Telugu Gateway

Latest News - Page 731

కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రితో కెటీఆర్ భేటీ

24 Aug 2020 3:15 PM IST
తెలంగాణ మున్సిపల్, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ సోమవారం నాడు ఢిల్లీలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా...

సీనియర్లపై సోనియా..రాహుల్ ఫైర్

24 Aug 2020 2:22 PM IST
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో సోమవారం నాడు హాట్ హాట్ గా చర్చలు సాగాయి. సీనియర్ నేతలపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతోపాటు రాహుల్ గాంధీ...

రాయలసీమ ఎత్తిపోతలపై ‘మెఘా దొంగాట’ ఎందుకు?

24 Aug 2020 12:37 PM IST
జమ్మూ కాశ్మీర్ లో టెండర్ దక్కితే మాత్రం మెఘా ఇంజనీరింగ్ సంస్థ ఘనంగా ప్రకటించుకుంటుంది. తప్పేమీ లేదు. వచ్చిన టెండర్ గురించి చెప్పుకోవటాన్ని...

బాలసుబ్రమణ్యానికి కరోనా నెగిటివ్ వార్తలపై చరణ్ వివరణ

24 Aug 2020 11:21 AM IST
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇంకా ఐసీయూలోనే..ఎక్మో సాయంతో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగానే ఉందని ఆయన తనయుడు చరణ్...

జగన్ కుమార్తెకు ప్రతిష్టాత్మక ఇన్ సీడ్ బిజినెస్ స్కూల్ సీటు

23 Aug 2020 10:03 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్ద కుమార్తె హర్షారెడ్డి ప్యారిస్ లోని ప్రతిష్టాత్మకమైన ఇన్ సీడ్ బిజినెస్ స్కూల్ లో సీటు సాధించారు. ఆమె...

టీఆర్ఎస్ లో షాకింగ్ పరిణామం..రేవంత్ పై స్వామిగౌడ్ ప్రశంసలు

23 Aug 2020 8:26 PM IST
రేవంత్ రెడ్డి. ఆ పేరు చెపితే చాలు టీఆర్ఎస్ నేతలు మండిపడతారు. పొరపాటున కూడా రేవంత్ పేరు ఎత్తటానికి కూడా చాలా మంది నేతలు ఇష్టపడరు. అలాంటిది టీఆర్ఎస్...

శ్రీశైలం బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం

23 Aug 2020 8:08 PM IST
శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టు ప్రమాదంపై ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు స్పందించారు. శ్రీశైలం బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ‘గతంలో ఎన్టీపీసీ లో...

మంత్రి జగదీష్ రెడ్డి, సీఎండీపై కేసులు పెట్టాలి

23 Aug 2020 7:51 PM IST
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టు ప్రమాదానికి సంబంధించి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ...

రాజకీయాల్లోకి కొత్తతరం వచ్చే సమయం ఇదే

23 Aug 2020 7:35 PM IST
పాలన రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి కొత్త తరం...

ఇది వెరైటీ.... ఢిల్లీ నుంచి లండన్ కు బస్సు సర్వీసు

23 Aug 2020 2:54 PM IST
18 దేశాలు..20 వేల కిలోమీటర్లు..70 రోజులుటిక్కెట్ ధర 15 లక్షలుఫ్లైట్ లో ఎక్కడైనా వెళ్లటం మామూలే. విదేశాలు అయితే సహజంగా ఫ్లైటే మార్గం. కానీ ఇద్దరు...

కరాచీలోనే దావూద్..పాక్ జాబితాలో చోటు

22 Aug 2020 8:58 PM IST
తొలి సారి పాకిస్థాన్ నిజం అంగీకరించింది. భారత్ కు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం కరాచీలో ఉన్నట్లు ఒప్పుకుంది. అంతే కాదు..అధికారికంగా...

అంతరాష్ట్ర ప్రయాణికులకు అనుమతి అక్కర్లేదు

22 Aug 2020 7:37 PM IST
అంతర్ రాష్ట్ర, రాష్ట్రంలో ఒక చోట నుంచి మరో చోటకు వెళ్ళటానికి ఎలాంటి అనుమతి అక్కర్లేదని కేంద్ర హోం శాఖ ప్రకటించింది. ప్రయాణికులకు ఈ పర్మిట్ తోపాటు...
Share it