర్ఫ్యూ’లో భాగంగా ఆదివారం నాడు హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులు బంద్ చేయనున్నారు. మెట్రో కు అనుబంధంగా...

తొలిసారి ఒకే మాటపై ఏపీలోని కీలక పార్టీలు

21 March 2020 9:45 AM IST
ఆశ్చర్యం. విచిత్రం. నిజంగా ఇది ఓ వింతే. ఏపీలోని మూడు ప్రధాన పార్టీలు ఒక విషయంలో మాత్రం ఒకే మాటపై నిలబడ్డాయి. అసలు ఏపీ రాజకీయాలే విభిన్నం. ఒకరంటే...

కరోనాపై ఐక్యరాజ్యసమితి హెచ్చరిక

20 March 2020 9:26 PM IST
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ పై ఐక్యరాజ్యసమితి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా లక్షల సంఖ్యలో మరణాలు...

ఏపీలో ఇళ్ళ పట్టాల పంపీణీ వాయిదా

20 March 2020 7:46 PM IST
ఏపీలో జగన్మోహన్ రెడ్డి సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇళ్ళ పట్టాల పంపిణీ వాయిదా పడింది. తొలుత ఉగాది సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా...

వాళ్ళెవరికీ ప్రాణాపాయం లేదు..ఈటెల

20 March 2020 7:27 PM IST
భారత్ లో కరోనా కేసుల సంఖ్య గంట గంటకూ మారుతోంది. తెలంగాణలో కూడా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రజల్లో ఆందోళన కూడా అదే స్థాయిలో పెరుగుతోంది....
Share it