Telugu Gateway

Latest News - Page 792

ఆందోళనకరంగా తెలంగాణ కరోనా పాజిటివిటి రేటు

4 Jun 2020 10:56 AM IST
దేశంలోనే ఢిల్లీ తర్వాత రెండవ స్థానంకేంద్రం ఆందోళన...టెస్ట్ లు పెంచాలని రాష్ట్రానికి హితవుకరోనా కేసుల సంఖ్యపరంగా చూస్తే తెలంగాణ దేశంలో చాలా సేఫ్ జోన్...

విద్య అంతా ఇక ఆన్ లైన్ లోనే

3 Jun 2020 7:44 PM IST
కరోనా ఎప్పుడు దేశాన్నివీడుతుందో ప్రస్తుతానికి ఎవరికీ క్లారిటీ లేదు. దీంతో ఇప్పటికిప్పుడు పాఠశాలలు..కాలేజీలు తెరిచే పరిస్థితి లేదు. అందుకే అందరూ ఆన్...

ప్రభుత్వం చేసిన తప్పులకు జనం డబ్బులా?

3 Jun 2020 6:07 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు రంగుల వ్యవహారంలో ఏపీ సర్కారు తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ‘ఏ రాష్ట్రంలోనూ పార్టీ రంగులు ప్రభుత్వ భవనాలకు వేసిన...

ఏపీ సీఎస్ పదవీ కాలం పొడిగింపు

3 Jun 2020 5:39 PM IST
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి మూడు నెలల పొడిగింపు లభించింది. వాస్తవానికి అయితే ఆమె ఈ నెలాఖరుకు పదవి విరమణ చేయాల్సి ఉంది. కానీ...

వైసీపీలో ‘అసంతృప్తి’కి అవి సంకేతాలా?

3 Jun 2020 5:05 PM IST
అధికార పార్టీలో రఘురామకృష్ణంరాజు...ఆనం వ్యాఖ్యల కలకలంనియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు నిధుల్లేవ్గత కొంత కాలంగా అధికార వైసీపీలో నివురుగప్పిన నిప్పులా...

జగన్ సర్కారుపై జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు

3 Jun 2020 4:23 PM IST
ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారంపై సుప్రీంకోర్టులోనూ ఏపీ సర్కారుకు చుక్కెదురు కావటంతో ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. ప్రతిపక్ష...

నలుగురు నిమ్స్ డాక్టర్లకు కరోనా

3 Jun 2020 2:56 PM IST
హైదరాబాద్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా డాక్టర్లు కూడా కరోనా బారిన పడటంతో మరింత కలకలం రేగుతోంది. పంజాగుట్టలోని నిమ్స్ లో ఏకంగా...

బంగారం దిగుమతులు 99 శాతం డౌన్

3 Jun 2020 2:14 PM IST
భారతీయులకు చాలా ఇష్టమైన వాటిలో బంగారం ఒకటి. ముఖ్యంగా దేశంలో మహిళలు పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు కొంటారు. అంతే కాదు..చాలా మంది పెట్టుబడుల పరంగా కూడా...

ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టులోనూ షాక్

3 Jun 2020 12:46 PM IST
సుప్రీంకోర్టులోనూ ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయటాన్ని సుప్రీం తప్పుపట్టింది. ఈ విషయంలో హైకోర్టు తీర్పును...

ప్రధాని మోడీకి సీఎం కెసీఆర్ లేఖ

2 Jun 2020 8:40 PM IST
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ బిల్లు-2020 ముసాయిదాపై పలు అభ్యంతరాలు లేవనెత్తుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ మంగళవారం నాడు ప్రధాని...

జగన్ కు 4వ ర్యాంక్...కెసీఆర్ కు 16వ ర్యాంక్

2 Jun 2020 7:53 PM IST
సీ ఓటర్ సర్వే ఫలితాలు‘సీ ఓటర్’ తాజాగా దేశ వ్యాప్త సర్వే చేపట్టింది. ఈ సర్వేను మే నెలలో పూర్తి చేశారు. ఇందులో ప్రధాని నరేంద్రమోడీ పనితీరుతోపాటు...

భక్తులకు తెరుచుకోనున్న తిరుమల ద్వారాలు

2 Jun 2020 5:00 PM IST
కరోనా కారణంగా తొలిసారి లక్షలాది మంది భక్తులకు గత కొన్ని నెలలుగా తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం కరువైంది. త్వరలోనే భక్తులకు వెంకన్న దర్శనం అందుబాటులోకి...
Share it