Telugu Gateway

Latest News - Page 732

సమ్మర్ లో చిరంజీవి ‘ఆచార్య’ సందడి

22 Aug 2020 6:16 PM IST
ఫస్ట్ లుక్ తోపాటే మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘ఆచార్య’ విడుదల కూడా ఎప్పుడో చెప్పేసింది చిత్ర యూనిట్. 2021 సమ్మర్ లో ఈ సినిమాను విడుదల...

తెలంగాణ సర్కారు రాక్షసంగా ప్రవర్తిస్తోంది

22 Aug 2020 2:03 PM IST
టీఆర్ఎస్ సర్కారు తీరును టీపీపీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుపట్టారు. కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, మల్లు రవిల అరెస్ట్ అప్రజాస్వామికమన్నారు....

కెటీఆర్ సీఎం కావాలని భగవంతుడిని కోరుకున్నా

22 Aug 2020 12:52 PM IST
గత కొంత కాలంగా అధికార టీఆర్ఎస్ పార్టీలో మంత్రులు..ఎమ్మెల్యేలు కెటీఆర్ కు ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయంటూ వరస పెట్టి ప్రకటనలు చేస్తున్నారు....

ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర గత సందడి మిస్

22 Aug 2020 12:48 PM IST
హైదరాబాద్ లో వినాయకచవితి అంటే సందడి అంతా ఖైరతాబాద్, బాలాపూర్ విగ్రహాల వద్దే ఉంటుంది. బాలాపూర్ కంటే కూడా ఖైరతాబాద్ వినాయకుడికే ఎన్నో ప్రత్యేకలు...

ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్

22 Aug 2020 12:26 PM IST
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరీ ఎంపీ రేవంత్ రెడ్డి ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన శనివారం శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టులో ప్రమాదానికి...

చిరు పుట్టిన రోజు కోసం కామన్ డీపీ

21 Aug 2020 8:59 PM IST
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు పురస్కరించుకుని ఆయన తనయుడు, హీరో రామ్ చరణ్ కామన్ డీపీని విడుదల చేశారు. ఈ డీపీలో చిరంజీవి కెరీర్ లోనే సూపర్ డూపర్...

నారా లోకేష్ కు ఏపీ మంత్రి లీగల్ నోటీసులు

21 Aug 2020 8:36 PM IST
కొద్ది రోజుల క్రితం తమిళనాడులోని ఓ చెక్ పోస్టు వద్ద కారులో ఐదు కోట్ల రూపాయలపైనే నగదు పట్టుబడింది. ఈ వ్యవహారం ఏపీలో రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది....

శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ మృతుల కుటుంబాలకు సాయం

21 Aug 2020 8:15 PM IST
తెలంగాణ సర్కారు శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన వారికి నష్టపరిహారం ప్రకటించింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన డీఈ శ్రీనివాస్ కుటుంబానికి...

లోకేష్ మీద వాలంటీర్ ను పెట్టి గెలిపిస్తాం

21 Aug 2020 7:29 PM IST
అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీకి కొత్త ఛాలెంజ్ విసిరింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వైసీపీ...

శ్రీశైలం ప్రమాదంలో తొమ్మిది మంది మృతి

21 Aug 2020 4:39 PM IST
విషాదం. శ్రీశైలంలోని విద్యుత్ ప్రాజెక్టులో జరిగిన ప్రమాదంలో అందులో చిక్కుకున్న తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి...

శ్రీశైలం ప్రమాద ఘటనపై సీఐడీ విచారణ

21 Aug 2020 3:47 PM IST
శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కెసీఆర్ సీఐడి విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు వెలికి తీయాలని, ప్రమాదానికి దారి తీసిన...

పోలవరం పూర్తయి ఉంటే..!

21 Aug 2020 2:19 PM IST
గోదావరి వరద ముంపు ప్రాంత ప్రజల బాధలు ఆవేదన కలిగిస్తున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్ట సకాలంలో పూర్తి అయి ఉంటే ఇంతటి...
Share it