Telugu Gateway

Latest News - Page 784

లోకేష్ నోరు అదుపులో పెట్టుకో

15 Jun 2020 4:11 PM IST
తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ పై మంత్రి అనిల్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. లోకేష్‌కు కనీస జ్ఞానం కూడా లేదు. కులాల మధ్య చిచ్చు...

టీడీపీ తరహాలోనే వైసీపీ కూడా హ్యాండ్సప్

15 Jun 2020 3:05 PM IST
ప్రత్యేక హోదా లేదు..రామాయపట్నం పోర్టుకు నిదులూ లేవుఅప్పులు చేసి రామాయపట్నం పోర్టు కడతామంటూ జీవో జారీ‘ల్యాండ్ లార్డ్ మోడల్’ లో అభివృద్ధికి...

తెలంగాణలో కరోనా టెస్ట్ ధర 2200 రూపాయలు

15 Jun 2020 1:00 PM IST
తెలంగాణ సర్కారు ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలకు సంబంధించి ధరను నిర్ణయించింది. 2200 రూపాయలు పరీక్షల ధరగా పేర్కొన్నారు. కరోనా టెస్ట్ లతో పాటు...

అన్నీ రాసుకుంటున్నాం..వడ్డీతో సహా చెల్లిస్తాం

15 Jun 2020 12:04 PM IST
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ సోమవారం నాడు అనంతపురంలో జె సీ కుటుంబాన్ని పరామర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాల...

కరోనాతో కాణిపాకం ఆలయం బంద్

15 Jun 2020 11:58 AM IST
దేవాలయాలను కరోనా వైరస్ వదలటం లేదు. జూన్ 8 నుంచి దేశ వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో భక్తుల దర్శనాలకు అనుమతి ఇఛ్చిన విషయం తెలిసిందే. తాజాగా తిరుమలలోని ఓ...

వేతనాల కోతకు తోడు మీడియాను వణికిస్తున్న కరోనా

14 Jun 2020 9:15 PM IST
నిత్యం వార్తల కవరేజ్ లో తలమునకలై ఉండే మీడియా సిబ్బందిని కరోనా వణికిస్తోంది. ఇప్పటికే అగ్రశ్రేణి మీడియా సంస్థల్లో పలు కరోనా కేసులు నమోదు కాగా, తాజాగా...

ఏపీ నుంచి కర్ణాటక కు బస్సులు

14 Jun 2020 9:00 PM IST
అంతరాష్ట్ర సర్వీసుల్లో భాగంగా తొలుత ఏపీ నుంచి హైదరాబాద్ కు బస్సులు ప్రారంభం అవుతాయనుకున్నారు. ముఖ్యమంత్రి కెసీఆర్ ఈ సర్వీసులకు అనుమతి ఇఛ్చినా కానీ...

కరోనా పరీక్షలపై సీఎం కెసీఆర్ కీలక నిర్ణయం

14 Jun 2020 8:35 PM IST
30 నియోజకవర్గాల పరిధిలో 50 వేల టెస్ట్ లుప్రైవేట్ ల్యాబ్ ల్లోనూ టెస్ట్ లకు అనుమతిదేశంలోనే అత్యధిక తక్కువ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రం తెలంగాణ...

‘వందే భారత్’ విమానంలో ప్రయాణికుడి మృతి

14 Jun 2020 8:25 PM IST
విదేశాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులను దేశానికి తెప్పించే ప్రక్రియలో భాగంగా కేంద్రం ‘వందే భారత్’ మిషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నైజీరియా...

తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా

14 Jun 2020 7:50 PM IST
తెలంగాణలో ప్రజా ప్రతినిధులు వరస పెట్టి కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే ఒక ఎమ్మెల్యే కరోనా బారిన పడగా..ఆదివారం నాడు మరో ఎమ్మెల్యేకు ఈ వైరస్ నిర్ధారణ...

టిమ్స్ లో ఉన్నది చెత్త..సెక్యూరిటీ..ఓ కుక్కే

14 Jun 2020 7:33 PM IST
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్ర‌త్యేక కోవిడ్ ఆసుప‌త్రిగా ప్రారంభించిన టిమ్స్ ఆసుప‌త్రిలో...

హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య

14 Jun 2020 3:51 PM IST
షాకింగ్. ధోనీ బయోపిక్ సినిమా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆదివారం నాడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన కలకలం రేపుతోంది....
Share it