Telugu Gateway

Latest News - Page 793

కరోనా వెనక్కి లాగింది..అయినా పరిగెడదాం

2 Jun 2020 1:02 PM IST
లాక్ డౌన్ నుంచి అన్ లాక్ మోడ్ లోకి వచ్చామని ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు.ఓ వైపు కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటూనే మరో వైపు ఆర్ధిక వ్యవస్థలో...

జగన్ ఢిల్లీ పర్యటన రద్దు

2 Jun 2020 11:35 AM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు అయింది. షెడ్యూల్ ప్రకారం అయితే జగన్ మంగళవారం నాడు ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్...

తెలంగాణ కాంగ్రెస్ నేతల అరెస్ట్ లు

2 Jun 2020 10:58 AM IST
తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు అందరినీ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా మంగళవారం నాడు వీరు పలు నిరసన కార్యక్రమాలు ప్లాన్ చేశారు....

తెలంగాణ అంతటా అవతరణ ఉత్సవాలు

2 Jun 2020 10:36 AM IST
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రమంతటా ఉత్సవాలు సాగాయి. కరోనా కారణంగా ఈ సారి అత్యంత సాదాసీదాగా ఈ ఉత్సవాలు జరిగాయి. ముఖ్యమంత్రి కెసీఆర్...

ఏపీ కేబినెట్ సమావేశం ఈసారి వైజాగ్ లో!

2 Jun 2020 9:55 AM IST
ఈ ఏడాది చివర్లో వైజాగ్ కు రాజధానివచ్చే విద్యా సంవత్సరం నాటికి ఉద్యోగులందరూఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ప్రణాళిక అమలుకు రంగం సిద్ధం చేశారు....

పరిశ్రమపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

1 Jun 2020 9:56 PM IST
‘మా’కు సొంతంగా భవనం కట్టుకోలేమా?కరోనాను పక్కన పెట్టి షూటింగ్ లు ఎందుకు ?నాగబాబు వ్యాఖ్యలపై స్పందించేందుకు నోసినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి...

‘మేక్ మై ట్రిప్’ లో 350 మంది ఉద్యోగుల తొలగింపు

1 Jun 2020 9:16 PM IST
ప్రముఖ ట్రావెల్ కంపెనీ ‘మేక్ మై ట్రిప్’ 350 మంది ఉద్యోగులను తొలగించింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ చెబుతోంది....

సుప్రీంకు చేరిన ఎస్ఈసీ వివాదం

1 Jun 2020 8:51 PM IST
మలుపుల మీద మలుపులు తిరుగుతున్న ఏపీ ఎస్ఈసీ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. గత కొన్ని రోజులుగా ఏపీలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు..కొత్త...

రాజ్యసభ ఎన్నికలకు లైన్ క్లియర్

1 Jun 2020 6:11 PM IST
కరోనా కారణంగా వాయిదాపడ్డ రాజ్యసభ ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. ఈ నెల 19న దేశంలో 18 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో నాలుగు సీట్లకు ఎన్నికలు...

కేసీఆర్ దగ్గర మోసపోని వర్గం లేదు

1 Jun 2020 5:15 PM IST
తెలంగాణలోని అన్ని వర్గాలను ముఖ్యమంత్రి కెసీఆర్ మోసం చేశారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కరోనా విషయంలో ఎన్ని మాటలు...

సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటా

1 Jun 2020 4:35 PM IST
న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నోటీసులు అందుకున్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు తాను అండగా ఉంటానని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఈ...

ఢిల్లీకి సీఎం జగన్

1 Jun 2020 1:09 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు ఢిల్లీ పర్యటన తలపెట్టారు. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం హోం మంత్రి అమిత్ షాతో సమావేశం మాత్రం ఖరారు అయినట్లు...
Share it