Telugu Gateway

Latest News - Page 829

పధ్నాలుగు రోజులు..1600 కిలోమీటర్లు నడిచాడు

14 April 2020 9:39 AM IST
కరోనా కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎంతో మంది వందలు..వేల కిలోమీటర్ల కొద్ది నడిచే తమ తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఇందులో కార్మికులే ఎక్కువ. ఉన్న చోట...

మహారాష్ట్రలో రెండు వేలు దాటిన కరోనా కేసులు

13 April 2020 9:36 PM IST
దేశ ఆర్ధిక రాజధాని ముంబయ్ నగరం ఉన్న మహారాష్ట్ర కరోనా కేసులతో దేశాన్నే వణికిస్తోంది. ఎందుకంటే ఏప్రిల్ 13.. సోమవారం నాటికి రాష్ట్రంలో కేసుల సంఖ్య ఏకంగా...

ఏపీలో 439కి పెరిగిన కరోనా కేసులు

13 April 2020 8:06 PM IST
ఉదయం పన్నెండు. సాయంత్రం ఏడు. వెరసి సోమవారం ఒక్క రోజులో ఏపీలో 19 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 439కి...

అత్యవసర ప్రయాణానికి ఏపీలో పాస్ లు

13 April 2020 7:54 PM IST
కరోనా లాక్ డౌన్ సందర్భంగా చాలా మంది అత్యవసర అవసరాలకు కూడా బయటకు రాలేక ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని..అలాంటి సమయంలో తాము అవసరం ఉన్న...

ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీగా ఉండాలి

13 April 2020 7:12 PM IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కనగరాజ్ రంగంలోకి దిగారు. కమిషన్ అధికారులతో సోమవారం నాడు సమీక్ష నిర్వహించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీగా...

హైదరాబాద్ పై ప్రత్యేక ఫోకస్ అవసరం

13 April 2020 6:09 PM IST
తెలంగాణలో కొత్తగా 32 కేసులు..ఒకరి మృతితెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ‘మాస్క్’ పెట్టుకుని సమీక్ష నిర్వహించారు ఆయన సోమవారం నాడు మంత్రి ఈటెల రాజేందర్,...

వ్యాక్సిన్ వచ్చే వరకూ టెన్షన్ టెన్షనే!

13 April 2020 5:07 PM IST
డబ్ల్యుహెచ్ వో సంచలన వ్యాఖ్యలుకరోనా వైరస్ కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వైరస్ ముప్పు ఇప్పటికిప్పుడే...

అందరి చూపూ మోడీ వైపు

13 April 2020 4:13 PM IST
ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం ఉదయం పది గంటలకు ఏమి చెబుతారు?. లాక్ డౌన్ ఆంక్షలు సులభతరం చేస్తారా?. లేక మరింత కఠిన తరం చేస్తారా?. పారిశ్రామిక రంగానికి...

న్యూయార్క్ టైమ్స్ పై ట్రంప్ ఫైర్

13 April 2020 3:50 PM IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యూయార్స్ టైమ్స్ పత్రికపై మండిపడ్డారు. దేశంలోని కీలక విభాగాలు అన్నీ చాలా ముందస్తుగా కరోనా ఉపద్రవంపై హెచ్చరించినా...

ఎస్ఈసీ తొలగింపు వివాదం..ఈ నెల20న విచారణ

13 April 2020 1:50 PM IST
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు వివాదంపై దాఖలైన పిటీషన్లను హైకోర్టు సోమవారం నాడు విచారింది. ఈ నెల 16కు ప్రమాణ పత్రం దాఖలు చేయాలని కోర్టు...

ఏపీలో 432కు పెరిగిన కరోనా కేసులు

13 April 2020 1:38 PM IST
ఏపీలో తొలుత తగ్గినట్లే కన్పించిన కరోనా కేసులు మళ్ళీ స్పీడ్ అందుకున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ కేసుల సంఖ్ వేగంగా పెరుగుతోంది. సోమవారం నాడు ఏపీలో...

‘కరోనాపై మాస్క్ లు బ్రహ్మస్త్రం’ అంట!

13 April 2020 12:08 PM IST
మాస్క్ మంచిదే. ఇందులో ఆక్షేపించాల్సింది కూడా ఏమీలేదు. వైరస్ వ్యాపించకుండా బయట తిరిగే వాళ్లందరూ మాస్క్ లు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా...
Share it