Telugu Gateway

Latest News - Page 828

ఏప్రిల్ 20 నుంచి మినహాయింపులు ఇవే

15 April 2020 11:25 AM IST
కరోనా దెబ్బకు మే 3 వరకూ లాక్ డౌన్ పొడిగించిన కేంద్రం..ఏప్రిల్ 20 నుంచి కీలక విభాగాలకు పరిమిత స్థాయిలో వెసులుబాట్లు కల్పించింది. ఏ రాష్ట్రం కూడా ఈ...

చంద్రబాబు వ్యాఖ్యలు..టీడీపీలో కలకలం!

15 April 2020 9:28 AM IST
‘ప్రధాని నాకు ఫోన్ చేశారు. నేను ఆయనతో నా ఆలోచనలు పంచుకున్నా. నేను ముందు రోజు ప్రధాని కార్యాలయానికి (సోమవారం రాత్రి) ఫోన్ చేసి మోడీతో మాట్లాడాలని...

మే 4 నుంచి ఇండిగో సర్వీసులు

14 April 2020 9:30 PM IST
దేశంలోని ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ ‘ఇండిగో’ మే 4నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత ఎంపిక చేసిన మార్గాల్లో...

ఏపీకి రిలయన్స్ ఐదు కోట్ల విరాళం

14 April 2020 8:35 PM IST
దేశంలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ కరోనాపై పోరుకు ఏపీకి ఐదు కోట్ల రూపాయల విరాళం అందజేసింది. ఈ మొత్తాన్ని సంస్థ ఆన్ లైన్ ద్వారా...

అమెరికాలోని భారతీయ ఐటి నిపుణులకు బిగ్ రిలీఫ్

14 April 2020 8:17 PM IST
హెచ్ 1 బీ వీసాల పొడిగింపునకు ఓకేభారతీయ ఐటి నిపుణులకు పెద్ద ఊరట. గడువు ముగిసినా కూడా హెచ్ 1 బీ వీసాదారులు మరికొన్ని రోజులు అమెరికాలో ఉండేందుకు అనుమతి...

రియల్ ఎస్టేట్ కు కరోనా షాక్..ధరలు 20 శాతం తగ్గుతాయి!

14 April 2020 5:37 PM IST
కరోనా కొట్టిన దెబ్బ ఏ రంగాన్ని వదల్లేదు. విమానయాన రంగం..ఆటోమొబైల్, వినోద రంగం, పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ ఇలా ఒకటేమిటి అన్నీ కరోనా కల్లోలంలో...

లాక్ డౌన్ విఫలమైతే ప్రత్యామ్నాయ వ్యూహం ఉందా?

14 April 2020 4:50 PM IST
దేశంలోని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ లాక్ డౌన్ పొడిగింపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ లాక్‌డౌన్‌ సత్పలితాలను ఇవ్వకపోతే ప్రభుత్వం వద్ద...

విమాన, రైల్వే ప్రయాణికులకు నిరాశ

14 April 2020 4:44 PM IST
ఏప్రిల్ 14తో లాక్ డౌన్ ముగుస్తుంది. ఏప్రిల్ 15 నుంచి హాయిగా గాలిలో ఎగిరిపోవచ్చు అని చాలా మంది అనుకున్నారు. అనుకున్నదే తడవుగా విమాన టిక్కెట్లు కూడా...

ప్రధాని మోడీతో మాట్లాడా..చంద్రబాబు

14 April 2020 2:08 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మంగళవారం నాడు ప్రధాని నరేంద్రమోడీతో మాట్లారంట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. సోమవారం సాయంత్రం ప్రధాని...

గుంటూరులో కరోనా కేసులు109

14 April 2020 11:46 AM IST
ఏపీలో వంద కేసులు దాటిన జిల్లాగా గుంటూరు నిలిచింది. ఇక్కడ కేసుల సంఖ్య 109కు పెరిగింది. ఒక్క మంగళవారం నాడే జిల్లాలో కొత్తగా 16 పాజిటివ్ కేసులు వెలుగు...

లాక్ డౌన్ ను లెక్కచేయని కరోనా

14 April 2020 11:36 AM IST
లాక్ డౌన్ ను లెక్క చేయకుండా దేశంలో కరోనా వైరస్ రెచ్చిపోతుంది. తొలి రోజుల్లో పరిమిత సంఖ్యలో ఉన్న కేసులు గత కొన్ని రోజులుగా వందల సంఖ్యలో పెరుగుతూ...

మే 3 వరకూ దేశమంతటా లాక్ డౌన్

14 April 2020 10:23 AM IST
ప్రదాని నరేంద్రమోడీ సంచలన ప్రకటన చేశారు. దేశమంతటా మే 3 వరకూ లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కొత్తగా 19 రోజుల లాక్ డౌన్ పొడిగించినట్లు...
Share it