Telugu Gateway

Latest News - Page 753

భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ 50 వేల కోట్లకు

27 July 2020 11:38 AM IST
ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా ఇవి కాలుష్య రహిత వాహనాలు కావటంతో చాలా మంది వాటివైపు మొగ్గుచూపుతున్నారు. కాకపోతే...

రాబోయే రోజుల్లో మరిన్ని ఆర్ధిక ప్యాకేజీలు

27 July 2020 11:02 AM IST
ఒక్కసారి కోవిడ్ 19 వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఆర్ధిక అనిశ్చిత పరిస్థితులు తొలగిపోతాయని నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. రాబోయే...

షాకింగ్ న్యూస్..కుక్కను రేప్ చేసిన 40 ఏళ్ళ వ్యక్తి

27 July 2020 9:39 AM IST
మనిషి కుక్కగా మారటం అంటే ఇదేనేమో. బహశా దేశంలో ఇప్పటివరకూ ఎక్కడా ఇలాంటి సంఘటన జరిగినట్లు వార్తలు రాలేదు. తాజాగా ఓ షాకింగ్ వార్త వెలుగు చూసింది. అదేంటి...

చంద్రబాబుకు సోనూసూద్ స్పూర్తినివ్వాలా?

26 July 2020 9:58 PM IST
సోనూసూద్. ఎక్కడో ముంబయ్ లో ఉంటాడు. నాగేశ్వరరావు అనే రైతు తన కూతుళ్ళను కాడెద్దులుగా మార్చిన సంఘటన జరిగింది ఏపీలో. అది కూడా చిత్తూరు జిల్లా. అంటే మాజీ...

‘గుండె తడి’ ఉన్న నటుడు సోనూ సూద్

26 July 2020 9:15 PM IST
చెప్పిన గంటల్లోనే మదనపల్లి రైతుకు ట్రాక్టర్ అందజేతప్రకటనలు వేరు. అమలు వేరు. మీడియాలో అప్పుడప్పుడు వచ్చే కదిలించే వార్తలను చూసి చాలా మంది స్పందిస్తారు....

వివాదంలో దానం నాగేందర్

26 July 2020 8:08 PM IST
టీఆర్ఎస్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఓ భూ వివాదంలో చిక్కుకున్నారు. బ్యాంకు సిబ్బంది విధులకు ఆటంకం కల్పించి. భూమి .వేలం వేయకుండా అడ్డుకున్నారు....

ఆగస్టు 1 నుంచి థియేటర్లకు అనుమతి?!

26 July 2020 7:45 PM IST
దేశవ్యాప్తంగా ఉన్న మల్టీఫ్లెక్స్ లతోపాటు థియేటర్ల సంఘాలు ఎప్పటి నుంచో సినిమాల ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాయి. మల్లీఫ్లెక్స్ లు, థియేటర్లు...

ప్రజాస్వామ్యం కోసం గళమెత్తండి

26 July 2020 7:41 PM IST
కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్త ఉద్యమానికి రెడీ అవుతోంది. తమ ప్రభుత్వాలను కూల్చివేసేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నాలపై ఈ పోరు తలపెట్టింది. ముఖ్యంగా...

నితిన్ పెళ్లికి ‘రంగ్ దే’ గిఫ్ట్

26 July 2020 6:05 PM IST
కొత్త పెళ్లికొడుకు నితిన్ కు ‘రంగ్ దే’ చిత్ర యూనిట్ ఆదివారం నాడు ఓ ఫన్నీ గిఫ్ట్ ఇచ్చింది. ఈ సినిమాలో నితిన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న విషయం...

హైదరాబాద్ మేయర్ బొంతు కు కరోనా పాజిటివ్

26 July 2020 5:41 PM IST
తెలంగాణలో అత్యధిక కేసులు నమోదు అవుతున్న ప్రాంతం ఏదైనా ఉంది అంటే మొదటి నుంచి జీహెఛ్ఎంసీనే. నిత్యం వందల సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి....

విశాఖ రాజధానిగా వద్దనటానికి ఆయనెవరు?

26 July 2020 12:55 PM IST
వైసీపీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. రాజధాని విశాఖలో వద్దనటానికి ఆయన ఎవరు అని ప్రశ్నించారు. జగన్...

శిథిల సచివాలయ చిత్రాలివే

26 July 2020 10:36 AM IST
లుంబినీ పార్కు ఎదురుగా నుంచుని పాత సచివాలయం చూస్తే ఇప్పుడు అక్కడ ఏమీ కన్పించదు. తెలుగుతల్లి ఫ్లైఓవర్ ఎక్కినా మట్టికుప్పలు..తప్ప ఏమీ ఉండవు. తెలంగాణ...
Share it