Telugu Gateway

Andhra Pradesh - Page 232

వైసీపీ పాలనలోనూ ఇసుక మాఫియా

25 Oct 2019 5:29 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీసీ సర్కారుకు హెచ్చరికలు జారీ చేశారు. ఇలాగే పరిపాలిస్తే ప్రజలు రోడ్డు మీదకు వచ్చి దెబ్బకొట్టే రోజు వస్తుందని...

వల్లభనేని వంశీ పార్టీ మారతారా?!

25 Oct 2019 11:53 AM IST
తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తప్పదా?. పరిణామాలు చూస్తుంటే ఆ దిశగానే సాగుతున్నట్లు కన్పిస్తున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభేనేని వంశీ...

కూలీలకు పని కూడా లేకుండా చేస్తారా?

24 Oct 2019 7:21 PM IST
ఓ వైపు కొత్త ఉద్యోగాలు అంటూ వైసీపీ కార్యకర్తలకు వాలంటీర్ అవకాశాలు ఇచ్చుకుంటారు. మరి కూలీలకు పని లేకుండా ఎందుకు చేస్తున్నారు అంటూ జనసేన అధినేత పవన్...

పవన్ కళ్యాణ్ పై వైసీపీ మండిపాటు

24 Oct 2019 3:16 PM IST
కేసులు ఉన్న ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడతారంటూ జనసేన అదినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై వైసీపీ మండి పడింది. ఆర్ధిక నేరగాళ్ళు వల్ల అందరూ...

ఐదు నెలల్లో జగన్ ‘రెండు యూటర్న్ లు’

24 Oct 2019 10:09 AM IST
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ‘యూటర్న్’ బాబేనా?. ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇదే. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే సీఎం జగన్మోహన్...

స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ కావాలి

23 Oct 2019 9:38 PM IST
జనసేన స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ అవుతోంది. ఓవైపు ప్రభుత్వ వైఫల్యాలపై దూకుడు పెంచుతూ రాజకీయంగా కూడా తన శక్తిని కూడగట్టుకునే పనిలో పడింది. అందులో...

జగన్ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

23 Oct 2019 9:25 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. అధికార వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కేసులు ఉన్న...

జగన్ పాలన.100కు 150 మార్కులు

23 Oct 2019 3:45 PM IST
‘అంతకు ముందు అడిగారు కదా?. జగన్ పాలన ఎలా ఉంది అని. ఇప్పుడు చెబుతున్నా చూడండి. వందకు 150 మార్కులు ఇస్తున్నా. ’ అంటూ మాజీ ఎంపీ జె సీ దివాకర్ రెడ్డి...

అమరావతిలో నా పేరు లేకుండా చేసేందుకే..!

22 Oct 2019 9:12 PM IST
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో తన జ్ఞాపకాలు కనపడకూడదని రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ...

రాయల్ వశిష్ఠ బోటు బయటకు

22 Oct 2019 5:13 PM IST
పాపికొండల అందాలు వీక్షించేందుకు వాళ్ళందరూ ఉత్సాహంగా బోటు ఎక్కారు. గోదావరి వరద ఉధృతి..సుడిగుండాలు ఆ పర్యాటకుల ప్రాణాలు తీశాయి. సరిగ్గా గత నెల 15న...

అమిత్ షాతో జగన్ భేటీ..ప్రత్యేక హోదాపై ప్రస్తావన

22 Oct 2019 1:31 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో...

రాయలసీమను అవమానిస్తున్న చంద్రబాబు

22 Oct 2019 1:12 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీలో పెద్ద ఎత్తున వర్షాలు కురిసి నదులు పొంగి ప్రవహిస్తుంటే చంద్రబాబు...
Share it