Telugu Gateway

Latest News - Page 827

న్యూలుక్ లో రాహుల్ గాంధీ...కరోనాపై ప్రెస్ మీట్

16 April 2020 2:41 PM IST
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ న్యూలుక్ లో మీడియా ముందుకు వచ్చారు. ఆయన అచ్చం రాజీవ్ గాంధీలాగా కన్పించారు. రాహుల్ పాత లుక్ కు ఇప్పటి లుక్ చూస్తే హెయిర్...

తెలంగాణ కేబినెట్ ఏప్రిల్ 19న

16 April 2020 12:42 PM IST
లాక్ డౌన్ మినహాయింపులు ఏప్రిల్ 20 నుంచి అమల్లోకి రానున్న తరుణంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఏప్రిల్ 19న జరగనుంది. ముఖ్యమంత్రి కెసీఆర్ అధ్యక్షతన జరిగే ...

నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరుపై అనుమానాలెన్నో!

16 April 2020 11:28 AM IST
ఏపీ మాజీ ఎస్ఈసీ రమేష్ కుమార్ తీరుపై ఇప్పుడు ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన స్వయంగా తన లేఖ వివాదంపై క్రిమినల్ విచారణ అవసరం లేదంటూ ఏకంగా ఏపీ...

నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన ప్రకటన

15 April 2020 9:37 PM IST
ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం నాడు సంచలన ప్రకటన చేశారు. తాను కేంద్ర హోం శాఖకు రాసిన లేఖపై థర్డ్ పార్టీలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన...

తెలంగాణ, ఏపీల్లో రెడ్ జోన్లు ఇవే

15 April 2020 9:09 PM IST
కేంద్రం కరోనా ప్రభావం ఎక్కువ ఉన్న జిల్లాల జాబితాను విడుదల చేసింది. హాట్ స్పాట్స్..రెడ్ జోన్స్ ను వెల్లడించింది. దేశంలో 170 జిల్లాలను కేంద్రం హాట్...

హైకోర్టు తీర్పుపై సుప్రీంకు..ఏపీ విద్యా మంత్రి

15 April 2020 8:51 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట ఇస్తే దాన్ని అమలు పర్చటానికే కట్టుబడి ఉంటారు తప్ప..మాట తప్పరని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్...

ఎంత మందికైనా కరోనా పరీక్షలు చేస్తాం

15 April 2020 8:11 PM IST
తెలంగాణ రాష్ట్రంలో ఎంత మందికైనా కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రకటించారు. వైరస్ సోకిన వారికి...

పల్లెల్లోనే భౌతిక దూరం పాటిస్తున్నారు

15 April 2020 7:00 PM IST
లాక్ డౌన్ సందర్భంగా పల్లెల్లోనే భౌతిక దూరం బాగా పాటిస్తున్నారని..పట్టణ యువతే మారాలని తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కెటీఆర్ వ్యాఖ్యానించారు. జాగ్రత్తగా...

ట్రంప్ నిర్ణయం ప్రమాదకరం

15 April 2020 5:41 PM IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత కొన్ని రోజులుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ వో)పై మండిపడుతున్నారు. గతంలో ప్రకటించినట్లుగానే డబ్ల్యుహెచ్...

ఏపీ సర్కారుకు షాక్

15 April 2020 1:19 PM IST
ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి జీవోలను కొట్టేసిన హైకోర్టుఆంధ్రప్రదేశ్ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళ ప్రతిపాదనకు...

ఏపీలో 500 దాటిన కరోనా కేసులు

15 April 2020 12:41 PM IST
కరోనా కేసులు ఏపీలో 500 మార్క్ ను దాటేశాయి. మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి బుధవారం ఉదయం తొమ్మిది గంటల వరకూ వెల్లడైన ఫలితాల్లో కొత్తగా 19 కేసులు...

ప్రభుత్వాలు బాల్కనీ నుంచి కిందకు చూడాలి

15 April 2020 12:39 PM IST
దేశంలోని వలసకూలీల అంశంపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు బాల్కనీ కిందకు చూసి పరిస్థితులను మదింపు...
Share it